AP, Telangana News Live: జీఎస్టీ పొదుపు పండుగ.. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ – Telugu News | Andhra Pradesh, Telangana, Latest news Live Updates, New GST rates, Breaking,Political News Headlines 22st Sep 2025

AP, Telangana News Live: జీఎస్టీ పొదుపు పండుగ.. ప్రతి ఇల్లు స్వదేశీకి చిహ్నంగా మారాలిః మోదీ – Telugu News | Andhra Pradesh, Telangana, Latest news Live Updates, New GST rates, Breaking,Political News Headlines 22st Sep 2025

జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ. ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతున్నాయన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. దీని వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత దోహదం చేస్తామన్నారు.పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని.. ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ఊతమిస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మరోవైపు దేశ…

Read More
వచ్చే ఏడాది ఇంటర్ లో జాయిన్ అయ్యేవారికి గోల్డెన్ ఛాన్స్

వచ్చే ఏడాది ఇంటర్ లో జాయిన్ అయ్యేవారికి గోల్డెన్ ఛాన్స్

ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు.. ఉద్యోగాలకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలను అందించాలని, దేశ వృద్ధికి దోహదపడే మానవ వనరులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, రాష్ట్రీయ విద్యా భవన్ NCERT ద్వారా 11వ, 12వ తరగతుల సిలబస్‌లో స్కిల్ ఆధారిత మాడ్యూల్స్‌ను చేర్చనున్నారు. ఇందులో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్‌కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ‘విద్యార్థులు పుస్తకాలకు మాత్రమే పరిమితం…

Read More
Team India : సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్ అయ్యరే ముద్దు.. టీమ్ సెలక్షన్‌పై మళ్లీ మొదలైన రగడ

Team India : సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్ అయ్యరే ముద్దు.. టీమ్ సెలక్షన్‌పై మళ్లీ మొదలైన రగడ

Team India : ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‎కు చాలా నిరాశను మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలం అవ్వడమే కాక, యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రనౌట్‌కు కూడా సూర్యకుమార్ మిస్‌కమ్యూనికేషన్ కారణమైంది. ఇక అవుట్ విషయంలో ఎడ్జ్ తగిలినా కూడా వెళ్లకపోవడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన, అతని ప్రవర్తనపై ఆగ్రహించిన అభిమానులు, జట్టులోకి మళ్లీ శ్రేయస్…

Read More
Gas Cylinder: మీకు తెలుసా?.. గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్‌ను ఎలా తెలుసుకోవాలి?

Gas Cylinder: మీకు తెలుసా?.. గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్‌ను ఎలా తెలుసుకోవాలి?

మనం ఎక్కడికైనా షాప్‌కు వెళ్లి, షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా అక్కడ కొనుగోలు చేసే వస్తువులపై మొదటి వాటి ఎక్స్‌పైరీ డేట్‌ను చూస్తాం. ఒక వేళ అది ఎక్స్‌పైర్‌ అయితే దాన్ని కొనుగోలు చేయం. ఎందుకంటే అలాంటి వాటిని కొనుగోలు చేసి యూజ్ చేయడం వల్ల మనం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ వస్తువులకు ఎలాగైతే ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందో గ్యాస్‌ సిలిండర్‌కు కూడా అలానే ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. ఎక్సైరీ అయిన సిలిండర్లను వాడడం చాలా…

Read More
Carrot for Glowing Skin: చర్మాన్ని నవయవ్వనగా మార్చే క్యారెట్లు.. ఇలా వాడితే ఫుల్‌ బెనెఫిట్స్!

Carrot for Glowing Skin: చర్మాన్ని నవయవ్వనగా మార్చే క్యారెట్లు.. ఇలా వాడితే ఫుల్‌ బెనెఫిట్స్!

