Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఒక పక్షి విమానానికి ఢీకొట్టింది. అయితే, పైలట్ యొక్క చాకచక్యత వల్ల విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న 162 మంది ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. విమానాశ్రయ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవీ శరన్నవరాత్రులు తిరుమలలో కన్నులపండువగా…

Read More
Gold: భారత్‌లో బయటపడ్డ మరో నిధి..3 కిలోమీటర్ల భూగర్భంలో బంగారు గని.. త్వరలోనే టెండర్లు..!

Gold: భారత్‌లో బయటపడ్డ మరో నిధి..3 కిలోమీటర్ల భూగర్భంలో బంగారు గని.. త్వరలోనే టెండర్లు..!

ఒకప్పుడు ధైర్యవంతులైన యోధులకు నిలయంగా ఉన్న రాజస్థాన్ ఇకపై బంగారాన్ని దిగుమతిలోనూ ముందు వరుసలో ఉండనుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లాలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త బంగారు గనిని గుర్తించారు. దేశంలో బంగారు నిల్వలు కలిగిన నాల్గవ రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. దేశంలోని బంగారు సరఫరాలో 25శాతం ఇక్కడి నుండే వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. భూగర్భంలో వివిధ ప్రదేశాలలో బంగారు ఖనిజం రూపంలో బంగారం లభిస్తుంది. మైనింగ్ కోసం GPR, VLF పద్ధతులు…

Read More
AP Polytechnic Colleges: ఇక పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు.. అడ్మిషన్లు పెంచేందుకు సరికొత్త వ్యూహం!

AP Polytechnic Colleges: ఇక పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు.. అడ్మిషన్లు పెంచేందుకు సరికొత్త వ్యూహం!

అమరావతి, సెప్టెంబర్‌ 27: రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు. 2 పాలిటెక్నిక్ కళాశాలలకు కూటమి ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిలో అయిదు పాలిటెక్నిక్ లకు (చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు), భూములు కేటాయించాం, మరో మూడింటికి (మచిలీపట్నం, కెఆర్ పురం, అనపర్తి)లకు భూములు కేటాయించాల్సి ఉంది. కేంద్రప్రభుత్వంతో చర్చించి రాష్ట్రప్రభుత్వం, ఎంపి లాడ్స్, సిఎస్ఆర్ నిధులను అనుసంధానించి సొంత భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని రాష్ట్ర విద్య,…

Read More
Navaratri: నవరాత్రిలో ఈ పరిహారాలు చేయండి.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..

Navaratri: నవరాత్రిలో ఈ పరిహారాలు చేయండి.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..

నవరాత్రి సమయంలో భక్తులు అమ్మవారి తొమ్మిది రూపాలకు అంకితభావంతో పూజలు చేస్తారు. అంతేకాదు నవరాత్రి సమయంలో భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ప్రస్తుతం శారదీయ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, నవరాత్రి సమయంలో మీ జీవితానికి ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి.. జ్యోతిషశాస్త్రంలో వివరించిన కొన్ని సాధారణ నివారణలను ప్రయత్నించవచ్చు. శారదీయ నవరాత్రి సమయంలో సంపదను పొందడానికి ఏ పరిహారాలు ఫలవంతమో…

Read More
Cinema : ఏం సినిమాలు రా బాబూ.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. ఈ కోర్టు సినిమాలు చూస్తే మతిపోయినట్టే..

Cinema : ఏం సినిమాలు రా బాబూ.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. ఈ కోర్టు సినిమాలు చూస్తే మతిపోయినట్టే..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన “జాలీ LLB 3” సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. ఇంతకు ముందు అనేక ఆకట్టుకునే కోర్ట్ డ్రామా చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ జాబితాలో అక్షయ్ ఖన్నా “సెక్షన్ 375”, సూర్య “జై భీమ్” ఉన్నాయి. ఈ చిత్రాలు ఓటీటీలోనూ దూసుకుపోతున్నాయి. కోలీవుడ్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా 2021లో విడుదలైంది. ఇందులో దొంగతనం ఆరోపణలతో మరణించిన కుర్రాడి కుటుంబానికి న్యాయం చేసే న్యాయవాది…

Read More
అంజీర్ ఎవరు తినడం ప్రమాదమో తెలుసా?

అంజీర్ ఎవరు తినడం ప్రమాదమో తెలుసా?

అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు ఆరోగ్య నిపుణుల.కానీ కొంత మంది మాత్రం అస్సలే అంజీర్ తినకూడదంట. అయితే అంజీర్ ఎవరు తినకూడదు, ఏ సమస్యలు ఉన్నవారు అంజీర్ తినడం వలన సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం. అంజీర్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి రోజూ రెండు అంజీర్ పండులు తినాలని చెబుతారు. ముఖ్యంగా…

Read More
Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ.. ఎందుకంటే?

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ.. ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో గురువారం స‌చివాయ‌లంలోని ఫారెస్టు మినిస్ట‌ర్ ఛాంబ‌ర్‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ఘ‌ర‌ణ విష‌యంలో హైడ్రా చూపిన చొరవను, క‌మిష‌న‌ర్ రంగనాథ్‌ను మంత్రి సురేఖ అభినందించారు. బ‌తుక‌మ్మ కుంట పున‌రుద్ద‌రించినందుకు శ‌భాష్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే, త‌న ప‌రిధిలో ఉన్న ఎండోమెంటు శాఖ‌లోని భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు హైడ్రా సాయం అవ‌స‌రమ‌ని మంత్రి గుర్తు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్‌ స్పందింస్తూ…..

Read More
RRR బాధితులంతా ఐక్యంగా ఉండాలి

RRR బాధితులంతా ఐక్యంగా ఉండాలి

రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన రైతులను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన రైతులు తెలంగాణ భవన్లో కెటిఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. కెటిఆర్, బాధితులందరూ ఐక్యంగా ఉండి, కలిసి పోరాడాలని సూచించారు. వారి సమస్యలకు పరిష్కారం లభించే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ,…

Read More
Diya Suriya: సినిమాల్లోకి సూర్య-జ్యోతికల కూతురు.. 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసిన దియా.. ఫొటోస్ వైరల్

Diya Suriya: సినిమాల్లోకి సూర్య-జ్యోతికల కూతురు.. 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసిన దియా.. ఫొటోస్ వైరల్

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో సూర్య-జ్యోతికల జోడీ ఒకటి. ‘కాకా'(తెలుగులో ఘర్షణ) సినిమా చేస్తున్నప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2006లో పెళ్లి పీటలెక్కిన సూర్య-జ్యోతికలకు దియా, దేవ్ అని ఇద్దర పిల్లలన్నారు. ఇందులో కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు కాగా ఇటీవలే స్కూలింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు అమ్మానాన్నల బాటలోనే అడుగు వేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే హీరోయిన్…

Read More
విశాఖలో ఒక్క రూపాయికి ఐటీ కంపెనీలకు భూమి ఇస్తే ఎగతాళి చేశారు వీడియో

విశాఖలో ఒక్క రూపాయికి ఐటీ కంపెనీలకు భూమి ఇస్తే ఎగతాళి చేశారు వీడియో

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు ఒక్క రూపాయికి భూమి ఇస్తామంటే చాలా మంది ఎగతాళి చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే, నేడు విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయని ఆయన గర్వంగా ప్రకటించారు. కేవలం ఏడాది వ్యవధిలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని, త్వరలో టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీల క్యాంపస్‌లు కూడా రాబోతున్నాయని తెలిపారు. మరిన్ని వీడియోల కోసం : టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్…

Read More