Headlines

Bigg Boss 10 Telugu Live: ఆడియన్స్ గెట్ రెడీ.. మరికొద్దిసేపట్లో బుల్లితెర రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 10

బిగ్ బాస్ సీజన్ 10 మొదలైపోయింది. మరికొన్ని కొన్ని గంటల్లోనే సీజన్  10 ప్రారంభం కానుంది. ఈ సీజన్  మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది. ఇవాళ (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10…

Read Full News

పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..

సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతుంటారు. అయితే, ఉదయాన్నే పరగడుపున రిఫైన్డ్ సాల్ట్ కాకుండా హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ కలిపిన నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది: ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కడుపులో ఆహారాన్ని అరిగించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా అజీర్తి,…

Read Full News

9/11 విషాదం.. ఆ రోజున షిఫ్ట్ మారడం సిబి ప్రాణాలను కాపాడింది

అంతకు ముందు రెస్టారెంట్‌లో పనిచేసే సహోద్యోగి రివాస్ తో మాట్లాడి సిబి తన షిఫ్ట్‌ను మార్చుకున్నాడు. రివాస్‌కు ఆదివారం సెలవు కావాల్సి ఉండటంతో, సిబి అతనికి బదులుగా పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. సీఎన్ఎన్  కథనం ప్రకారం 9/11 ఉదయం  సిబి షిఫ్ట్‌లో రివాస్ విధులకు హాజరయ్యాడు. ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగులు ఆ రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అల్ ఖైదా జరిపిన దాడిలో 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో సిబి షిఫ్ట్‌లో పనిచేసిన  రివాస్ కూడా…

Read Full News

SBI: ఎస్‌బీఐలో పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!

SBI Life – Smart Scholar Plus: దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓ పథకాన్ని తీసుకువచ్చింది. అదే ‘ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్’. పిల్లల ఆర్థిక రణక్ష కల్పించడంలో భాగంగా మార్కెట్‌ లింక్డ్‌ రాబడుల ద్వారా వారి కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చేందుకు ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో ప్రీమియం పేయర్ వేవర్ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒకే సమయంలో…

Read Full News

హైదరాబాద్‌ DRDOలో రీసెర్చ్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షల్లో జీతం

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI).. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మిసైల్‌ కాంప్లెక్స్‌లో భాగమైన RCIలో రీసెర్చ్ అసోసియేట్ (RA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) తాత్కాలిక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది…..

Read Full News

ఈ బజ్జీలు రెండు తింటే నీరసంతో పడిపోయిన వాళ్ళు కూడా లేచి ఉరుకులు పెడతారు

ఇవి అలాంటి.. ఇలాంటి బజ్జీలు కావు. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటాయి. నీరసంతో బాధ పడేవాళ్లు వీటిని వారంలో రెండు సార్లు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మరి అస్సలు ఆలస్యం లేకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం. అరటి బజ్జీలకు కావాల్సిన పదార్థాలు: మూడు పచ్చి అరటిపండ్లు, కప్పున్నర శనగపిండి, మూడు టీ స్పూన్స్ బియ్యప్పిండి, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు…

Read Full News

Bullet Train: అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఏపీలో తొలి స్టేషన్ అక్కడే.. రూట్ మ్యాప్ ఫిక్స్..

ఏపీ మీదుగా వెళ్లే బుల్లెట్ రైళ్లపై కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ మీదుగా మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై బుల్లెట్ రైళ్ల కారిడార్లను ఏపీ మీదుగా ప్రతిపాదించారు. దీంతో రానున్న రోజుల్లో ఏపీలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుంది. అమరావతి మీదుగా చెన్నైకు రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. ఈ కారిడార్‌లో ఎక్కువ భాగం ఏపీలోనే…

Read Full News

Krishna Janmashtami: సంవత్సరాలు గడిచినా తగ్గని క్రేజ్.. కృష్ణాష్టమికి ఈ సాంగ్ ఉండాల్సిందే.. మళ్లీ మళ్లీ వింటూనే ఉంటారు..

కృష్ణాష్టమి (గోకులాష్టమి లేదా శ్రీకృష్ణ జయంతి) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు శ్రావణ మాసం, బహుళ పక్ష అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించిన శుభదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి కృష్ణుడి జన్మసమయం వరకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న చిన్నారి కృష్ణుడి విగ్రహాలకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార (పంచామృతాలు) లతో…

Read Full News

అమెరికాను వెనక్కి నెట్టనున్న భారత్.. ప్రపంచంలోనే నెం. 2 మెట్రో నెట్‌వర్క్‌ వైపు.. వేగంగా అడుగులు!

అమెరికాలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ సుమారు 1,386 కిలోమీటర్లుగా ఉంది. భారత్‌ ప్రస్తుతం అమెరికా కంటే కేవలం 216 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వెనుకబడి ఉంది. సుమారు 8,000 కిలోమీటర్ల మెట్రో మార్గంతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2014 నాటికి దేశంలో కేవలం 5 నగరాలకే పరిమితమై, 245 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మెట్రో నెట్‌వర్క్‌.. గత దశాబ్ద కాలంలో దాదాపు ఐదు రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మరో…

Read Full News

Video: బొమ్మనే అమ్మ అనుకుని.. పాల కోసం పసి దూడ.. గుండెల్ని పిండేస్తున్న వీడయో..

ఆకలికి రూపం తెలీదు.. అమాయకత్వానికి నిజానిజాలు అర్థం కావు. కడుపు మండిపోతుంటే ఎదురుగా కనిపించే ఆకారమే సర్వస్వం అనుకుంటుంది పసి ప్రాణం. అలాంటి ఓ గుండెల్ని పిండేసే ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తోంది. అది నిజమైన గోమాత కాదు.. రక్తమాంసాలున్న జీవి అంతకన్నా కాదు. కేవలం పాల వ్యాపార ప్రచారం కోసం ఓ పాల వ్యాన్ వెనుక అతికించిన ఆవు ఫొటో మాత్రమే. కానీ, తల్లికి దూరమై అల్లాడిపోతున్న ఓ లేగదూడకు ఆ…

Read Full News