జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహం ఇప్పటికే మేష రాశిలో సంచారం చేస్తున్నాడు, అయితే ఏప్రిల్ 17న చంద్రుడు మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీంతో రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీని వలన వైభవ్ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు అందిస్తుంది.