60 Seconds Plank Challenge: రోజుకు ఒక్క నిమిషం చాలు.. మీ శరీరాకృతిని మార్చేసే ‘మ్యాజిక్’ వ్యాయామం!

60 Seconds Plank Challenge: రోజుకు ఒక్క నిమిషం చాలు.. మీ శరీరాకృతిని మార్చేసే ‘మ్యాజిక్’ వ్యాయామం!

Plank Challenge.. కేవలం రోజుకు ఒక్క నిమిషం కేటాయిస్తే చాలు, మీ శరీరాకృతిని మార్చేయగల శక్తి ఒక వ్యాయామానికి ఉంది. అదే ‘ప్లాంక్’. ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ నేహా రంగ్లానీ ప్లాంక్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బరువు తగ్గడం కంటే శరీరం లోపల దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. చాలా మందికి బరువు సమస్య కంటే ‘కోర్’ బలహీనంగా ఉండటం పెద్ద సమస్యగా మారింది. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల మన వెన్నెముకకు మద్దతు…

Read More
Tea Health: రోజూ 4-5 కప్పుల కంటే ఎక్కువ టీ తాగుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

Tea Health: రోజూ 4-5 కప్పుల కంటే ఎక్కువ టీ తాగుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

Tea Health: టీ అంటే ఎవరూ ఇష్టపడరు. దాదాపు అందరూ టీ ప్రియులే. మనం రోజుకు రెండు మూడు సార్లు టీ తాగుతాము. కానీ కొన్నిసార్లు ఈ టీ తాగే అలవాటు మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లో పడేస్తుంది. అతిగా టీ తాగడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. చాలా మందికి టీ లేనిది రోజు గడవదు. ఉదయం టీ తాగడంతోనే రోజును ప్రారంభించే వారు చాలా మంది ఉన్నారు. కొందరైతే ఉదయం నాలుగైదు గంటలకే…

Read More
Bank Deposit: ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే రూ.41,478 రూపాయల వడ్డీ!

Bank Deposit: ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే రూ.41,478 రూపాయల వడ్డీ!

సీనియర్ సిటిజన్లకు అదే కాలపరిమితి, మొత్తం మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.1,40,784 ఇస్తుంది. ఇందులో రూ.40,784 వడ్డీ కూడా ఉంటుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.00% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల తర్వాత మొత్తం రూ.1,41,478 ఉంటుంది. అంటే రూ.41,478 స్థిర వడ్డీ అవుతుంది. Source link

Read More
షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. వాటర్ బాటిల్ కావాలని వచ్చాడు.. చివరకు..

షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. వాటర్ బాటిల్ కావాలని వచ్చాడు.. చివరకు..

వాటర్ బాటిల్ కావలంటూ కిరాణా షాప్ కు వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరించారు గుర్తుతెలియని దుండగులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. జడ్చర్ల స్థానిక కృష్ణారెడ్డి నగర్ లో మంజుల అనే మహిళ లక్ష్మీనరసింహ కిరాణ జనరల్ స్టోర్ తో పాటు లేడీస్ టైలరింగ్ చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మిట్ట మధ్యాహ్నం గం.1.00లకు ముగ్గురు యువకులు బైక్ పై…

Read More
Srisailam: శ్రీశైలం వెళుతున్నారా..? ఐదు రోజుల పాటు ఆ దర్శనాలు బంద్.. స్వామివారిని దర్శించుకోవాలంటే..

Srisailam: శ్రీశైలం వెళుతున్నారా..? ఐదు రోజుల పాటు ఆ దర్శనాలు బంద్.. స్వామివారిని దర్శించుకోవాలంటే..

తెలుగు రాష్ట్రాల నుంచి తరచూ వేల మంది భక్తులు శ్రీశైలం శ్రీమల్లిఖార్జునస్వామివారిని దర్శించుకునుందుకు వెళ్తుంటారు. దీంతో నిరంతరం భక్తుల రద్దీతో శ్రీశైలం ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనాలకు సంబంధించిన ప్రతీ విషయం గురించి భక్తులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నెలలో ఉగాది వస్తుండటం, పండుగ సెలవులు రానుండటంతో శ్రీశైలం వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఉగాది సందర్భంగా శ్రీశైలంలో ఉత్సవాలు జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి…

Read More
మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!

మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!

ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం మీ క్రెడిట్ స్కోర్‌ను ఆటోమేటిక్‌గా దెబ్బతీస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే ఆర్థిక నిపుణుల ప్రకారం ఇది పూర్తిగా నిజం కాదు. వాస్తవానికి మొత్తం క్రెడిట్ పరిమితి పెరగడం వల్ల క్రెడిట్ వినియోగ నిష్పత్తి మెరుగుపడే అవకాశం ఉంది, ఇది క్రెడిట్ స్కోర్‌లో కీలక అంశం. ఉదాహరణకు నెలకు రూ.50,000 ఖర్చు చేసే వ్యక్తికి రూ.5 లక్షల మొత్తం పరిమితి ఉంటే, అతని వినియోగం ఆరోగ్యంగా కనిపిస్తుంది. కాబట్టి కార్డుల సంఖ్య…

Read More
చంద్రగ్రహణం రోజున గర్భిణీలు బయటకు వెళితే ఏమవుతుంది? నిజాలు తెలుసుకోండి

చంద్రగ్రహణం రోజున గర్భిణీలు బయటకు వెళితే ఏమవుతుంది? నిజాలు తెలుసుకోండి

Lunar Eclipse And Pregnant Women: ప్రతీ సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తూనే ఉంటాయి. ఈ ఏడాదిలో సూర్య గ్రహణం ఇప్పటికే జరిగిపోగా.. మార్చి 3న చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఖగోళశాస్త్రం ప్రకారం.. భూమి సూర్యుడు, చంద్రుల మధ్యకు వచ్చి భూమి నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. శాస్త్రీయ దృక్కోణం నుంచి, ఇది సహజ ఖగోళ ప్రక్రియ, కానీ మత సంప్రదాయాలలో గ్రహణాలకు ప్రత్యేక…

Read More
చిన్నపిల్లల వినికిడి సమస్యపై WHO షాకింగ్ రిపోర్ట్.. ఇలా చేస్తే 60% సమస్య తగ్గించవచ్చట!

చిన్నపిల్లల వినికిడి సమస్యపై WHO షాకింగ్ రిపోర్ట్.. ఇలా చేస్తే 60% సమస్య తగ్గించవచ్చట!

ప్రపంచవ్యాప్తంగా సుమారు 43 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఇందులో లక్షలాది మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే, ఒక ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. పిల్లల్లో వచ్చే వినికిడి లోపాన్ని 60 శాతం వరకు ముందుగానే నివారించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం వారి మాట, చదువు, సామాజిక జీవితం దెబ్బతినే ప్రమాదం ఉందనీ WHO అంటుంది. వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా WHO అందించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. పిల్లల్లో వినికిడి లోపం…

Read More
సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

అన్నమయ్య జిల్లా మదనపల్లి‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ఐటీ ఉద్యోగి అరెస్టు అయ్యాడు. మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రాజేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంతూరు మదనపల్లికి వచ్చాడు. ఐటీ ఉద్యోగిగా పనిచేసిన సమయంలో సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేశాడు. ఆ తరువాత ఏ పని చేయకుండానే కాలం గడిపిన రాజేష్.. ఆ తర్వాత డబ్బు అవసరం చైన్ స్నాచర్‌గా మార్చింది. ఎవరికీ దొరక కుండా మహిళల…

Read More
వార్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన చమురు ధరలు! భారత్‌పై ప్రభావం?

వార్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన చమురు ధరలు! భారత్‌పై ప్రభావం?

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హత్య అనంతరం ఇరాన్–అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ ముడి చమురు ధరలు ఒక్కసారిగా దాదాపు 10 శాతం పెరిగాయి. తాజా ట్రేడింగ్‌లో బ్రెంట్ బ్యారెల్ ధర 78.52 డాలర్ల వరకు చేరింది. బ్యాంకింగ్, మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా ప్రకారం.. ఈ సంక్షోభంలో ప్రధాన అంశం సైనిక ఆధిపత్యం కాదని, ఎనర్జీ లాజిస్టిక్స్…

Read More