Split AC: ఒక్కసారి ఆన్ చేస్తే 15 సెకన్లలో ఇల్లంతా కూలింగ్.. బాబోయ్.! బాహుబలి ఏసీ భయ్యా..

Split AC: ఒక్కసారి ఆన్ చేస్తే 15 సెకన్లలో ఇల్లంతా కూలింగ్.. బాబోయ్.! బాహుబలి ఏసీ భయ్యా..

స్మార్ట్ పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న షియోమీ, గృహోపకరణాల విభాగంలో మరో సంచలనాన్ని సృష్టించింది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేలా అత్యాధునిక సాంకేతికతతో ‘మిజియా స్ట్రాంగ్ ఎయిర్ 1.5 హెచ్‌పి’ స్ప్లిట్ ఏసీని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. సూపర్ ఫాస్ట్ కూలింగ్‌తో పాటు తక్కువ విద్యుత్ వినియోగమే లక్ష్యంగా ఈ కొత్త ఏసీని రూపొందించారు. షియోమీ కొత్త మిజియా ఏసీలో ప్రధాన ఆకర్షణ దీని ‘ఫాస్ట్ కూలింగ్’ సామర్థ్యం. ఈ 1.5 హెచ్‌పి సామర్థ్యం గల…

Read More
జర భద్రం.. ఈ రంగు కార్లు కొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ!

జర భద్రం.. ఈ రంగు కార్లు కొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ!

సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రకాల రంగులు ప్రమాదాలతో ముడిపడి ఉంటాయంట. వాటి శక్తి ప్రభావం వలన ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. దీనిపై 2017లో మోనాష్ అనే యూనివర్సిటీ రీసెర్స్ చేయగా, అందులో నల్లని కార్లు వాడిన వారు ఎక్కువగా ప్రమాదాలకు గురి అయినట్లు వెళ్లడి అయ్యిందంట. నలుపు, ముదురు రంగులు, బూడిద రంగులు, వర్షం, నైట్ సమయంలో, పొగ ముంచులో సరిగ్గా కనపడవు. ఈ క్రమంలోనే ఇలాంటివి ఎక్కువగా ప్రమాదానికి గురి అయ్యే…

Read More
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. స్థలం లేని వారికి డబుల్‌బెడ్‌రూమ్‌ల కేటాయింపు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. స్థలం లేని వారికి డబుల్‌బెడ్‌రూమ్‌ల కేటాయింపు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తొలిదశ పనులు వేగంగా సాగుతుండగా, తాజాగా స్థలం లేని నిరుపేదలకు సైతం ఇళ్లు అందించే లక్ష్యంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి, వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇకపై ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన…

Read More
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత.. వేడిగాలుల నేపథ్యంలో.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. అంతేకాకుండా.. విభిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ – నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి. వీటి…

Read More
Telangana: వడదెబ్బ కారణంగా మృతి చెందారా..? ఈ డాక్యుమెంట్స్ ఇస్తే కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం..

Telangana: వడదెబ్బ కారణంగా మృతి చెందారా..? ఈ డాక్యుమెంట్స్ ఇస్తే కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం..

వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్, పోలీసుల ఎఫ్‌ఐఆర్ కాపీ, వాతావరణశాఖ ధృవీకరణ పత్రాలు అందించాలి. వ్యక్తి మరణించిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డెత్ సర్టిఫికేట్, మృతుడి, వారసుల ఆధార్ జిరాక్స్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, కుటుంబ సభ్యుల డిక్లరేషన్ అందించాలి. Source link

Read More
ఏజెన్సీలోకి మళ్లీ ‘పెద్దపులి’ ఎంట్రీ.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట !

ఏజెన్సీలోకి మళ్లీ ‘పెద్దపులి’ ఎంట్రీ.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట !

ఏలూరు ఏజెన్సీ ప్రాంత వాసులకు మళ్లీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఓ పెద్దపులి. సుమారు 70 రోజుల క్రితం కొత్తూరు ప్రాంతంలో రెండు పశువులను చంపి, అధికారులను, స్థానికులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్‌ను భారీ ఆపరేషన్ చేపట్టి బంధించిన రెస్క్యూ టీమ్‌ పులిని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే, ఇప్పుడు అదే పులి మళ్లీ జనారణ్యంలోకి ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ పులి కదలికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. పగటిపూట వెదురు పొదల్లో సేదతీరుతూ…

Read More
రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్‌.. భయంతో వణికిపోయిన జనం

రహదారిపై ఒంటరి ఏనుగు హల్చల్‌.. భయంతో వణికిపోయిన జనం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. భీమవరం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపైకి ఒక్కసారిగా గజరాజు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు ఏనుగు రోడ్డుపైనే తిష్ట వేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అడవిలో నుంచి బయటకు వచ్చిన ఒంటరి ఏనుగు, రోడ్డు మధ్యలో నిల్చుని ఘీంకరిస్తూ అటూ ఇటూ తిరిగింది. ఆ సమయంలో కల్లూరు నుంచి…

Read More
నెలకు మీ ఇంట్లో ఎన్ని లీటర్ల నూనె వాడుతున్నారు.? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హాఫ్ లీటర్ రూల్ పాటించండి!

నెలకు మీ ఇంట్లో ఎన్ని లీటర్ల నూనె వాడుతున్నారు.? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హాఫ్ లీటర్ రూల్ పాటించండి!

ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించవచ్చు! సింపుల్‌ గార్డెనింగ్ టిప్స్ మీ కోసమే.. Source link

Read More
Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Tanikella Bharani: సంవత్సరం దాక్కున్నా.. తప్పై పోయిందని ఆయన కాళ్లు పట్టుకున్నా.. కానీ.. తనికెళ్ల భరణి కామెంట్స్..

తనికెళ్ళ భరణి సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాన్ని, ఎదుర్కొన్న ఒడిదుడుకులను, కీలక మలుపులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (శ్రీను)తో తన అనుబంధాన్ని ప్రస్తావించారు. నువ్వే నువ్వే చిత్రం నుండి త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తున్న తాను, ఇటీవల కొన్ని చిత్రాల్లో డేట్ల సమస్యల వల్ల నటించలేకపోయానని తెలిపారు. మిథునం సినిమా చేస్తున్నప్పుడు, చేయగలనా లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు, త్రివిక్రమ్ తన ఇంటికి వచ్చి, “మీరు తీసే రాంగ్ షాట్లే నాకు కావాలి….

Read More
అక్షయతృతీయ రోజు రాత్రి అరుదైన యోగం.. వీరికి శుభ ఘడియలు ఆరంభం!

అక్షయతృతీయ రోజు రాత్రి అరుదైన యోగం.. వీరికి శుభ ఘడియలు ఆరంభం!

వృషభ రాశి : వృషభ రాశి వారి పట్టింది బంగారమే అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఈ రాశి వారికి చాలా రోజుల నుంచి రాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సింహ రాశి : సింహ రాశి వారికి ఇది విజయాలను తీసుకొస్తుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారు అవార్డులు అందుకునే…

Read More