
నిలువెత్తు తులాభారాన్ని అమ్మవారికి సమర్పించిన CM రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం లోని సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. ఆయన 68 కిలోల బంగారాన్ని అమ్మవారికి నిలువెత్తు తులాభారంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. మేడారం జాతరకు సంబంధించి రూ. 150 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జాతరకు ముందుగానే ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనను జాతర ఏర్పాట్లకు సంబంధించిన మాస్టర్…