చక్రపాణి ‘చక్రవ్యూహం’ అదిరిపోయిందిగా.. ఏకంగా రూ. 2.65 కోట్లు స్వాహా..

చక్రపాణి ‘చక్రవ్యూహం’ అదిరిపోయిందిగా.. ఏకంగా రూ. 2.65 కోట్లు స్వాహా..

కంచే చేను మేసిన చందంగా.. తాను కూర్చున్న కొమ్మ తానే నరుక్కున్నట్టుగా తను పనిచేసే బ్యాంకులోనే కన్నమేసి ఏకంగా కోట్ల రూపాయలు కాజేశాడు ఓ అటెండర్‌. ఈ కిలాడీ అటెండర్‌ తెలివితేటలకు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. నల్లగొండ జిల్లా దేవరకొండ SBI బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా దేవరకొండ SBI బ్రాంచ్‌లో చక్రపాణి అనే వ్యక్తి కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుకునన చక్రపాణికి కంప్యూటర్ పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. బ్యాంకు సిబ్బంది…

Read More
పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఆ యువకుడు, తన పుట్టినరోజునాడే మృత్యు ఒడికి చేరాడు. పుట్టినరోజునాడు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న యువకుడు విధి ఆడిన వింత నాటకంలో ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. హరికృష్ణ 2023లో ఎంఎస్ పూర్తి చేసి, నాలుగు నెలల క్రితమే ఒక ప్రైవేట్…

Read More
NEET UG Admit Card 2026: నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యేది అప్పుడే.. పరీక్ష ఎప్పుడంటే?

NEET UG Admit Card 2026: నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యేది అప్పుడే.. పరీక్ష ఎప్పుడంటే?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2026 పరీక్ష సమీపిస్తుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) త్వరలోనే అడ్మిట్‌కార్డులను కూడా జారీ చేయనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 552 నగరాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో (పెన్‌, పేపర్‌) నీట్…

Read More
Tollywood : తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో బ్యాన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood : తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. నిర్మాత దగ్గర 40 లక్షల అడ్వాన్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో బ్యాన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..

సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు యూత్ లో పిచ్చి ఫాలోయింగ్ ఉండేది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. ముఖ్యంగా గ్లామరస్ లుక్స్ లో కుర్రాళ్లకు మెంటలెక్కించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. అదే సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్…

Read More
ఆంధ్రా స్టైల్ వంకాయ బొమ్మిడాయిల పులుసు.. తింటే, గిన్నె మొత్తం ఖాళీ అవ్వాలసిందే

ఆంధ్రా స్టైల్ వంకాయ బొమ్మిడాయిల పులుసు.. తింటే, గిన్నె మొత్తం ఖాళీ అవ్వాలసిందే

కావాల్సిన పదార్దాలు : పావు కిలో బొమ్మిడాయి చేపల ముక్కలు, 3 వంకాయలు, ఒక కప్పు చింతపండు రసం, ఒక ఉల్లిపాయ పెద్దది, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ నూనె, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీరను తీసుకోవాలి. ముందుగా బొమ్మిడాయిలను తీసుకుని ఒకసారి ఉప్పు, ఇంకోసారి నిమ్మరసంతో బాగా…

Read More
దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్.. శంకుస్థాపన చేసిన సీఎం, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్..

దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్.. శంకుస్థాపన చేసిన సీఎం, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్..

భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఒడిశా రాష్ట్రం ఒక భారీ మైలురాయిని అధిగమించింది. భువనేశ్వర్‌లోని ఇన్ఫో వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటి అధునాతన 3D చిప్ ప్యాకేజింగ్ యూనిట్‌‌కు సీఎం మోహన్ చరణ్ మాఝీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శంకుస్థాపన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు బలం చేకూరుస్తూ, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీలో ఒడిశాను ప్రపంచ గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా ఈ ప్రాజెక్ట్ ఒక కీలక అడుగు. అమెరికాకు చెందిన 3D గ్లాస్ సొల్యూషన్స్…

Read More
ఆమె బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఏంటా అని ఆరా తీయగా..

ఆమె బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఏంటా అని ఆరా తీయగా..

హైదరాబాద్ సిటీలో నకిలీ నంబర్ ప్లేట్‌తో వాహనం నడిపిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బైక్‌కు అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చి నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే చర్యలు చేపట్టారు. మదన్నపేట కుర్మగూడకు చెందిన మహ్మద్ రఫీయుద్దీన్ అనే వ్యక్తి తన వాహనానికి సంబంధించిన నంబర్‌ను మార్పు చేసి TG11A1698 ప్లేసులో TG11A1898గా మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫైన్ల నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు విచారణలో తేలింది….

Read More
ఎండాకాలంలో 14 రోజులు ఈ పండు తింటే చాలు.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లే పని ఉండదు..

ఎండాకాలంలో 14 రోజులు ఈ పండు తింటే చాలు.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లే పని ఉండదు..

డ్రాగన్ ఫ్రూట్ అంటే..?: కాక్టస్ జాతికి చెందిన ఈ పండును హిందీలో కమలం అని కూడా పిలుస్తారు. దీని పై తొక్క గులాబీ లేదా ఎరుపు రంగులో ఉండి, ఆకుపచ్చని ముళ్ల వంటి భాగాలతో డ్రాగన్ ఆకారాన్ని పోలి ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇందులో తెల్లటి గుజ్జు, ఎర్రటి గుజ్జు గల రెండు ప్రధాన రకాలు అందుబాటులో ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుంది?: డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్…

Read More
వైరల్‌ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా

వైరల్‌ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా

రీసెంట్‌గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ వైఫ్‌ అన్నా లెజినోవా.. నెట్టింట తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన పర్సనల్ విషయాలతో పాటు.. పవన్‌తో రిలేషన్‌ షిప్ ఎలా మొదలైంది వంటి సంగతులను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే తన పేరుతో వైరల్ అవుతున్న ఓ ఫోటోపై క్లారిటీ ఇచ్చారు అన్నా లెజినోవా..! చాలా ఏళ్లుగా అన్నా లెజినోవా ఈమే అంటూ.. ఓ ఫోటో వైరల్ అవుతోంది. తీన్మార్ సినిమా ఈవెంట్లో పవన్‌ పక్కన కూర్చున్న…

Read More
AP Inter Results 2026: వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ ఒక్క మెస్సేజ్ పెడితే సెకన్లలోనే మీ ముందుకు..

AP Inter Results 2026: వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ ఒక్క మెస్సేజ్ పెడితే సెకన్లలోనే మీ ముందుకు..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదల అవ్వగా.. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల బుధవారం విడుదల అవుతున్నాయి. ఉదయం 10.31 గంటలకు ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది పరీక్షలకు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా.. ప్రథమ సంవత్సరం పరీక్షలు 5,31,275…

Read More