ఖరీదైన సీరమ్‌లను మర్చిపోండి..! చియాసీడ్స్‌తో ఇలాచేస్తే మచ్చలేని, మెరిసే చర్మం మీ సొంతం!!

ఖరీదైన సీరమ్‌లను మర్చిపోండి..! చియాసీడ్స్‌తో ఇలాచేస్తే మచ్చలేని, మెరిసే చర్మం మీ సొంతం!!

నేటి సోషల్ మీడియా యుగంలో కొన్ని బ్యూటీ టిప్స్ ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. కానీ ఈ రోజు మనం మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే కొన్ని బ్యూటీ టిప్స్‌ తెలుసుకోబోతున్నాం..అది కూడా అందరికీ అందబాటులో ఉండే, అతి తక్కువ ఖర్చులో లభించే పదార్థంతోనే. చాలా మంది అమ్మాయిలు, ఆడవాళ్లు తరచుగా ఖరీదైన సీరమ్‌ల కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ, మన వంటగదిలోనే లభించే ఈ విత్తనాలపై శ్రద్ధ చూపరు. అవును.. చియాసీడ్స్‌తో మీరు మచ్చలేని…

Read More
Skipping Health Benefits: పిల్లలాట కాదు గురూ.. రోజూ 15నిమిషాల స్కిప్పింగ్‌తో ఇలాంటి డేంజర్ వ్యాధులు పరార్‌..!

Skipping Health Benefits: పిల్లలాట కాదు గురూ.. రోజూ 15నిమిషాల స్కిప్పింగ్‌తో ఇలాంటి డేంజర్ వ్యాధులు పరార్‌..!

నేటి ఉరుకులు, పరుగుల వేగవంతమైన జీవితంలో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలు కంటే తక్కువేం కాదు. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారంతో పాటు సరైన వ్యాయామం కూడా చాలా అవసరం. అయితే, అందరికీ జిమ్‌కు వెళ్లడానికి సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఒక సులభమైన, చవకైన, ఎంతో ప్రభావవంతమైన వ్యాయామం ఒకటుంది. అవును, ఇంట్లోనే ఉండి ఈజీగా ఈ ఎక్సర్‌సైజ్‌ చేసుకోవచ్చు. దీంతో రెట్టింపు ప్రయోజనం పొందుతారు. అది మరెంటో కాదు.. తాడుతో ఆడటం.. అదే…

Read More
AP, Telangana News Live: ఊహకందని విషాదం.. విజయ్‌ ర్యాలీలో తొక్కిసలాట.. పెరుగుతున్న మృతుల సంఖ్య! – Telugu News | Andhra Pradesh, Telangana, Rain Updates, floods Latest news Live Updates, Navaratri Celebrations, Breaking, Political News Headlines 28th Sep 2025

AP, Telangana News Live: ఊహకందని విషాదం.. విజయ్‌ ర్యాలీలో తొక్కిసలాట.. పెరుగుతున్న మృతుల సంఖ్య! – Telugu News | Andhra Pradesh, Telangana, Rain Updates, floods Latest news Live Updates, Navaratri Celebrations, Breaking, Political News Headlines 28th Sep 2025

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్‌ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. మరికొందరిని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. మరో 46 మందికిపైగా గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన…

Read More
గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంది. సెప్టెంబర్‌ 27 తేదీన దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనాల ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో…

Read More
నా భర్తతో రీతూచౌదరితో పాటు ఆమె కూడా.. సంచలన ఆరోపణలు చేసిన గౌతమి

నా భర్తతో రీతూచౌదరితో పాటు ఆమె కూడా.. సంచలన ఆరోపణలు చేసిన గౌతమి

సినీ నటుడు ధర్మమహేశ్‌ పై ఆయన భార్య చేసిన ఆరోపణలు మరోసారి వైరల్ గా మారాయి. తన భర్త మంచి వాడు కాదు అని.. హీరోయిన్స్ తో ఎఫైర్స్ పెట్టుకున్నాడని.. తనను పెళ్లి చేసుకున్న తర్వాత నరకం చూపించాడని ధర్మమహేశ్‌ భార్య గౌతమి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ.. సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరోసారి ఆమె మీడియా ముందుకు వచ్చి భర్త ధర్మమహేశ్‌‌తోపాటు పలువురు సినీ సెలబ్రెటీల పై కూడా ఆమె షాకింగ్…

