Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

Chanakya Niti: మీ ఫ్రెండ్స్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారితో స్నేహం కట్‌చేయండి.. లేదంటే

అవసరానికి మాత్రమే గుర్తొస్తారు: కొంతమంది వ్యక్తులు తమకు ఏదైనా పని ఉన్నప్పుడు లేదా సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేయడం లేదా పలకరించడం చేస్తారు. పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. చాణక్యుడి ప్రకారం, ఇటువంటి వారు బంధాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వరు. వీరు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే మీతో స్నేహం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. Source link

Read More
Trisha : హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Trisha : హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

హీరోయిన్ త్రిష ఇంటికి వచ్చిన బాంబు బెదిరింపు కలకలం రేపింది. సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులకు పాల్పడిన ఆ గుర్తుతెలియని వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. త్రిష ఇంటికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నైలోని అల్వార్‌పేటలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కొద్దిసేపట్లో బాంబు పేలుతుందని సదరు వ్యక్తి హెచ్చరించడంతో పోలీసులు ఒక్కసారిగా…

Read More
Team India: సూర్యకుమార్ పోస్ట్ పీకేశారుగా.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఆ తోపుగాడు..?

Team India: సూర్యకుమార్ పోస్ట్ పీకేశారుగా.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఆ తోపుగాడు..?

ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయి తడబడుతుండటం భారత క్రికెట్ నియంత్రణ మండలిని ఆలోచనలో పడేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, సూర్యకుమార్ స్థానంలో మరొక సమర్థవంతమైన నాయకుడి కోసం వెతుకుతున్న సెలెక్టర్లకు శ్రేయస్ అయ్యర్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. కేవలం ఆటగాడిగానే కాకుండా, జట్టును నడిపించే వ్యూహకర్తగా అయ్యర్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ అతడిని ఈ రేసులో ముందుంచింది. ఐపీఎల్‌లో అజేయమైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్ పేరు ప్రధానంగా…

Read More
Actress Roja: రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై సీనియర్ నటి రీఎంట్రీ.. ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షో టైమింగ్స్ ఇవే

Actress Roja: రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై సీనియర్ నటి రీఎంట్రీ.. ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షో టైమింగ్స్ ఇవే

ఈ వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని రెట్టింపు చేసేందుకు జీ తెలుగు సరికొత్త కార్యక్రమాలతో సిద్ధమైంది. ఉత్కంఠభరితమైన సీరియల్స్‌తో, కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. సెలవుల సీజన్‌ను మరింత సరదాగా మార్చేందుకు మరిన్ని వినోదాత్మ కార్యక్రమాలతో వచ్చేస్తోంది. వెండితెరతోపాటు బుల్లితెరపైనా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో అలరించిన సీనియర్ నటి రోజా ది ఫ్యామిలీ అసెంబ్లీ షోకి హోస్ట్‌గా ప్రేక్షకులను వినోదం పంచేందుకు వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్, రాజ్యం అనే ఆసక్తికరమైన పాత్రలో…

Read More
MI vs PBKS : మృత్యుంజయ్ శశాంక్ సింగ్.. తలకు తూటా లాంటి బంతి తగిలినా, ముంబై గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు

MI vs PBKS : మృత్యుంజయ్ శశాంక్ సింగ్.. తలకు తూటా లాంటి బంతి తగిలినా, ముంబై గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు

MI vs PBKS : ఐపీఎల్ 2026లో ఆటగాళ్ల గాయాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. గురువారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఆల్ రౌండర్ శశాంక్ సింగ్ తన కెప్టెన్ విసిరిన బంతి తలకు బలంగా తగలడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే, కొద్దిసేపటికే పట్టుదలతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన శశాంక్.. ముంబై బ్యాటర్ల ఊచకోతకు అడ్డుకట్ట వేసి పంజాబ్ తలరాతను మార్చేశాడు. ముంబై ఇన్నింగ్స్ 6వ…

Read More
ఇదో వింత ఏటీఎం.. మీ దగ్గర ఉన్న బంగారాన్ని అందులో వేస్తే చాలు.. అరగంటలో నగదు మీ ఖాతాలోకి!

ఇదో వింత ఏటీఎం.. మీ దగ్గర ఉన్న బంగారాన్ని అందులో వేస్తే చాలు.. అరగంటలో నగదు మీ ఖాతాలోకి!

సాధారణ ఏటీఎంల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేయడం మనకు తెలుసు. కానీ, చైనాలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం బంగారాన్ని నేరుగా నగదుగా మారుస్తుంది. ఈ వినూత్న యంత్రంలో వినియోగదారులు తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలు, నాణేలు లేదా గోల్డ్ బార్‌లను డిపాజిట్ చేయవచ్చు. చైనా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సరికొత్త గోల్డ్ రీసైక్లింగ్ ఏటీఎం బంగారాన్ని తక్షణమే నగదుగా మార్చే వీలును కల్పిస్తుంది. ఈ వినూత్న మిషన్ కేవలం…

Read More
AP Polycet 2026 Hall Tickets: పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

AP Polycet 2026 Hall Tickets: పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) 2026 ప్రవేశ పరీక్ష సమీపిస్తుంది. ఈ క్రమంలో పాలీసెట్‌ హాల్‌ టికెట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) విడుదల చేసింది. పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా మొబైల్‌…

Read More
Savings Account: మీ బ్యాంకు అకౌంట్లో ఎప్పుడు పడితే అప్పుడు డిపాజిట్‌ చేస్తున్నారా? ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

Savings Account: మీ బ్యాంకు అకౌంట్లో ఎప్పుడు పడితే అప్పుడు డిపాజిట్‌ చేస్తున్నారా? ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

Savings Account: నేటి డిజిటల్ యుగంలో యూపీఐ (UPI) లావాదేవీలు పెరిగినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది నగదు (Cash) లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మీ పొదుపు ఖాతాలో (Savings Account) ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత నగదు జమ చేయడం మీకు చిక్కులు తెచ్చిపెట్టవచ్చు. అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. రూ.10 లక్షల పరిమితి జాగ్రత్త! ఒక ఆర్థిక సంవత్సరంలో మీ…

Read More
Shreyas Iyer Catch : సూపర్‎మ్యాన్‎లా ఎగిరి క్యాచ్ పట్టిన శ్రేయస్ అయ్యర్.. నోరెళ్లబెట్టిన సూర్య, రోహిత్

Shreyas Iyer Catch : సూపర్‎మ్యాన్‎లా ఎగిరి క్యాచ్ పట్టిన శ్రేయస్ అయ్యర్.. నోరెళ్లబెట్టిన సూర్య, రోహిత్

Shreyas Iyer Catch : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో అసలైన మజా కనిపించింది. ముంబై బ్యాటర్ క్వింటన్ డికాక్ సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తిస్తే, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో ముంబై ఫ్యాన్స్‌కు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వికెట్ తీయడంలో శ్రేయస్ చేసిన విన్యాసం చూసి రోహిత్ శర్మ సైతం ఆశ్చర్యపోయాడు. ముంబై ఇన్నింగ్స్ 18వ…

Read More
Weather Alert: తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. రాబోయే రెండ్రోజులు ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?

Weather Alert: తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. రాబోయే రెండ్రోజులు ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?

సోమవారం హైదరాబాద్: తెలంగాణగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో రికార్డు స్థాయిలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిర అవుతున్నారు. అయితే రాబోయే రోజుల్లోనే ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పస్టం చేసింది. కొన్ని జిల్లాలో ఈ ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరగొచ్చని తెలిపింది. అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు,…

Read More