Headlines
ఇదెక్కడి మాయరోగం..! మూత్రనాళంలో పెన్సిల్.. ఖైదీకి తప్పిన ప్రాణాపాయం

ఇదెక్కడి మాయరోగం..! మూత్రనాళంలో పెన్సిల్.. ఖైదీకి తప్పిన ప్రాణాపాయం

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్ సెంట్రల్ జైలులో ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఒక ఖైదీ తన మూత్రనాళంలో మంట, దురదగా ఉందని అధికారులకు చెపుకుని బోరుమన్నాడు. జైలు అధికారులు వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ బాధిత ఖైదీని పరీక్షించిన డాక్టర్లు అతని మూత్రనాళంలో 9 సెంటీమీటర్ల పెన్సిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి పెన్సిల్‌ను తొలగించడంతో ఖైదీ ప్రాణాపాయం తప్పింది. మూత్ర విసర్జనలో ఆటంకం, తీవ్ర రక్తస్రావం జరిగినట్లు వైద్యులు…

Read More
ఈ నవరాత్రి పూజ వెరీ స్పెషల్.. మహిళలకు నో ఎంట్రీ

ఈ నవరాత్రి పూజ వెరీ స్పెషల్.. మహిళలకు నో ఎంట్రీ

బిహార్ రాష్ట్రం ఘోస్‌రావా గ్రామంలో అతి పురాతన ‘మా ఆశాపురి’ ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి దేవతామూర్తి ఒడిలో ఒక బిడ్డ ఉంటుంది. 9వ శతాబ్దంలో బీహార్‌లోని నలంద ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు ఉండేవి. దేవీ నవరాత్రుల టైంలో రోజూ.. ఈ ఆలయంలో బౌద్ధ సన్యాసులు తాంత్రిక పూజలు నిర్వహించేవారట. ఆ సమయంలో గ్రామంలోని ఎవరినీ అనుమతించేవారు కాదు. నేటికీ ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నవరాత్రి సమయంలోనూ 9 రోజుల పాటు మా ఆశాపురి ఆలయంలో…

Read More
IND vs BAN Match Result: బంగ్లాపై ఘన విజయం.. ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత్..

IND vs BAN Match Result: బంగ్లాపై ఘన విజయం.. ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత్..

IND vs BAN Match Result: ఆసియా కప్‌లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ 69 పరుగులు చేశాడు. 9 మంది బ్యాటర్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్…

Read More
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే

పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే

పీఎఫ్ ఖాతాదారులకు త్వరలోనే ఏటీఎం ద్వారా డబ్బులు విత్‍డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని 2026 జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తీసుకోనున్నారు. ఈ విషయంపై అక్టోబర్ రెండో వారంలో సమావేశం జరిగే అవకాశం ఉంది. గతంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2025 జూన్ లోనే ఈ సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఐటీ వ్యవస్థను సిద్ధం చేసినట్లు…

Read More
Viral: ఇష్టంగా నోరూరించే కేక్ తిన్న అమ్మాయిలు.. ఆపై వాంతులతో ఆస్పత్రికి.. సీన్ కట్ చేస్తే.!

Viral: ఇష్టంగా నోరూరించే కేక్ తిన్న అమ్మాయిలు.. ఆపై వాంతులతో ఆస్పత్రికి.. సీన్ కట్ చేస్తే.!

అభం శుభం తెలియని తన మనవరాళ్లను కేక్ తినిపించి చంపిన ఘటనలో 59 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు నానమ్మ ఇంటికి వచ్చారు ఆ చిన్నారులు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో టీ, విషం కలిపిన కేక్ తయారు చేసిన ఇజాబెల్.. ఆ ఇద్దరు చిన్నారులకు తినిపించింది. 9 ఏళ్ల బాలిక అలానా కేక్ తిని తీవ్రమైన కడుపునొప్పిని ఎదుర్కుంది.. అటు 11 ఏళ్ల మరో బాలిక తక్కువ మోతాదులో…

Read More
Anti Virus: సిస్టమ్‌లో వైరస్‌ ఉందేమో అని డౌట్‌గా ఉందా? ఈ ఫ్రీ టూల్స్‌ వాడుకోండి!

Anti Virus: సిస్టమ్‌లో వైరస్‌ ఉందేమో అని డౌట్‌గా ఉందా? ఈ ఫ్రీ టూల్స్‌ వాడుకోండి!