Read More
Rain Alert: బిగ్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Rain Alert: బిగ్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉత్తర, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రేదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ఎల్లుండికి.. శుక్రవారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంబడి వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల…

Read More
Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs పాకిస్థాన్.. 41 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక పోరు, గత రికార్డులివే

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs పాకిస్థాన్.. 41 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక పోరు, గత రికార్డులివే

Asia Cup 2025 : చరిత్ర సృష్టించడానికి వేదిక సిద్ధమైంది. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా, టైటిల్ కోసం దాయాదులైన భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ పోరు కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ, గతంలో అనేక అంతర్జాతీయ టోర్నమెంట్ల ఫైనల్స్‌లో మాత్రం వీటి మధ్య హోరాహోరీ…

Read More
Hyderabad: మియాపూర్ డీ అడిక్షన్ సెంటర్ లో ఓవ్యక్తి దారుణ హత్య

Hyderabad: మియాపూర్ డీ అడిక్షన్ సెంటర్ లో ఓవ్యక్తి దారుణ హత్య

మియాపూర్ లోని రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ లో ఓ దారుణ హత్య జరిగింది. 39 ఏళ్ల సంధీప్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సంధీప్ ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్ళకు చెందినవాడు. ఎనిమిది నెలలుగా డ్రగ్స్ కి అలవాటుపడి చికిత్స పొందుతున్నాడు. పోలీసుల విచారణలో నల్లగొండకు చెందిన ఆదిల్ మరియు సులేమాన్ లు సంధీప్ హత్యకు కారణమని తేలింది. ఆదిల్ మరియు సులేమాన్ కూడా రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ లో మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ హత్యకు…

Read More
ఓర్నీ.. ఇంత పే..ద్ద.. కథ ఉందా.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం ఇదేనట..

ఓర్నీ.. ఇంత పే..ద్ద.. కథ ఉందా.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం ఇదేనట..

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్రపిండాలు) ఒకటి.. మూత్రపిండాలు.. రక్తాన్ని ఫిల్టర్ చేసి, విషాన్ని, అదనపు నీటిని తొలగిస్తాయి. ఈ ప్రక్రియ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. మూత్రపిండాలు శరీరంలోని ఖనిజాలు, ద్రవాల సమతుల్యతను కాపాడుతాయి.. తద్వారా శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది. అయితే, అధిక మొత్తంలో కాల్షియం, ఆక్సలేట్ లేదా యూరిక్ యాసిడ్ మూత్రంలో పేరుకుపోయినప్పుడు.. అవి స్ఫటికీకరించబడి క్రమంగా కిడ్నీ స్టోన్‌లను ఏర్పరుస్తాయి. ఈ రాళ్ళు పరిమాణంలో చిన్నవిగా ఉండవచ్చు.. కానీ కొన్నిసార్లు మూత్రపిండాలు…

Read More
IND vs PAK Final: ఆ ఉద్దేశ్యంతోనే బరిలోకి దిగండి.. పాకిస్తాన్ ఆటగాళ్లకు షోయబ్ అక్తర్ సందేశం

IND vs PAK Final: ఆ ఉద్దేశ్యంతోనే బరిలోకి దిగండి.. పాకిస్తాన్ ఆటగాళ్లకు షోయబ్ అక్తర్ సందేశం

Shoaib Akhtar Message for Pakistan Team: తన క్రికెట్ రోజుల్లో షోయబ్ అక్తర్ ఎంతో కోపంతో గంభీరంగా కనిపించేవాడు. 2025 ఆసియా కప్‌లో ఇండియా-పాకిస్తాన్ ఫైనల్‌కు ముందు ఇదే స్వభావంతో రెచ్చిపోయాడు. సెప్టెంబర్ 28న జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు, షోయబ్ అక్తర్ పాకిస్తాన్ జట్టుకు కిల్లర్ వైఖరిని అవలంబించాలని సందేశం జారీ చేశాడు. అతను పాకిస్తాన్ జట్టుకు స్పష్టమైన సందేశం ఇచ్చాడన్నమాట. “భారత జట్టు గర్వాన్ని అణిచివేసే ఉద్దేశ్యంతో మైదానంలోకి రండి” అంటూ…

Read More