మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కానీ గెలిస్తే.. ఎమ్మెల్యే సామేల్ సంచలన ఆరోపణలు

మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కానీ గెలిస్తే.. ఎమ్మెల్యే సామేల్ సంచలన ఆరోపణలు

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో తమ జిల్లా నేతలు కొందరు BRSతో పొత్తుపెట్టుకున్నారని మండిపడ్డారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్‌ను బలిచేయొద్దని విమర్శించారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కానీ గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్‌ ఓడితే నేతలకు కార్యకర్తలే బుద్ధిచెబుతారన్నారు. ఇప్పటివరకు వరంగల్ కాంగ్రెస్‌లో నెలకొన్న కుంపట్లు నల్లగొండ జిల్లాకు పాకినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి…

Read More
వీల్‌చైర్‌లో మైదానం వీడిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే.. కేవలం 2 రోజుల్లోనే విధ్వంసం..

వీల్‌చైర్‌లో మైదానం వీడిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే.. కేవలం 2 రోజుల్లోనే విధ్వంసం..

IND W vs NZ W: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. దీనికి ముందు అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. టీమిండియా తమ రెండవ వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మైదానంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు నుంచి ఒక యువ క్రీడాకారిణి బలమైన పునరాగమనం చేసింది. ఈ క్రీడాకారిణి రెండు రోజుల క్రితం తీవ్రమైన గాయంతో బాధపడింది. ఆమె మ్యాచ్ మధ్యలో మైదానం నుంచి నిష్క్రమించాల్సి…

Read More
దర్శకులే నిర్మాతలు.. నిర్మాతలే దర్శకులు వీడియో

దర్శకులే నిర్మాతలు.. నిర్మాతలే దర్శకులు వీడియో

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు నిర్మాతలుగా, నిర్మాతలు దర్శకులుగా బాధ్యతలు నిర్వర్తించడం ఒక ముఖ్యమైన ధోరణిగా మారింది. ఈ పరిణామం సినిమా నిర్మాణంలో సృజనాత్మకత, నియంత్రణను ప్రోత్సహిస్తుంది. సందీప్ రెడ్డి వంగా, శ్రీకాంత్ ఓదెల, సుకుమార్ వంటి ప్రముఖ దర్శకులు తమ దార్శనికతను పూర్తిస్థాయిలో తెరకెక్కించడానికి నిర్మాణ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం : టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది…

Read More
Video: ట్రంప్‌ వెళ్తున్నప్పుడు ఆగిపోయిన ఎస్కలేటర్‌..! షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న వైట్‌ హౌజ్‌

Video: ట్రంప్‌ వెళ్తున్నప్పుడు ఆగిపోయిన ఎస్కలేటర్‌..! షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న వైట్‌ హౌజ్‌

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఎస్కలేటర్‌పై వెళ్తున్న సమయంలో అది అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోయిందో దర్యాప్తు చేయాలని వైట్ హౌస్ డిమాండ్ చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ఒక చిన్న ఘటన దౌత్యపరమైన వివాదంగా మారింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ సంఘటనను ఆమోదయోగ్యం కాదు అని అన్నారు, ఇది యాక్సిడెంటల్‌గా జరిగి ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ అడుగు పెడుతుండగా UNలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎస్కలేటర్‌ను ఆపివేసినట్లయితే,…

Read More
ధనవంతుల ఇళ్లలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు.. ఈ దిశగా పెడితే మీరు బిలియనీర్లే..!

ధనవంతుల ఇళ్లలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు.. ఈ దిశగా పెడితే మీరు బిలియనీర్లే..!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఉత్తర దిశ చాలా శుభప్రదమైనది, ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.. దేవతలు ఈ దిశలోనే నివసిస్తారని నమ్ముతారు. అందుకే ధనవంతులు, విజయవంతమైన వ్యక్తులు తమ ఇంటి ఉత్తర దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. ఈ దిశలో శుభ వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతారు. ఇది ఇంటికి సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తిని తెస్తుంది. అందుకే ఈ వాస్తు నియమాన్ని పాటించే వారికి ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. ఆనందం, శ్రేయస్సు,…

Read More
Snake Egg Food: పాము గుడ్లతో చేసిన ఫుడ్ వారికి పసందైన విందు.. ఏ దేశాలవారు తింటారంటే

Snake Egg Food: పాము గుడ్లతో చేసిన ఫుడ్ వారికి పసందైన విందు.. ఏ దేశాలవారు తింటారంటే

