Headlines

సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీ, ఫీచర్లతో టీసీఎల్ స్మార్ట్‌ఫోన్స్‌.. ప్రాసెసర్‌‌ గురించి తెలిస్తే షాక్‌

ఎక్కువ కాలం పాటు ఉపయోగించుకునేలా అద్భుతమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించే లక్ష్యంతో టీసీఎల్ సంస్థ నూతన మోడళ్లను అత్యంత ఆకర్షణీయమైన హంగులతో ఆవిష్కరించింది. వినూత్నమైన కంటి సంరక్షణ ఫీచర్లు మరియు వేగవంతమైన పనితీరును కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్లు మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఫోన్ల విశేషాలు తెలుసుకుందాం. డిస్‌ప్లే, ప్రాసెసర్ టీసీఎల్ పీ80 సిరీస్‌లోని రెండు ఫోన్లలో ఆరు పాయింట్ ఎనిమిది మూడు అంగుళాల డిస్‌ప్లేను అందించగా ఇది నూట ఇరవై…

Read Full News

అప్పట్లో సినీ తారల సంక్రాంతి సంబరం.. ఎంత గొప్పగా ఉండేదో తెలుసా..?

1973 సెప్టెంబరు నెలలో, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు పని ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ఒక అద్భుతమైన పిక్నిక్‌కు వెళ్లారు. షూటింగ్‌లు, సినిమా హడావిడితో అలసిపోయిన వారికి ఈ ప్రయాణం ఒక గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఈ ప్రత్యేక ప్రయాణంలో సినిమా లోకానికి చెందిన అనేకమంది ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ యాత్రకు సీనియర్ నటులు గుమ్మడి నాయకత్వం వహించారు. “త్వరగా రండి, బస్సు ఎక్కండి” అంటూ ఆయన అందరినీ ఉత్సాహపరిచారు. ముందు వరుసలో…

Read Full News

Jagamae Sangeetham Review: జగమే సంగీతం వెబ్ సిరీస్ రివ్యూ.. రుద్రవీణను తలపించిన సంగీత ప్రపంచం..!

సిరీస్ రివ్యూ: జగమే సంగీతం నటీనటులు: ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుశ్మిత శెట్టి తదితరులు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ స్క్రీన్ రైటర్: పల్నాటి సూర్యప్రతాప్, వంగుల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల దర్శకుడు: పల్నాటి సూర్యప్రతాప్ డ్యూరెషన్: 8 ఎపిసోడ్స్ (Amazon Prime) సంగీత నేపథ్యం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది విశ్వనాథ్ గారి సినిమాలే.. ఆ తర్వాత చిరంజీవి నటించిన రుద్రవీణ కూడా ఉంటుంది. అదే కోవలో ఇప్పుడు ప్రకాశ్ రాజ్,…

Read Full News

High Court: తెలంగాణ హైకోర్టులో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా? నెంబర్ వింటే..

తెలంగాణ హైకోర్టులో రోజురోజుకూ పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే పోతుంది. 2025 నాటికి హైకోర్టులో 2.29 పెండింగ్‌ కేసులు ఉన్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యంగా 1,36,396 రిట్‌ పిటిషన్లు, 21,247 సివిల్‌ అప్పీళ్లు, 14,511 మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. క్రిమినల్‌ అప్పీళ్లు కూడా వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 31,995 కేసులు పదేళ్లకు పైగా పరిష్కారం కాకుండా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. న్యాయమూర్తుల కొరత కూడా పెండెన్సీకి ప్రధాన…

Read Full News

తెలంగాణ పల్లె నుంచి విదేశాల వరకు.. అంకాపూర్ చికెన్‌కు ఇంత క్రేజా? అదరగొడుతున్న రుచి!

దేశీ కోడి మాంసం, అంకాపూర్‌ ప్రత్యేకమైన మసాలా మిశ్రమం, సంప్రదాయ వంట పద్ధతి.. ఈ మూడు కలయికే ఈ రుచికి అసలైన ప్రత్యేకత.కోడిని ముక్కలుగా చేసి.. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ధనియాలు తదితర స్థానిక పదార్థాలతో మసాలా సిద్ధం చేస్తారు. ఆ మసాలాను చికెన్‌కు బాగా పట్టించి.. నెమ్మదిగా ఉడికించడం రుచిని మరింత పెంచుతారు. తరతరాలుగా వస్తున్న వంట అనుభవంతో.. ఎవరి కొలతలు వారికి ఉన్నా.. తుది రుచిలో మాత్రం అంకాపూర్ ముద్ర స్పష్టంగా…

Read Full News

ఈ బజ్జీలు రెండు తింటే నీరసంతో పడిపోయిన వాళ్ళు కూడా లేచి ఉరుకులు పెడతారు

ఇవి అలాంటి.. ఇలాంటి బజ్జీలు కావు. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటాయి. నీరసంతో బాధ పడేవాళ్లు వీటిని వారంలో రెండు సార్లు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మరి అస్సలు ఆలస్యం లేకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం. అరటి బజ్జీలకు కావాల్సిన పదార్థాలు: మూడు పచ్చి అరటిపండ్లు, కప్పున్నర శనగపిండి, మూడు టీ స్పూన్స్ బియ్యప్పిండి, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు…

Read Full News

Blinkitలో గుడ్లు అర్డర్.. పురుగు ఉందంటూ ఫిర్యాదు.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు!

మంగళూరు: క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్డర్ చేసిన గుడ్లలో పురుగు కనిపించిందన్న వినియోగదారుడి ఫిర్యాదు కలకలం రేపింది. ఈ ఫిర్యాదుపై కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు మంగళూరులోని Blinkit ఆన్‌లైన్ రిటైల్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఫాల్నిర్ ప్రాంతంలోని ఫాల్నిర్ స్క్వేర్ భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న Blinkit కేంద్రంలో ఈ తనిఖీలు జరిగాయి. గుడ్లలో పురుగు ఉందంటూ ఫిర్యాదు వినియోగదారుడు Blinkit ద్వారా కొన్ని గుడ్లను ఆర్డర్ చేసినట్లు అధికారులు తెలిపారు. డెలివరీ అయిన గుడ్లలో…

Read Full News

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

చాలా రోజులుగా సినీ ప్రియులను సస్పెన్స్‌లో ఉంచిన బయోపిక్‌ల నటీనటులపై క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ ఫేమస్ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న నటించనున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్‌ టెస్ట్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరోవైపు, ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా బయోపిక్‌లో నటించేందుకు…

Read Full News

OTT Movie: థియేటర్లలో బ్యాన్.. కట్ చేస్తే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు.. ఆపై ఓటీటీలోనూ సంచలనం

ఇటీవల కొన్ని సినిమాలు విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు లేదా సంభాషణల విషయంలో కొన్ని సంస్థలు ఈ చిత్రాలను వ్యతిరేకించడంతో అవి థియేటర్లలో విడుదల కావడం లేదు. అలాగే బోల్డ్ కంటెంట్ కారణంగా కూడా కొన్ని సినిమాలు విడుదల కాలేదు. అయితే, ఈ చిత్రాలు ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలను ఓటీటీలో చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలా థియేటర్లలో నిషేధానికి గురై ఓటీటీలో సంచలనం సృష్టంచిన…

Read Full News

OTT Movie: ఆ అమ్మాయిని ఎవరు చంపారు? ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీలో అయితే ఈ మాలీవుడ్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు ఆడియెన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం రెండు, మూడు మలయాళం సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక మలయాళం మూవీనే. అందులోనూ ప్రజెంట్ ట్రెండ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందిన మూవీ….

Read Full News