అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”, “ఆపరేషన్ రోరింగ్ లయన్” పేర్లతో ప్రారంభమైన ఈ సైనిక చర్యలో టోమహాక్, జీబీయూ-28 బంకర్ బస్టర్ బాంబులు ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 30కి పైగా క్షిపణి దాడులతో 86 ఏళ్ల ఖమేనీని అంతమొందించారు. ఈ దాడుల్లో ఆయన కుమార్తె, మనవరాలు, అల్లుడు కూడా మరణించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prince Yawar: హనీ ట్రాప్లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్
Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ
Samantha: సమంత ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