డెస్క్ టాప్స్ లేదా ల్యాప్ టాప్స్ వాడేవాళ్లకు వైరస్‌ అనేది పెద్ద ప్రాబ్లమ్ గా ఉంటుంది. పైగా ఈ మధ్యకాలంలో మాల్వేర్స్, ర్యాన్ సమ్ వేర్ ఎటాక్స్ ఎక్కువ అయ్యాయి. ఏదైనా ఫేక్ వెబ్ సైట్ నుంచి ఫైల్స్ డౌన్ లోడ్ అయినప్పుడు లేదా అన్ ప్రొటెక్టెడ్ ఇంటర్నెట్ తో పీసీని కనెక్ట్ చేసినప్పుడు లేదా పెన్ డ్రైవ్ ల వంటివి కనెక్ట్ చేసినప్పుడు ఇలాంటి మాల్వేర్స్ ఎంటర్ అవుతుంటాయి. వీటికి చెక్ పెట్టేందుకు చాలామంది  యాంటీ…

Read More
Stress-Free Jobs 2025: ఒత్తిడి, టార్గెట్లులేని ఉద్యోగాలకు యమ డిమాండ్.. జీతం కూడా భారీగానే!

Stress-Free Jobs 2025: ఒత్తిడి, టార్గెట్లులేని ఉద్యోగాలకు యమ డిమాండ్.. జీతం కూడా భారీగానే!

నేటి కాలంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక చదువుల ఖర్చులైతే మోత మోగిస్తున్నాయి. దీంతో యువత ఎక్కువ డబ్బు సంపాదించగల ఉద్యోగాలపై ఫోకస్‌ పెడుతున్నారు. అయితే, పని ఒత్తిడి, టార్గెట్లు కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అందుకే కొంతమంది జీతం తక్కువగా ఉన్నప్పటికీ ఒత్తిడి లేని ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం భారత్‌లోని జాబ్‌ మార్కెట్లో ఒత్తిడి లేని ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే ఈ ఉద్యోగాలలో కొన్నింటికి జీతం కూడా…

Read More
ఆ ఎమ్మెల్యే.. రూటు మార్చారా..? గేరు మార్చారా? వీడియో

ఆ ఎమ్మెల్యే.. రూటు మార్చారా..? గేరు మార్చారా? వీడియో

అనంతపురం జిల్లా రాజకీయాల్లో అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గత కొన్నాళ్లుగా అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రేషన్ షాపుల కేటాయింపు, మధ్యం దుకాణాల టెండర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ పోస్టుల వంటి పలు అంశాలపై ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో అంతర్గత ఘర్షణలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి. మరిన్ని వీడియోల కోసం : టచ్‌…

Read More
Asia Cup 2025: పరువు తీయాలని చూస్తే.. పప్పులు ఉడకలేదు.. సూర్యకుమార్ మ్యాటర్‌లో అసలు నిజం ఇదే

Asia Cup 2025: పరువు తీయాలని చూస్తే.. పప్పులు ఉడకలేదు.. సూర్యకుమార్ మ్యాటర్‌లో అసలు నిజం ఇదే

Asia Cup 2025: ఆసియా కప్ 2025 లో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ట్రాస్ సమయంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ జేకర్ అలీ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ప్రెజెంటర్ రవిశాస్త్రి వద్దకు వెళ్ళినట్లుగా కనిపించింది. దీనిపై…

Read More
పాక్‌కు అసలైన మొగుడు ఆగయా.. రిటైర్మెంట్ నుంచి యూ-టర్న్.. 2 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

పాక్‌కు అసలైన మొగుడు ఆగయా.. రిటైర్మెంట్ నుంచి యూ-టర్న్.. 2 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

SA vs PAK: దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్-బ్యాటర్ క్వింటన్ డి కాక్ వన్డే క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పాకిస్తాన్ పర్యటనకు ప్రకటించిన దక్షిణాఫ్రికా వన్డే, టీ20 జట్లలో అతడికి చోటు కల్పించారు. ఐసీసీ ప్రపంచ కప్ 2023 తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డి కాక్, ఇప్పుడు మళ్లీ జట్టులోకి రావడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ఎందుకు మళ్ళీ వచ్చాడు? డి కాక్ వన్డేల నుంచి రిటైరైన తర్వాత అంతర్జాతీయ…

Read More