తొమ్మిది పదుల వయసులోనూ సైక్లింగ్ జోరు! వృద్ధాప్యాన్నే తిప్పికొట్టిన ఈమె హెల్తీ సీక్రెట్ తెలుసా?

తొమ్మిది పదుల వయసులోనూ సైక్లింగ్ జోరు! వృద్ధాప్యాన్నే తిప్పికొట్టిన ఈమె హెల్తీ సీక్రెట్ తెలుసా?

అమెరికాలో పుట్టినా, భారతీయ ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి ఇక్కడే స్థిరపడిన ఆ బామ్మ జీవనశైలి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఒకప్పుడు అమెరికాలోని ఒక ప్రముఖ సంస్థలో సక్సెస్‌ఫుల్ సేల్స్ మేనేజర్. విదేశాల్లో విలాసవంతమైన జీవితం, చేతినిండా డబ్బు.. అన్నీ ఉన్నా ఆమె మనసు మాత్రం ఏదో తెలియని ప్రశాంతత కోసం వెతికేది. ఆ అన్వేషణలో ఆమెకు భారతదేశం కనిపించింది. మన దేశపు ఆధ్యాత్మికత, ఇక్కడి సంస్కృతి ఆమెను ఎంతగా ప్రభావితం చేశాయంటే, తన పేరును మార్చుకోవడమే…

Read More
మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!

మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!

అలనాటి అందాల తారల్లో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో జయంతి ఒకరు. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిత్రసీమ రంగంలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అప్పట్లో కన్నడ చిత్రసీమ రంగంలో దేవుడు రాజ్ కుమార్ అంటే, దేవత జయంతి గారు అని చెప్తూ ఉండేవారు. ఓ నటీమణిగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటిగా గుర్తింపు పొందారు. సెంటిమెంట్ పండించాలి అంటే జయంతి తర్వాతే ఎవరైనా…

Read More
పాకిస్థాన్ టోర్నీ నుంచి ఔట్… గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్‌కు

పాకిస్థాన్ టోర్నీ నుంచి ఔట్… గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్‌కు

టి20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం ఇక్కడితో ముగిసింది. కీలక దశలో వచ్చిన పరాజయాలతో పాటు నెట్ రన్‌రేట్ లెక్కల్లో వెనుకబడటం వల్ల గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్‌కు చేరే అవకాశం కోల్పోయింది. గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్ (New Zealand national cricket team), ఇంగ్లాండ్ (England cricket team) జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. పాకిస్థాన్‌కు చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ సమీకరణం సాధ్యం కాలేదు. ఎక్కడ…

Read More
మగవారికి ఈ కూర బెస్ట్ మెడిసిన్.. వారంలో ఒక్కసారి తింటే చాలు

మగవారికి ఈ కూర బెస్ట్ మెడిసిన్.. వారంలో ఒక్కసారి తింటే చాలు

కూరగాయలు, ఆకు కూరలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేసవికాలంలో ఈ ఆకుకూరలను ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే.. ఈ టైం లో ఎండలకు అలసిపోతాము ఏ పనులు కూడా సరిగా చేయలేము. పాలకూరలో ఉండే ఐరన్ అధికంగా దొరుకుతుంది. ఇవి హిమోగ్లోబిన్ లెవెల్స్ ను ఫాస్ట్ గా పెంచగలవు. అంతే రక్తహీనత సమస్య ఉన్న వారికీ ఇది అమృతం అని చెప్పాలి. కాబట్టి, వారంలో ఒక్కసారైనా వీటిని తినాలి. కంటి…

Read More
Peddi Movie : పెద్దిలో రామ్ చరణ్ రుద్ర తాండవం చూస్తారు : అనంత్ శ్రీరామ్

Peddi Movie : పెద్దిలో రామ్ చరణ్ రుద్ర తాండవం చూస్తారు : అనంత్ శ్రీరామ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్ తో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్‌, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్…

Read More
CM Chandrababu: 48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు

CM Chandrababu: 48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు విజయనగరంలో పర్యటించి, పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా డ్రైవ్‌ను అధికారికంగా ప్రారంభించి, కౌమారదశలో ఉన్నవారిని, యువకులను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా నివారణా ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. తన సుదీర్ఘ రాజకీయ…

Read More
Andhra Pradesh: మహిళలకు ఇది కదా కావాల్సింది.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..

Andhra Pradesh: మహిళలకు ఇది కదా కావాల్సింది.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ వేదికగా ఈ వరాల జల్లు కురిపించనున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. కేవలం పావలా వడ్డీకే రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పిస్తూ, అటు ఆడబిడ్డల…

Read More
కలలో రక్తం కనిపించిందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే!

కలలో రక్తం కనిపించిందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే!

స్వప్న శాస్త్రం కలల గురించి తెలియజేస్తుంది. మనకు వచ్చే కలలకు కొన్ని అర్థాలు ఉంటాయి. అయితే కొన్ని కలలు నిజం అయితే ఇంకొన్ని కలలు నిజం అవ్వవు. దీంతో కొంత మంది కలలు చాలా నమ్ముతారు. కలలను బట్టి వాటి ఫలితాలను చెబుతుంటారు. అయితే కొంత మందికి కలలో రక్తం కనిపిస్తుంది. దీంతో చాలా మంది హడలి పోతుంటారు. కలలో రక్తం కనిపించింది ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అని, అయితే స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో…

Read More
చంద్రగ్రహణం.. గర్భిణీలు గ్రహణం రాత్రి తప్పక చేయాల్సిన పని ఇదే!

చంద్రగ్రహణం.. గర్భిణీలు గ్రహణం రాత్రి తప్పక చేయాల్సిన పని ఇదే!

హోలీ రోజే చంద్రగ్రహణం కాబట్టి, ఈ రోజున పండుగ జరుపుకోకూడదని చెబుతున్నారు పండితులు. ఇక ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన చిన్న పిల్లల నుంచి గర్భిణీల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ రోజు గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదంట. వీలైనంత వరకు పడుకొని ఉండటమే చాలా మంచిది. ముఖ్యంగా వీరు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదంట….

Read More
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆలయం బంద్.. తిరిగి దర్శనాలు అప్పుడే..

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆలయం బంద్.. తిరిగి దర్శనాలు అప్పుడే..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. చంద్రగ్రహణం సందర్బంగా మంగళవారం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ ముఖ ద్వారాలు బంద్ చేయనున్నారు.  ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6.47 గంటలకు ముగియనుంది. అనంతరం శుద్ది, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత రాత్రి 8.30…

Read More