Vijay-Rashmika Marriage: 100 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం ??

Vijay-Rashmika Marriage: 100 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం ??


ప్రస్తుతం జాతీయ స్థాయిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహ వార్తలు విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి. విరోష్ వెడ్డింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఈ వార్త టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ జంట ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఉదయ్‌పూర్ వేదికగా జరిగే ఈ వివాహ వేడుక రెండు సంప్రదాయాల ప్రకారం నిర్వహించబడుతుంది. ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంత్రం కొడవ సంప్రదాయంలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ సన్నిహిత వేడుకకు కేవలం 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. సినీ రంగ ప్రముఖులు సహా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Roshan: లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్న యంగ్ హీరో

Ajith: కన్‌ఫ్యూజ్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ అజిత్

Mrunal Thakur: బాడీ షేమింగ్ చేశారంటూ బ్యూటీ ఆవేదన

Puri Jagannadh: బాలయ్యను డిఫరెంట్‌గా చూపించిన పూరి జగన్నాథ్‌

Punarvika: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌.. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా పునర్జన్మ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *