Madhya Pradesh: ఇండోర్‌లో పెను ప్రమాదం.. 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు..

Madhya Pradesh: ఇండోర్‌లో పెను ప్రమాదం.. 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ లో మూడంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల చాలా మంది ఉన్నారు. ఇద్దరు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్ శివం వర్మ తెలిపారు. క్షతగాత్రుల్లో 12 మంది మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆసుపత్రి (MYH)లో చికిత్స పొందుతున్నారు. మృతులను అలీఫా, ఫహీమ్‌గా గుర్తించారు….

Read More
Yash: యశ్ ప్లానింగ్‌పై అభిమానుల నిరుత్సాహం.. ఎందుకు ఇలా చేస్తున్నారు

Yash: యశ్ ప్లానింగ్‌పై అభిమానుల నిరుత్సాహం.. ఎందుకు ఇలా చేస్తున్నారు

కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్‌గా అలా ఉండిపోతాయి. ప్రభాస్‌కు బాహుబలి.. అల్లు అర్జున్‌కు పుష్ప.. యశ్‌కు కేజియఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలో కాదు.. పక్క ఇండస్ట్రీల్లోనూ జెండా పాతారు వీళ్ళంతా. ఈ ఇమేజ్‌ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యశ్ కూడా అంతే. కాకపోతే కేజియఫ్ తర్వాత ఈయనకు క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. కేజియఫ్ 2 వచ్చి మూడున్నరేళ్లైంది.. ఈ గ్యాప్‌లో సలార్ చేసి ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రశాంత్…

Read More
GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?

GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?

కేంద్రం తీసుకవచ్చిన జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. స్వదేశీ వస్తువుల వాడకం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు దేశంలో 5, 18శాతం జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి. కొత్త సంస్కరణల ప్రకారం.. 12శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న 99శాతం వస్తువులు ఇప్పుడు 5శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. అదేవిధంగా 28శాం శ్లాబ్‌లో ఉన్న 90శాతం ఉత్పత్తులు 18శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు…

Read More
Telangana: పగబట్టావా వరుణా.. తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

Telangana: పగబట్టావా వరుణా.. తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

తెలంగాణలో వరుణుడి విలయతాండవం కొనసాగుతుంది. అక్కడా.. ఇక్కడా అని లేదు.. అని ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాడు. కాగా శుక్రవారం తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ…

Read More
భారత్‌, అమెరికా మధ్య చర్చల్లో కొత్త మలుపు! ఇథనాల్‌ కోసం మొక్కజొన్న కొనుగోలు..?

భారత్‌, అమెరికా మధ్య చర్చల్లో కొత్త మలుపు! ఇథనాల్‌ కోసం మొక్కజొన్న కొనుగోలు..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక సుంకాలు విధించిన తర్వాత, రెండు దేశాల మధ్య ఒక రౌండ్ వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఒక అమెరికా బృందం వాణిజ్య ఒప్పందంపై చర్చించడానికి ఇండియాకు వచ్చింది. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు భారత్‌ ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి అమెరికా నుండి మొక్కజొన్నను కొనుగోలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం….

Read More
Andhra News: పిచ్చుకల మనుగడ కోసం వినూత్న ఆలోచన.. ఆకట్టుకుంటున్న మాస్టారు ప్రయత్నం..

Andhra News: పిచ్చుకల మనుగడ కోసం వినూత్న ఆలోచన.. ఆకట్టుకుంటున్న మాస్టారు ప్రయత్నం..

పిచ్చుకలు అంతరించ పోకుండా ఉండాలి అని రిటైర్డ్ ఉపాధ్యాయుడు విన్నుతంగా శ్రమిస్తున్నాడు. రైతుల దగ్గర నుండి వరి పంట సేకరించి వాటిని అందంగా కుంచెలుగా తయారుచేసి ప్రతి గ్రామంలో వుండే దేవాలయాలు, పాఠశాలలులో కడుతు అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈ విదంగా ఏర్పాటు చేయడం వల్ల పిచ్చుకులుకు ఆహారం దొరుకుతుంది. తద్వారా పిచ్చుకలు జాతి అభివృద్ధి చెందుతాయి అని మాస్టర్ చెబుతున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు దాలినాయడు 2019 లో పదవి విరమణ చేసారు….

Read More
Narendra Modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడు రానున్నారంటే?

Narendra Modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడు రానున్నారంటే?

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా మొదటగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. నంద్యాల జిల్లాకు వస్తున్న ప్రధాని మోదీ శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలులో నిర్వహించే రోడ్‌ షోలో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి మోదీ పాల్గొననున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరోవైపు ప్రధాని ఏపీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు కావడంతో.. ప్రధాని పర్యటనకు…

Read More
Telangana: వైన్స్ షాప్ టెండర్స్‌కు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

Telangana: వైన్స్ షాప్ టెండర్స్‌కు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

తెలంగాణలో కొత్త వైన్స్ షాప్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు దుకాణాల కేటాయింపునకు సంబంధించి టెండర్ ప్రక్రియ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం(సెప్టెంబర్ 26) నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిన కొత్త వైన్స్ షాపులను కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజును గతం కంటే…

Read More
Flight Ticket Tips: ఫ్లైట్ టికెట్స్ చీప్‌లో బుక్ చేసుకోవాలంటే.. ఈ ట్రిక్స్‌ వాడాలి!

Flight Ticket Tips: ఫ్లైట్ టికెట్స్ చీప్‌లో బుక్ చేసుకోవాలంటే.. ఈ ట్రిక్స్‌ వాడాలి!

నిముషం వ్యవధిలోనే ఫ్లైట్ ఛార్జీలు మారిపోతుంటాయి. అందుకే వెబ్‌సైట్స్, బుకింగ్ ప్లాట్‌ఫామ్స్, టైమింగ్స్ వంటి కొన్ని ట్రిక్స్ సాయంతో ఫ్లైట్ టికెట్స్‌ను వీలైనంత తక్కువ ధరలకు పొందేందుకు ట్రై చేయాలి. డిమాండ్ లేని రోజుల్లో ఫ్లైట్ జర్నీని డిమాండ్ లేని రోజుల్లో ప్లాన్ చేసుకోవాలి. డిమాండ్‌ను బట్టి ఫ్లైట్ టికెట్ ధరలు మారతాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పండుగలు, వీకెండ్స్ కాకుండా మిగిలిన రోజుల్లో ప్రయాణాన్ని పెట్టుకోవాలి. సాధారణంగా మంగళ, బుధ…

Read More
Abhishek vs Vaibhav: ఏందిది.. అభిషేక్ కంటే వైభవ్ సూర్యవంశీనే తోపు ప్లేయర్.. లెక్కలతో తేల్చేసిన కోచ్..

Abhishek vs Vaibhav: ఏందిది.. అభిషేక్ కంటే వైభవ్ సూర్యవంశీనే తోపు ప్లేయర్.. లెక్కలతో తేల్చేసిన కోచ్..

Vaibhav Suryavanshi vs Abhishek Sharma Batting: ఒకవైపు ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడుతోన్న అభిషేక్ శర్మ.. మరోవైపు ఐపీఎల్ 2025లో 35 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత అండర్-19 స్థాయిలో తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఇద్దరిపైనే అందరి చూపు నెలకొంది. తమ తుఫాన్ బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం వైభవ్ ఆస్ట్రేలియాలో, అభిషేక్ యుఎఇలో ఆడుతున్నారు. కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ ఇద్దరిలో ఎవరు…

Read More