నిలువెత్తు తులాభారాన్ని అమ్మవారికి సమర్పించిన CM రేవంత్

నిలువెత్తు తులాభారాన్ని అమ్మవారికి సమర్పించిన CM రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం లోని సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. ఆయన 68 కిలోల బంగారాన్ని అమ్మవారికి నిలువెత్తు తులాభారంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. మేడారం జాతరకు సంబంధించి రూ. 150 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జాతరకు ముందుగానే ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనను జాతర ఏర్పాట్లకు సంబంధించిన మాస్టర్…

Read More
IND vs PAK Final: టీమిండియా దెబ్బకు పాకిస్తాన్‌కు రూ. 1.30 కోట్లు లాస్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

IND vs PAK Final: టీమిండియా దెబ్బకు పాకిస్తాన్‌కు రూ. 1.30 కోట్లు లాస్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Asia Cup 2025 Final Prize Money: ఆసియా కప్ 2025లో ఇప్పటికే ఆరుసార్లు విజయం సాధించిన టీం ఇండియా.. ఇప్పుడు పాకిస్థాన్‌పై మరో విజయం సాధించాలని ఆసక్తిగా ఉంది. రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ రెండుసార్లు పాకిస్థాన్‌ను ఓడించింది. ఇప్పుడు భారత జట్టు పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ విజయాలు సాధించడానికి సిద్ధమవుతోంది. పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోతే దాదాపు రూ.1.30 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి రావొచ్చు….

Read More
Hyderabad: ఛీ నువ్వు అసలు కొడుకువేనా.. కన్నవారినే కడతేర్చిన కుమారుడు.. ఎందుకంటే?

Hyderabad: ఛీ నువ్వు అసలు కొడుకువేనా.. కన్నవారినే కడతేర్చిన కుమారుడు.. ఎందుకంటే?

హైదరాబాద్ నగరాన్ని షాక్‌కు గురి చేసిన దారుణ ఘటన నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో చోటుచేసుకుంది. తనను మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చారన్న ఆవేశంతో ఓ కొడుకు.. కన్న తల్లిదండ్రులను దారుణంగా చంపేశాడు. సాయినగర్‌కు చెందిన రాజయ్య (78), లక్ష్మి (65) దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో కొడుకు శ్రీనివాస్ (36) మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం తాగి తన భార్యను హింసించడంతో ఆమె అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో…

Read More
IND vs SL : తండ్రిని కోల్పోయిన క్రికెటర్‎కు ఓదార్పు.. మ్యాచ్ తర్వాత భావోద్వేగ క్షణాలు..  క్రికెట్ స్ఫూర్తి చాటిన టీమిండియా కెప్టెన్

IND vs SL : తండ్రిని కోల్పోయిన క్రికెటర్‎కు ఓదార్పు.. మ్యాచ్ తర్వాత భావోద్వేగ క్షణాలు.. క్రికెట్ స్ఫూర్తి చాటిన టీమిండియా కెప్టెన్

IND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్-4 చివరి మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. సూపర్ ఓవర్‌లో టీమిండియా విజయం సాధించి, 2025 ఆసియా కప్‌లో అజేయంగా నిలిచింది. ఫైనల్‌లో భారత్ ఇప్పుడు పాకిస్తాన్‌తో తలపడనుంది. అయితే, ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లాలగేను కలుసుకున్నాడు. అతడిని ఆప్యాయంగా కౌగిలించుకొని, ఇటీవల మరణించిన అతని తండ్రికి సంతాపం తెలిపాడు. దునిత్ వెల్లాలగేకు ఊహించని…

Read More
ఓరీ దేవుడో..వరదలో మునిగిపోయిన MGBS.. మూసీ ఎఫెక్ట్‌తో ఆగమాగం వీడియో

ఓరీ దేవుడో..వరదలో మునిగిపోయిన MGBS.. మూసీ ఎఫెక్ట్‌తో ఆగమాగం వీడియో

హైదరాబాద్ మహానగరాన్ని శుక్రవారం రాత్రి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీనది ఉగ్రరూపం దాల్చి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) ప్రాంగణాన్ని పూర్తిగా ముంచెత్తింది. వందలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు గంటల తరబడి బస్టాండ్‌లోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనలకు, ఇబ్బందులకు గురయ్యారు. మూసీ ప్రవాహం అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా పెరిగి, గండిపేట నుంచి నాగోల్ వరకు నది ప్రమాదకర స్థాయిలో…

Read More
Tollywood : హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోన్న ముద్దుగుమ్మ.. ఇప్పట్లో జోరు ఆగేలా లేదు..

Tollywood : హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోన్న ముద్దుగుమ్మ.. ఇప్పట్లో జోరు ఆగేలా లేదు..

కన్నడ సినిమాలతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాతో అటు…

Read More
నాపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా వీడియో

నాపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా వీడియో

సినిమా టికెట్ల ధరల పెంపుదలపై ఏపీ అసెంబ్లీలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి వివరణ ఇచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను టీవీలో చూశానని, తన పేరు ప్రస్తావనకు వచ్చినందున వాస్తవాలను వెల్లడిస్తున్నానని చిరంజీవి తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు తనను కలిసి టికెట్ల ధరల పెంపుదల గురించి సీఎం జగన్‌తో మాట్లాడాలని కోరారని ఆయన పేర్కొన్నారు. మరిన్ని…

Read More
Asia Cup 2025: సూపర్ 4 రౌండ్‌లో రెండో మ్యాచ్‌కు భారత్, బంగ్లా రెడీ.. తొలి ఓటమి ఎవరికి ఎదురవుతుందో?

Asia Cup 2025: సూపర్ 4 రౌండ్‌లో రెండో మ్యాచ్‌కు భారత్, బంగ్లా రెడీ.. తొలి ఓటమి ఎవరికి ఎదురవుతుందో?

India vs Bangladesh: ఆసియా కప్‌ 2025లో భారత్ తన అజేయ ప్రస్థానం కొనసాగిస్తోంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగింటిని గెలుచుకుంది. ఇప్పుడు సూపర్ 4 రౌండ్‌లోని రెండవ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఆసియా కప్‌లో రెండు జట్ల మధ్య ఇది ​​మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ఏ జట్టు అయినా సూపర్ 4 రౌండ్‌లో తొలి ఓటమి అవుతుంది. భారత జట్టు తన మొదటి సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను…

Read More
SIP Plan: రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.5 కోట్లు.. ఇలా చేస్తే అద్భుతమైన రాబడి!

SIP Plan: రూ.10 వేల పెట్టుబడితో చేతికి రూ.5 కోట్లు.. ఇలా చేస్తే అద్భుతమైన రాబడి!

మనలో చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు పదవీ విరమణకు సిద్ధం కాకపోవడం. దీనికి కారణాలు చాలా ఉండవచ్చు. మన కెరీర్ ప్రారంభంలో తక్కువ జీతాలు, పనిభారాలు లేదా పెట్టుబడి పరిజ్ఞానం లేకపోవడం. పెట్టుబడి పెట్టే ముందు నమ్మకం, ఓపిక ఉండాలి. ఈ అంశాలు విజయానికి దారితీస్తాయి. మీరు చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే అలవాటును పెంచుకుంటే మ్యూచువల్ ఫండ్ SIPల ద్వారా మీరు గణనీయమైన పదవీ విరమణ నిధిని నిర్మించుకోవచ్చు. ఉదాహరణకు స్టెప్-అప్…

Read More