Watch: అర్థరాత్రి భయం.. భయం.. చేతుల్లో కత్తులు.. అంతా ముసుగేసుకున్నారు.. కట్ చేస్తే..

Watch: అర్థరాత్రి భయం.. భయం.. చేతుల్లో కత్తులు.. అంతా ముసుగేసుకున్నారు.. కట్ చేస్తే..

అంతా ముసుగులు వేసుకున్నారు.. చేతుల్లో కత్తులు ఇంకా చాలా మారణాయుధాలు ఉన్నాయి.. అర్థరాత్రి సడెన్ గా కాలనీలోకి ఎంట్రీ ఇచ్చారు.. కట్ చేస్తే.. ఆరు ఇళ్లల్లోని బంగారం, వెంబడి ఆభరణాలు.. సహా నగదు మాయం అయింది.. మారణాయుధాలతో దొంగల బీభత్సం సృష్టించిన ఘటన ఖమ్మం నగరంలోని YSR కాలనీలో చోటుచేసుకుంది. అర్థరాత్రి వరుసగా ఆరు ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. బంగారు ఆభరణాలు, వెండి, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.. పండగకు ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి…

Read More
GST Reforms 2025: జీఎస్టీ తగ్గింపు ఇవ్వటం లేదా? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి

GST Reforms 2025: జీఎస్టీ తగ్గింపు ఇవ్వటం లేదా? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి

జీఎస్టీ కారణంగా తగ్గిన ధరలకు అనుగుణంగా వ్యాపారులు వస్తువులను విక్రయించని పక్షంలో, వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి 1915 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను, 88000 01915 అనే వాట్సాప్ నెంబర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరైనా వ్యాపారులు జీఎస్టీ ప్రయోజనాలను బదిలీ…

Read More
Vastu Tips : మీ ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం!

Vastu Tips : మీ ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం!

మట్టితో తయారు చేసిన కుండను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మట్టికుండ భూమి తత్వానికి దగ్గరగా ఉండడంతో ప్రతికూల శక్తిని తొలగుతుంది. మట్టికుండ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.. ఇంటి మొత్తానికి సానుకూల శక్తి వస్తుంది. దీంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు. మట్టికుండని ఇంట్లో ఉంచితే మనసుకు శాంతి కలుగుతుంది. సరైన దిశలో మట్టికుండను ఉంచితే శక్తి సమతుల్యం అవుతుంది. దీంతో మానసిక సమస్యలు రావు. ఆర్థిక శ్రేయస్సుఇంట్లో మట్టికుండను…

Read More
అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త టెన్షన్

అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త టెన్షన్

గతంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించిన అధికారులు, ఇప్పుడు స్టెమ్ ఓపీటీ పొడిగింపులో ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలు చట్టబద్ధమే అయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంతగా వీటిని ముమ్మరం చేయడంతో ఆందోళన చెందుతున్నారు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కింద పనిచేసే ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ విభాగం ఈ తనిఖీలను నిర్వహిస్తోంది. ఓపెన్‌డోర్స్ రిపోర్ట్ 2023-24 ప్రకారం, అమెరికాలో సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా,…

Read More
AP Mega DSC 2025 Postings: ఇవాళ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి

AP Mega DSC 2025 Postings: ఇవాళ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి

అమరావతి, సెప్టెంబర్‌ 25: రాష్ట్రచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అతిపెద్ద డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం… ఈ రోజు (సెప్టెంబర్ 25) విజేతలకు నియమాక పత్రాలు అందించనుంది. అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎన్నికల…

Read More
Andhra: గుడ్ న్యూస్.. ఏపీలోని మహిళలకు ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

Andhra: గుడ్ న్యూస్.. ఏపీలోని మహిళలకు ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం ‘స్త్రీశక్తి పథకం’ మరింత విస్తరించబోతోంది. ఇప్పటివరకు సాధారణ సర్వీసుల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకాన్ని, త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. తాడిపత్రి ఆర్టీసీ డిపోను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల మధ్య నడిచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 1,050…

Read More
Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? 500కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన కమెడియన్.. కానీ చిన్న వయసులోనే..  

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? 500కు పైగా తెలుగు సినిమాల్లో నటించిన కమెడియన్.. కానీ చిన్న వయసులోనే..  

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా? అతనొక టాలీవుడ్ స్టార్ కమెడియన్. తెలుగు తెరపై తన హాస్యంతో గిలిగింతలు పెట్టిన నటుడు. తన మార్క్ కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నాడు. తెలంగాణలో పుట్టి పెరిగిన అతను మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రతిభ చాటుకున్నాడు. ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టాడు. యాంకర్ గా సత్తా చాటాడు. ఆపై వెండితెరపైనా అదృష్టం పరీక్షించుకున్నాడు. స్టార్ కమెడియన్ గా తిరుగులేని స్టార్ డమ్…

Read More
Navaratri 2025: దుర్గా దేవికి నైవేద్యంగా చేపలు, మటన్.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..

Navaratri 2025: దుర్గా దేవికి నైవేద్యంగా చేపలు, మటన్.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..

హిందూ సంప్రదాయంలో నవరాత్రి ఒక ప్రధాన పండుగ. ఈ తొమ్మిది రోజులు భక్తులు భక్తి శ్రద్ధలతో భగవతి దేవిని పూజిస్తారు. సాధారణంగా చాలా హిందూ ఇళ్లలో ఈ సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం వంటి మాంసాహారాలు నిషేధం. అయితే, దేశంలో కొన్ని ప్రదేశాలలో హిందువులు నవరాత్రి సమయంలో దేవతకు చేపలు, మటన్ వండి నైవేద్యం సమర్పిస్తారు. కుమార్తె హోదాలో అమ్మవారు బెంగాలీ సంస్కృతిలో చేపలు, మటన్ కు ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలు, శుభ సందర్భాలలో వీటిని…

Read More
Credit Cards: క్రెడిట్ కార్డ్స్‌లో ఉండే ఈ బెనిఫిట్స్ గురించి చాలామందికి తెలియదు!

Credit Cards: క్రెడిట్ కార్డ్స్‌లో ఉండే ఈ బెనిఫిట్స్ గురించి చాలామందికి తెలియదు!

మనదేశంలో రోజురోజుకీ క్రెడిట్‌ కార్డుల వాడకం పెరుగుతోందని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న చాలామంది కనీసం రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డు వాడే చాలామందికి వాటిలో ఉండే బెనిఫిట్స్, ఫీచర్స్ గురించి తెలియదు. క్రెడిట్ కార్డుని తెలివిగా ఎలా వాడుకోవచ్చంటే.. కార్డు ఛార్జీలు క్రెడిట్ కార్డు సంస్థలు చాలావరకూ ఉచితంగానే కార్డులు అందజేస్తుంటాయి. ఒకవేళ వాడని క్రెడిట్ కార్డులపై మెయిటెనెన్స్ ఛార్జీలు కట్టాల్సి వచ్చినప్పుడు.. కార్డు క్లోజర్ రిక్వెస్ట్…

Read More
T20 Asia Cup : టై గా నిలిచిన మ్యాచ్.. సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం

T20 Asia Cup : టై గా నిలిచిన మ్యాచ్.. సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం

ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా- శ్రీలంక మ్యాచ్ టై . బ్యాట్స్ మెన్ రాణించారు. యువ విధ్వంసక బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో, అభిషేక్ ఈ సీజన్‌లో తన ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆసియా కప్‌ 2025లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జోరు మీద ఉన్నాడు. చివరి సూపర్ 4 గ్రూప్…

Read More