Headlines

Andhra Pradesh: కొత్తగా పింఛన్ అప్లై చేసుకునేవారికి గుడ్ న్యూస్.. ఈ డాక్యుమెంట్స్ లేకున్నా ఓకే..

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన పేదలకు పింఛన్లు అందించే ప్రక్రియ మరింత సులభతరమైంది. ఎన్టీఆర్ భరోసా కింద కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ఎదురవుతున్న పెద్ద అడ్డంకిని తొలగిస్తూ ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో నివసించేవారు దరఖాస్తు చేయాలంటే ఇంటి పన్ను అసెస్‌మెంట్ రశీదు తప్పనిసరిగా జతచేయాల్సి వచ్చేది. సొంత ఇల్లు లేనివారు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో స్పందించిన యంత్రాంగం, వెబ్‌సైట్‌లో ఈ…

Read Full News

Ranabaali Movie: అభిమానులకు క్రేజీ సర్ ప్రైజ్.. విజయ్, రష్మిక మూవీ రణబాలి టీజర్ వచ్చేది అప్పుడే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటేస్త్ మూవీ రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రణబాలి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది ఈ జంట. ఇటీవల విజయ్, రష్మిక పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ పోస్టర్,…

Read Full News

Weather Report: రైతన్నలకు గుడ్‌ న్యూస్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఇదిగో లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్!

వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది, తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్ననిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని…..

Read Full News

ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు.. సాలకట్ల, నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఇదే

Tirumala Brahmotsavam 2026 Telugu: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుక. ప్రతి ఏడాది జరిగే ఈ మహోత్సవాలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. అయితే అధిక మాసం కారణంగా కొన్ని సంవత్సరాల్లో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. 2026లో కూడా ఇదే విధంగా సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండూ జరగనున్నాయి. సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే? సాధారణంగా భాద్రపద మాసంలో జరిగే…

Read Full News

అతను ఆల్ రౌండర్ కాదు.. ఓన్లీ బ్యాటర్ మాత్రమే.. పిలిచి మరీ ఛాన్స్‌లు ఎందుకిస్తున్నావ్ గంభీర్..?

India vs Afghanistan T20: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టు ఎంపికలో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, ఆయనకు ఇష్టమైన ఆటగాళ్లే తిరిగి జట్టులోకి వచ్చారని బద్రీనాథ్ ఆరోపించారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ, అతను ఆల్‌రౌండర్ కాదని, కేవలం బ్యాటర్ మాత్రమేనని, బౌలింగ్‌లో ఎలాంటి గొప్ప ప్రతిభ…

Read Full News

శక్తివంతమైన రాజయోగం.. వీరికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి నవ గ్రహాలలో బుధుడు కూడా ఒకరు. ఈ గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుధుడు త్వరలో…

Read Full News

Test Records: సచిన్‎ని దాటేసిన రోహిత్.. ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 భారత బ్యాటర్లు వీరే

Test Records: టీమిండియా క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విరుచుకుపడి రికార్డు సృష్టించిన గిల్ సరసన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. 1. శుభ్‌మన్ గిల్ – 430 పరుగులు (269,161) vs ఇంగ్లాండ్ భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సాధించిన ఈ ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే…

Read Full News

జస్ట్‌ 45 మినెట్స్.. కరీంనగర్ టూ వరంగల్ రూట్‌లో కొత్త హైవే.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసే కీలక ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. కరీంనగర్‌–వరంగల్‌ మధ్య జాతీయ రహదారి-563ను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్న పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా కానుంది. ప్రాజెక్టు పూర్తికి ముందు భాగంగా అధికారులు శనివారం సన్నాహక పరీక్ష నిర్వహించనున్నారు. రూ.1,641 కోట్లతో భారీ  ప్రాజెక్ట్ రూ.1,641 కోట్ల…

Read Full News

చిన్న ముక్కతో బాడీలో మహా అద్భుతం.. భరించలేని గ్యాస్, ఎసిడిటీ పోయి పొట్ట ఫ్రీగా..

మనలో చాలా మంది ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, మీరు ఉదయం పూట దీనిని తీసుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే పరగడుపున దీనిని తీసుకుంటే ఇంకా మంచిది. ఒక చిన్న ఆహారపు అలవాటును మార్చుకోవడం వలన మీ పొట్టను మంచిగా క్లీన్ అవుతుంది. మరి, అసలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చూద్దాం.. ఈ బిజీ లైఫ్ లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా, జంక్…

Read Full News

Konda Surekha: అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ.. కొండా దంపతుల సైలెన్స్ వెనుక మతలబేంటీ..?

మంత్రి పదవి ఊస్టింగ్ తర్వాత.. కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ చెబుతున్నా.. వారికి ప్లాన్ బి కూడా ఉందని, పార్టీ మారతారని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అవమానాలు భరిస్తూ.. కాంగ్రెస్‌లో ఎందుకు కొనసాగాలని కొండా కేడర్ ప్రశ్నిస్తుండగా.. ఇప్పటికైతే సైలెంట్‌గా ఉన్న కొండా దంపతులు.. కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీలో చేరడం పక్కా అన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే.. తను గతంలో పనిచేసిన బీఆర్ఎస్‌లోకి వెళ్తారా?. లేక కొత్తగా బీజేపీలో చేరతారా?….

Read Full News