యుద్ధ విధ్వంసం.. ఒక్క రోజులోనే రూ.9 లక్షలు పోగొట్టుకున్న పెట్టుబడిదారులు!

యుద్ధ విధ్వంసం.. ఒక్క రోజులోనే రూ.9 లక్షలు పోగొట్టుకున్న పెట్టుబడిదారులు!

మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా హోలీ రోజున స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది, ఫలితంగా మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారులకు రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వాస్తవానికి హోలీ కారణంగా మార్చి 3న స్టాక్ మార్కెట్ మూసివేయబడింది. మార్చి 4వ తేదీ బుధవారం దేశంలోని చాలా ప్రాంతాల్లో హోలీ జరుపుకుంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్ పతనం ఈ వేడుకను పూర్తిగా నాశనం చేసింది. సెన్సెక్స్ 1750 పాయింట్లు పడిపోయినప్పటికీ, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా క్షీణతతో ట్రేడవుతోంది….

Read More
Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న నిబంధనలు.. వాటికి పాన్ అవసర్లేదు…

Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న నిబంధనలు.. వాటికి పాన్ అవసర్లేదు…

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలుకానుంది. దీంతో దేశ ప్రజలను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆర్ధిక విషయాలను ప్రభావితం చేసే పలు కొత్త నిబంధనలను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌తో పాటు పాన్ కార్డు నియమాల్లో పలు మార్పులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టంతో పాటు ఇన్ కమ్ ట్యాక్స్ నియమాలు కూడా అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నియమాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ…

Read More
యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం.. పర్యాటకంగానూ విస్తరిస్తోంది. ఆధ్యాత్మికం, చారిత్రకం, అహ్లాదం మూడు విభాగాల్లో రాష్ట్రంలో యాదగిరిగుట్ట దేవస్థానం అగ్రగామిగా నిలిచింది. దీంతో స్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటుండగా.. యాదాద్రిలో కూడా భక్తుల సంఖ్య ఇంచుమించు అంతే ఉంటోంది. గత ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. పునర్ నిర్మాణంతో…

Read More
30 రోజులు మందు తాగకపోతే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

30 రోజులు మందు తాగకపోతే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

మెరుగుపడే కాలేయ ఎంజైమ్‌లు: కాలేయం వాపుకు గురైనప్పుడు లేదా కణాలు దెబ్బతిన్నప్పుడు కాలేయ ఎంజైమ్‌లు రక్తంలోకి విడుదలవుతాయి. మద్యం మానేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఎంజైమ్‌ల స్థాయిలు సాధారణ స్థితికి రావడం మొదలవుతుంది. అయితే కాలేయం ఇప్పటికే సిరోసిస్ వంటి తీవ్రమైన దశకు చేరుకుంటే మాత్రం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్: అధికంగా మద్యం తాగేవారి కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోతుంది. దీనినే ఫ్యాటీ లివర్ అంటారు. అయితే మద్యం మానేసిన…

Read More
యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

హోలీ వేళ దారుణం.. రంగులు పూసేందుకు వచ్చిన మనవడిపై అమ్మమ్మ కిరాతకం! ఏం చేసిందంటే..

హోలీ అంటేనే ఆనందం, ఆట పాటల పండుగ. కానీ, రంగులు, ఆనందాలకు బదులుగా హోలీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హింస, తగాదాలు, నేర సంఘటనలను తీసుకువచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియో ప్రతి ఒక్కరినీ షాక్‌ అయ్యేలా చేసింది. హోలీ రోజున జరిగింది ఈ దారుణ సంఘటన. అమ్మమ్మ, మనవడి మధ్య సంబంధం అంటే.. ఎప్పుడూ ప్రేమ, అప్యాయతతో కూడిన ప్రత్యేకమైన బంధం. కానీ, హోలీ రోజున ఒక అమ్మమ్మ చేసిన పని అందరినీ…

Read More
Andhra Pradesh: ఏపీలో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు.. అమలు ఎప్పటినుంచంటే..?

Andhra Pradesh: ఏపీలో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు.. అమలు ఎప్పటినుంచంటే..?

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీలో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణకు ఇప్పటికే విద్యాశాఖ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసింది. ఎగ్జామ్ సెంటర్లలో సౌకర్యాలతో పాటు పరీక్షల నిర్వహణకు సంబంధించి సర్వం సిద్దం చేసింది. ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా ముందుగానే చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఊరట కలిగించేలా మరో డెసిషన్ తీసుకుంది. వారికి…

Read More
యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

Skin Care Benefits: చర్మాన్ని మెరిపించే ‘లిక్విడ్ గోల్డ్’.. ఆలివ్ ఆయిల్‌తో ముఖంపై ముడతలు మాయం!

అదే ఆలివ్ ఆయిల్. పురాతన కాలం నుండి అందాల పోషణలో దీనిని ఒక ‘లిక్విడ్ గోల్డ్’గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వయసు పెరుగుతున్నా ముఖంపై ఒక్క ముడత కూడా కనిపించదు. పట్టులాంటి మృదువైన చర్మం ఎప్పుడూ కాంతివంతంగా కనిపిస్తుంది. కేవలం ఒకే ఒక సహజమైన నూనెను రోజువారీ అలవాటుగా మార్చుకుంటే చర్మాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. చర్మాన్ని లోతు నుండి శుభ్రపరిచి, తేమను నిల్వ చేసే ఆ ‘మ్యాజికల్…

Read More
Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??

Charan-Dhanush: చెర్రీ – ధనుష్‌ పోటీ.. రూరల్‌లో నెగ్గేదెవరు ??

పెళ్లంటే సాధారణంగా కొన్ని రోజుల పండుగ. అయితే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట ఈ సంప్రదాయాన్ని అధిగమించి, తమ వివాహ వేడుకలను సుదీర్ఘ సంబరంగా మార్చింది. నార్త్ సెలబ్రిటీల తరహాలో, అంతకంటే ఒక అడుగు ముందుకేసి, ఈ విరోష్ జంట డెస్టినేషన్ మ్యారేజెస్‌ను పునర్నిర్వచించింది. ఉదయ్‌పూర్‌లో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలతో పాటు, వివాహానంతరం కూడా ఈ జంట తమ వేడుకలను కొనసాగించింది. హైదరాబాద్‌లో దేవాలయ సందర్శనలు, అల్లు శిరీష్ పెళ్లికొడుకు…

Read More
యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

IND vs NZ Final : వరుణ్ నంబర్ 1 బౌలర్.. అతనిపై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్

IND vs NZ Final : టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు ముందు అహ్మదాబాద్‌లో సందడి నెలకొంది. భారత్, న్యూజిలాండ్ కెప్టెన్లు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో సమాధానాలిస్తూ జట్టు ఆత్మవిశ్వాసాన్ని చాటారు. వరుణ్ చక్రవర్తి ఫామ్ గురించి ఆందోళన చెందడం లేదని, అతను మ్యాచ్ విన్నర్ అని సూర్య స్పష్టం చేశారు. మరోవైపు కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా…

Read More
యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్

నందమూరి బాలకృష్ణ తన సినీ శైలిలో గణనీయమైన మార్పులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు సీనియర్, కమర్షియల్ దర్శకులతో మాత్రమే పనిచేసిన బాలయ్య, ఇప్పుడు యువ తరంతో కలిసి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. విభిన్నమైన ఆలోచనలతో వస్తున్న దర్శకులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు నూతన అనుభూతులను అందిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. తొలుత ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను ప్లాన్ చేసినప్పటికీ, ఆ తర్వాత దానిని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మార్చారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో…

Read More