
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఒక పక్షి విమానానికి ఢీకొట్టింది. అయితే, పైలట్ యొక్క చాకచక్యత వల్ల విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న 162 మంది ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. విమానాశ్రయ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవీ శరన్నవరాత్రులు తిరుమలలో కన్నులపండువగా…