Headlines

Madhori Rathod : మాధురి రాథోడ్, ఈశ్వర సాయి కేసులో మరో ట్విస్ట్.. మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధురి..

ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో మంచి పాపులారిటి సంపాదించుకుంది మాధురి రాథోడ్. కానీ తన తోటి ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయితో తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడంటూ మాధురి ఇదివరకే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మాధురి. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర సాయిని అరెస్ట్ చేయకపోవడం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మాధురి తీవ్ర మస్థాపానికి గురైంది. న్యాయం జరగడం…

Read Full News

బౌలింగ్ నేర్పిస్తే పాక్‌నే ట్రోల్ చేస్తావా..?: టీమిండియా పేసర్‌పై వసీం అక్రమ్ ఫైర్

Wasim Akram vs Irfan Pathan: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీమ్‌ అక్రమ్.. టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో తనకున్న పరిచయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2004లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇర్ఫాన్‌ను తొలిసారి కలిశానని అక్రమ్ చెప్పాడు. అప్పట్లో ఇర్ఫాన్ తనకు పెద్ద అభిమానిగా ఉండేవాడని, బౌలింగ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఇచ్చానని వివరించాడు. ముఖ్యంగా బౌలింగ్ సమయంలో మైండ్‌సెట్, మణికట్టు స్థానం, బ్యాటర్‌ను అర్థం…

Read Full News

టీచర్స్ డే.. చదువు చెప్పిన గురువుకు ఓ చిన్న థ్యాంక్స్.. వారికీ ఇలా చేస్తే మరచిపోలేరు!

మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు! సాధారణ గిఫ్ట్ కంటే మీ చేతితో రాసిన జ్ఞాపకాల పుస్తకం చాలా బెటర్. మీకు ఇష్టమైన తరగతి గది జ్ఞాపకం, విలువైన పాఠం, ఏమైనా…

Read Full News

ఏపీకి భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్.. రూ.8,000 కోట్లతో యుద్ధనౌకల తయారీ కేంద్రం! ఎక్కడంటే..?

Machilipatnam Defence Project: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైంది. మచిలీపట్నంలో కొత్త రక్షణ, యుద్ధనౌకల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.8,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ తన సొంత రాష్ట్రం గోవా వెలుపల ఏర్పాటు చేయనున్న తొలి భారీ తయారీ కేంద్రం ఇదే…

Read Full News

నీళ్లలోనే ఉండే చేపకు దాహం వేస్తుందా..? అసలు వాటర్ ఎలా తాగుతాయి..! వింత రహస్యాలు ఇవే..

చేపల దాహాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆస్మాసిస్ అనే ప్రాథమిక సైన్స్ సూత్రం తెలియాలి. నీరు ఎప్పుడూ ఉప్పు తక్కువగా ఉన్న చోటు నుంచి ఉప్పు ఎక్కువగా ఉన్న చోటుకి పీల్చుకోబడుతుంది. దీని ఆధారంగానే చేపల శరీరంలో నీటి ప్రవాహం జరుగుతుంది. చుట్టూ ఉన్న నీటిలో ఉప్పు శాతం ఎంత ఉందనే దాన్ని బట్టి చేప దాహం ఆధారపడి ఉంటుంది. సముద్రం నీటిలో విపరీతమైన ఉప్పు ఉంటుంది. కానీ చేప శరీరంలో ఉప్పు చాలా తక్కువగా ఉంటుంది….

Read Full News

‘మీర్జాపూర్: ది మూవీ’ రివ్యూ.. ఓటిటి సెన్సేషన్ థియేటర్స్‌లో మ్యాజిక్ చేసిందా..?

మూవీ రివ్యూ: మీర్జాపూర్ ది మూవీ నటీనటులు: పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫాజిల్, జితేంద్ర కుమార్, రవికిషన్, శ్వేతా త్రిపాఠి, రసిక దుగ్గల్ తదితరులు సినిమాటోగ్రఫీ: సంజయ్ కపూర్ ఎడిటింగ్: మనన్ అశ్విన్ మెహతా సంగీతం: ఆశీష్ ఖండాల్, జునైద్ కుమార్, దండా నైలివాలా నిర్మాతలు: రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ దర్శకుడు: గుర్మీత్ సింగ్ కథ: మిర్జాపూర్ గద్దె కోసం జరిగే ఆధిపత్య పోరును కొత్త కోణంలో తెరపైకి తీసుకొచ్చారు. కాలీన్ భయ్యా (పంకజ్…

Read Full News

శ్రీకృష్ణుడి ఫేవరెట్.. తెల్ల వెన్నతో ఇలా చేస్తే అమృతమే తిన్నంత మధురంగా..

పంచాంగం ప్రకారం, పూజ ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటల నుండి మొదలయ్యి సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఈ పండుగను భక్తులు చేసుకోనున్నారు. అయితే, ఈ రోజు ఉదయం అందరూ తమ ఇళ్లలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహారం కూడా తయారు చేస్తారు అదే మఖన్ మిశ్రీ మఖన్ మిశ్రీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్లవెన్న , 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు లేని పటిక బెల్లం పొడి…

Read Full News

మనిషి చనిపోయాక ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను ఏం చేయాలి..? ఈ రూల్స్ గురించి తెలుసుకోండి..

భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాలు. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాల వరకు ప్రతిదానికీ ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి. అయితే కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత వారి గుర్తింపు కార్డులతో ఏం చేయాలి? వాటిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలా లేక భద్రపరచాలా అనే విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు. అటువంటి కీలక పత్రాల విషయంలో పాటించాల్సిన నియమాలు,…

Read Full News

Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే అదనంగా 2 శాతం అడుగుతున్నారా..? నో వర్రీ.. ఈ రూల్స్‌తో మీకే లాభం..

ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం అనేది పెరిగిపోతుంది. ఎవరి చేతుల్లో చూసినా కార్డులు కనిపిస్తున్నాయి. షాపింగ్ ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం ఎక్కువమంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి దుకాణాల్లో ఖరీదైనవి ఏమైనా కొనుగోలు చేసినప్పుడు అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్స్‌కు మొత్తం బిల్లుపై అదనంగా 2 శాతం చెల్లించాలని అడుగుతుంటారు. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసినందుకు ఛార్జీలు పడతాయని, అందుకే చెల్లించాలని షాపు నిర్వాహకులు…

Read Full News

Telangana: ఓటర్లకు బిగ్ రిలీఫ్.. జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

ఓటర్ల జాబితాపై EC కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..! హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల SIR ప్రక్రియకు గడువు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్‌ను కనీసం మూడు వారాల పాటు పొడిగించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) సిద్ధమవుతున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ECకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ SIR ప్రక్రియకు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ…

Read Full News