Andhra: హైదరాబాద్ టూ నరసాపురం.. పాస్టర్ ఇంటికి రెండు పే..ద్ద లగేజీలు.. ఓపెన్ చేయగా
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కోట్ల రూపాయల నగదు నిల్వ వ్యవహారం కలకలం రేపింది. అందులోనూ ఒక సామాన్య పాస్టర్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉండటం తీవ్ర చర్చకు దారితీసింది. నిల్వ ఉంచిన డబ్బుకు లెక్కలు లేకపోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఓ పాస్టర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ చూసేసరికి పోలీసుల కళ్లు చెదిరాయి .వీరికి కోట్ల రూపాయలు…