Andhra: అలా అయితేనే నిన్ను ఇంట్లోకి రానిస్తాను.. భర్త పెట్టిన షరతుకు భార్యకు దిక్కుతోచని స్థితి
బంగారం పోగొట్టుకోవడం.. ఆ తర్వాత జీవితమే రోడ్డుపై పడటం.. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ ఎదుర్కొంటున్న విషాద గాథ ఇది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కరిష్మా అనే మహిళ.. తన తల్లితో కలిసి ఓ శుభకార్యానికి కనేకల్కు వెళ్లింది. మార్గమధ్యంలో బస్సు, ఆటోల్లో ప్రయాణిస్తూ అక్కడికి చేరుకుంది. శుభకార్యంలో ఆభరణాలు ధరించేందుకు బ్యాగ్ తెరిచి చూసేసరికి.. బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె కనిపించలేదు. దాదాపు 15 తులాల బంగారం మిస్సయిందని గ్రహించిన కరిష్మా, ఆమె తల్లి తీవ్ర…