రింకు రాజ్ గురు, ఆకాష్ తోసర్ తమ మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ నాగరాజ్ మంజులే తెరకెక్కించిన ఈ చిత్రానికి జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. రింకు రాజ్ గురు త్వరలోనే దక్షిణాది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.