విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?

విశాఖపట్నం సాగర్‌నగర్‌లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. లాడ్జిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని శాంతికుమారిగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శాంతికుమారి తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ ఎక్కడ జరిగింది? అక్కడి నుంచి ఆమె లాడ్జికి ఎలా చేరుకుంది? అనే అంశాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. పార్టీ అనంతరం లాడ్జికి ఎందుకు వెళ్లింది? ఎవరి…

Read More
పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన.. వీడియో

పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారం.. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన.. వీడియో

నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారంలో పిల్ల జన్మించింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే వ్యక్తి పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇంటి ఆవరణలోనే ఓ చిన్న పందిరి వంటి నిర్మాణంలో పందులను పోషిస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. అయితే అందులో ఒక పంది మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. మొదట సంతోషం వ్యక్తం…

Read More
Video: బల్కంపేట ఎల్లమ్మ సేవలో కాటేరమ్మ కొడుకులు.. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అభిషేక్ శర్మ

Video: బల్కంపేట ఎల్లమ్మ సేవలో కాటేరమ్మ కొడుకులు.. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అభిషేక్ శర్మ

Abhishek Sharma Visits Balkampet Yellamma Temple: ఐపీఎల్ ఉత్సాహం ఉరకలెత్తుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆధ్యాత్మిక బాట పట్టారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఆయన సందర్శించారు. జట్టు సభ్యులతో కలిసి వచ్చిన అభిషేక్, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాబోయే మ్యాచ్‌ల్లో విజయం చేకూరాలని మొక్కుకున్నారు. బల్కంపేటలో సందడి చేసిన క్రికెట్ స్టార్లు.. నగరంలోని చారిత్రాత్మక బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయం ఒక్కసారిగా…

Read More
AP Inter Supply Exams 2026: గుడ్‌న్యూస్.. ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?

AP Inter Supply Exams 2026: గుడ్‌న్యూస్.. ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?

అమరావతి, ఏప్రిల్ 17: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో పలువురు విద్యార్ధులు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల…

Read More
Band Melam OTT: అప్పుడే ఓటీటీలోకి రోషన్-శ్రీదేవిల ‘బ్యాండు మేళం’.. స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన

Band Melam OTT: అప్పుడే ఓటీటీలోకి రోషన్-శ్రీదేవిల ‘బ్యాండు మేళం’.. స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన

‘కోర్టు’ సినిమాతో హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోషన్-శ్రీదేవి. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలోనూ ఈ జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు కూడా హాజరయ్యారీ జంట. ఈ క్రమంలోనే రోషన్- శ్రీదేవిని హీరో, హీరోయిన్లుగా పెట్టి తీసిన మరో సినిమా ‘బ్యాండు మేళం’. సతీశ్‌ జివ్వాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్‌ నిర్మించడం విశేషం. తెలంగాణలోని పల్లెటూరి…

Read More
బిల్లుకు మద్దతు పలకకపోతే.. మహిళలకు వ్యతిరేకులే: అమిత్ షా బిగ్ స్టేట్మెంట్

బిల్లుకు మద్దతు పలకకపోతే.. మహిళలకు వ్యతిరేకులే: అమిత్ షా బిగ్ స్టేట్మెంట్

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) మరియు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై జరిగిన కీలక చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. మహిళా సాధికారత, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను ప్రాతిపదికగా చేసుకుని ఆయన కీలక ప్రసంగం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో 56 మంది మహిళా ఎంపీలు పాల్గొనడం విశేషమని అమిత్ షా పేర్కొన్నారు. ఈ బిల్లును ఏ…

Read More
ఆ హీరో నాకు 23 ఏళ్ల క్రితమే తెలుసు.. ఓ సినిమా షూటింగ్‌లో అకస్మాత్తుగా కలిశాక…

ఆ హీరో నాకు 23 ఏళ్ల క్రితమే తెలుసు.. ఓ సినిమా షూటింగ్‌లో అకస్మాత్తుగా కలిశాక…

రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో ప్రారంభించి బాహుబలి ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. ఈ క్రమంలో, ప్రముఖ నటుడు అదిరే అభి, బాహుబలి 2 చిత్ర నిర్మాణంలో భాగంగా ప్రభాస్‌తో తమ సుదీర్ఘ అనుబంధాన్ని, వారి ఆత్మీయ కలయికను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అదిరే అభి మాట్లాడుతూ, ప్రభాస్‌ను ఈశ్వర్ చిత్రం విడుదలైన తర్వాత ఛత్రపతి 100 రోజుల వేడుకలో కలిశానని తెలిపారు. అప్పుడు రాజమౌళి ఆహ్వానం మేరకు వెళ్లి నార్మల్‌గా కలిశామని, అయితే ఆ…

Read More
Telangana: గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారో చూడండి

Telangana: గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారో చూడండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఓ పక్క దేశంలో పుష్కలంగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. రియార్టీలో మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ఎంత వేయిట్ చేసినా గ్యాస్ దొరకకా.. రోడ్లపై కనిపించిన సిలిండర్లను ఎత్తుకెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. శివంపేట మండలం దొంతి గ్రామస్తులు గత కొంతకాలంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా…

Read More
ఈ అలవాట్లు మీకుంటే వెంటనే మార్చుకోండి! లేదంటే అప్పుల పాలే!

ఈ అలవాట్లు మీకుంటే వెంటనే మార్చుకోండి! లేదంటే అప్పుల పాలే!

అప్పుల బారిన పడకుండా ఉండాలంటే, ముందుగా ఖర్చులపై నియంత్రణ అవసరం. నెలసరి బడ్జెట్ తయారు చేసి, అవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులను వేరు చేయాలి. కనీసం 3–6 నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధిని సృష్టించడం కీలకం. అలాగే, క్రెడిట్ కార్డ్ బిల్లులను పూర్తిగా చెల్లించడం ద్వారా అధిక వడ్డీ భారాన్ని నివారించవచ్చు. Source link

Read More
Ambati Rambabu: వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu: వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

గుంటూరు రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసులను, తన ఇల్లు ఆఫీస్‌పై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షను ఆయన విరమించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో తనతో పాటు దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబును దూషించాననే సాకుతో…

Read More