చాలా మంది చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఉపయోగిస్తుంటారు. కానీ చర్మానికి నిజమైన మెరుపును పునరుద్ధరించే మాయాజాలం ప్రకృతిలోనే దాగి ఉంది. క్యారెట్ అటువంటి కూరగాయల్లో తొలి వరుసలో ఉంటుంది. ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. నిజానికి, క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని వృద్ధాప్య సంకేతాలు, ముడతల నుంచి…

Read More
Viral News: డైలీ 20 కప్పుల టీ తాగడం మానకుండానే 8 నెలల్లో 38 కేజీలు తగ్గిన మహిళ

Viral News: డైలీ 20 కప్పుల టీ తాగడం మానకుండానే 8 నెలల్లో 38 కేజీలు తగ్గిన మహిళ

చక్కెరకు గుడ్ బై చెప్పడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే తీపి ఆహారాలు, పానీయాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బొడ్డు , నడుము కొవ్వును తగ్గించడంలో ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. దీనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌లోని లింకన్‌షైర్‌లో నివసించే 61 ఏళ్ల సుసాన్ గార్నర్ ఒకప్పుడు కప్పు మీద కప్పు టీ తాగుతూ రోజంతా టీలో మునిగి తేలుతూ గడిపింది. టీ ఒక అభిరుచిగా కాకుండా ఒక వ్యసనంగా…

Read More
భారతీయులకు డోర్స్ క్లోజ్.. ఇక లాటరీ వీసాలు లేవ్..!వీడియో

భారతీయులకు డోర్స్ క్లోజ్.. ఇక లాటరీ వీసాలు లేవ్..!వీడియో

అమెరికాలోని హెచ్‌1బి వీసా విధానంలో సంచలన మార్పులు తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే వీసా ఫీజులను భారీగా పెంచిన తరువాత, ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో లాటరీ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకారం, అధిక నైపుణ్యం కలిగి, అధిక వేతనం పొందే విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వీసా విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చాలని ప్రతిపాదన చేసింది. ఈ కొత్త విధానంలో, అభ్యర్థుల వేతన స్థాయిని ఆధారంగా వారి…

Read More
Vastu Tips : మీ ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం!

Vastu Tips : మీ ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం!

మట్టితో తయారు చేసిన కుండను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మట్టికుండ భూమి తత్వానికి దగ్గరగా ఉండడంతో ప్రతికూల శక్తిని తొలగుతుంది. మట్టికుండ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.. ఇంటి మొత్తానికి సానుకూల శక్తి వస్తుంది. దీంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు. మట్టికుండని ఇంట్లో ఉంచితే మనసుకు శాంతి కలుగుతుంది. సరైన దిశలో మట్టికుండను ఉంచితే శక్తి సమతుల్యం అవుతుంది. దీంతో మానసిక సమస్యలు రావు. ఆర్థిక శ్రేయస్సుఇంట్లో మట్టికుండను…

Read More
​Gold reserves: ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాలు ఇవే!​భారత్‌ ఎక్కడుందో తెలిస్తే..

​Gold reserves: ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాలు ఇవే!​భారత్‌ ఎక్కడుందో తెలిస్తే..

చాలా దేశాలు వివిధ కారణాల వల్ల బంగారు నిల్వలను పెంచుకుంటాయి. కరెన్సీ హెచ్చుతగ్గులు, ఆర్థిక సంక్షోభాల నుండి రక్షణగా పనిచేస్తూ, దేశ ఆర్థిక స్థిరత్వంలో బంగారు నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని కేంద్ర బ్యాంకులు నిర్వహిస్తాయి. విలువ నిల్వగా పనిచేస్తాయి. ఇది మంచి ద్రవ్య విధానాలకు దేశం నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ నిల్వలు కరెన్సీ స్థిరీకరణకు ఒక రూపంగా ఉపయోగపడతాయి. ఆర్థిక అనిశ్చితి సమయాల్లో భద్రతను అందించగలవు. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్ 19వ శతాబ్దం చివరిలో…

Read More
YS Jagan: రెడ్ బుక్ అంటున్నవారికి డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాం: వైసీపీ అధినేత జగన్

YS Jagan: రెడ్ బుక్ అంటున్నవారికి డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తాం: వైసీపీ అధినేత జగన్

ఇప్పుడు రెడ్‌బుక్‌ అంటున్న వాళ్లకు డిజిటల్‌ బుక్‌ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం జగన్ డిజిటల్‌ బుక్‌ ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్‌ బుక్‌ ఉపయోగించుకోవాలన్నారు జగన్‌. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామన్నారు. సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు జగన్‌. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు…

Read More