తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..

తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..


తమిళనాడు విరుదునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని.. మంటలార్పుతున్నారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసం అయింది.. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. అయితే.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *