
RBI New Rules: ఆర్బిఐ కీలక నిర్ణయం.. ఇక బ్యాంకులు 15 రోజుల్లోగా పరిష్కరించాలి.. లేకుంటే కస్టమర్లకు పరిహారం చెల్లించాల్సిందే!
RBI New Rules: మరణించిన కస్టమర్ల బ్యాంక్ ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్లను 15 రోజుల్లోగా పరిష్కరించాలని, వారి నామినీకి నిధులను పంపిణీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కొత్త నిబంధనలను జారీ చేసింది. బ్యాంక్ ఆలస్యం చేస్తే నామినీకి కూడా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. మరణించిన కస్టమర్ల క్లెయిమ్లను త్వరగా, స్థిరంగా ప్రాసెస్ చేయడానికి ఈ నియమాలు రూపొందించింది. అదనంగా మెరుగైన కస్టమర్ సేవను అందించడానికి డాక్యుమెంటేషన్ ప్రక్రియను…