
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఇరాన్ మరోసారి టార్గెట్ చేసింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేయడంతో ఎయిర్పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనతో తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు, కొన్ని విమానాలను దారి మళ్లించారు. ఆపరేషన్లు కొంత సమయం పాటు నిలిచిపోయాయి. దుబాయ్ రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇరాన్ డ్రోన్లను గాల్లోనే పేల్చివేశారు. ఈ దాడుల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ బలగాలే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం
Vijay Divorce Case: విజయ్పై మరో పిటిషన్ వేసిన భార్య సంగీత
Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి
Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణం ఇదే