ఉడుములు, గద్దలు మరియు ఇతర పాములు వంటి అనేక జంతువులు పాము గుడ్లను తింటాయని అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది ప్రజలు కూడా పాము గుడ్లతో చేసిన ఆహారాన్ని తింటారు. వాస్తవానికి ఫలదీకరణం చెందని పాము గుడ్లను తినవచ్చు. ఇవి ప్రోటీన్-రిచ్, పోషకమైన ద్రవాన్ని కలిగి ఉంటాయి. అయితే పక్షి గుడ్ల విషయంలో మాదిరిగానే.. పాము గుడ్లలో అనారోగ్యానికి గురిచేసే వ్యాధికారకాలు లేదా ప్రతిచర్యను ప్రేరేపించే అలెర్జీ కారకాలు కూడా ఉండవచ్చు. కనుక పాము గుడ్లను…

Read More
NEET Student: నాకు డాక్టర్ కావాలని లేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్‌ స్టూడెంట్‌ సూసైడ్‌ నోట్..

NEET Student: నాకు డాక్టర్ కావాలని లేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్‌ స్టూడెంట్‌ సూసైడ్‌ నోట్..

తమ కొడుకు మంచిగా చదువుకొని, మంచి ఉద్యోగం చేస్తూ, మంచి లైఫ్‌ లీడ్‌ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు కలలు కంటారు. తాము ఫుల్‌ఫిల్‌ చేయలేని డ్రీమ్స్‌ను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని మరికొందరు అనుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మంది తల్లిదండ్రులు తమకు నచ్చిన ప్రోఫెషన్‌ను పిల్లలను ఎంచుకోమని చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు వాటిని చదవడం ఇష్టం లేక తల్లిదండ్రులకు ఎదురుచెప్పలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే…

Read More
హెచ్చరిక.. రాత్రిళ్లు ఫోన్‌ ఎక్కవగా చూస్తే మీ అయుష్షు గోవిందా..!

హెచ్చరిక.. రాత్రిళ్లు ఫోన్‌ ఎక్కవగా చూస్తే మీ అయుష్షు గోవిందా..!

అర చేతిలోకి ఫోన్‌ వచ్చాక మనలో చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు దానితోనే గడిపేస్తుంటాం. క్రమంగా ఇది మన రోజువారీ జీవితంలో ఒక భాగమై పోతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల కంటే స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గాడ్జెట్‌లు అన్ని సమయాలలో విస్తృతంగా ఉపయోగించడం నేటి కాలంలో సాధారణమై పోయింది. స్మార్ట్‌ఫోన్‌లు వాడకంతో ప్రపంచం ఒక్కసారిగా మీ అర చేతిలోకి వచ్చింది. కానీ ఇవి నెమ్మదిగా, అత్యంత రహస్యంగా మీ ఆరోగ్యంపై దారుణంగా దెబ్బకొడతాయని మీకు తెలుసా?…

Read More
Venkatesh- Rana Daggubati: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

Venkatesh- Rana Daggubati: బాబాయి, అబ్బాయిలిద్దరితోనూ రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్స్ ను స్థాపించిన దగ్గుబాటి రామానాయుడు 150కు పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆ తర్వాత ఆయన వారసుత్వాన్ని కొనసాగిస్తూ దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేష్ లు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సురేశ్ బాబు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ బాధ్యతలు చూసుకుంటూ టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక వెంకటేష్ స్టార్ హీరోల్లో…

Read More
Telangana: స్టూడెంట్స్ ఇళ్లకు వెళ్లి పేరెంట్స్‌కు బొట్టు పెట్టి మరీ ఆహ్వానం.. ఎందుకంటే..?

Telangana: స్టూడెంట్స్ ఇళ్లకు వెళ్లి పేరెంట్స్‌కు బొట్టు పెట్టి మరీ ఆహ్వానం.. ఎందుకంటే..?

జగిత్యాల జిల్లా మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు తల్లిదండ్రుల సమావేశాన్ని విజయవంతం చేయాలని కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఈనెల 26వ తేదీన కళాశాలలో జరగనున్న పేరెంట్స్ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని కోరుతూ.. విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఆహ్వానం అందించారు. ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాలకు తల్లిదండ్రుల హాజరు చాలా తక్కువగా ఉండటంతో ఈసారి ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించారు. మండలంలోని ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గ్రామాల వారీగా తిరుగుతూ ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు…

Read More