
50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తాం
పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. సమావేశంలో రెండు కీలక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. పార్టీలో సంస్థాగత మార్పులను వేగవంతం చేయడం, ఓటు చోరీపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం ఈ తీర్మానాల్లో ముఖ్యమైనవి. కె.సి. వేణుగోపాల్ గారు, డిసిసిలకు అధికారాలను పెంచుతున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ఓటు చోరీపై చేపట్టిన ఉద్యమంకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని, 5 కోట్ల సంతకాలతో అక్టోబర్ చివరిలో…