పిచ్చి మొక్కే కదా అని పీకేస్తున్నారా..? ఈ ఆకు కూర విలువ తెలిస్తే పచ్చిదైనా తినేస్తారు..!

పిచ్చి మొక్కే కదా అని పీకేస్తున్నారా..? ఈ ఆకు కూర విలువ తెలిస్తే పచ్చిదైనా తినేస్తారు..!

మలబద్ధకం నుండి ఉపశమనం: జీర్ణ సమస్యలు ఉన్నవారికి బతువా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, మీ ఆహారంలో బతువా ఆకుకూరలను చేర్చుకోండి. ఇది మీ కడుపును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. Source link

Read More
Asia Cup 2025 Final : రాసిపెట్టుకోవచ్చా..? 9వ సారి ఆసియా కప్ మనదేనా? పాక్ చిత్తు కావడం పక్కనా?

Asia Cup 2025 Final : రాసిపెట్టుకోవచ్చా..? 9వ సారి ఆసియా కప్ మనదేనా? పాక్ చిత్తు కావడం పక్కనా?

Asia Cup 2025 Final : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ నేడు తలపడనున్నాయి. 9వ సారి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకోవడానికి భారత జట్టుకు ఇది సువర్ణావకాశం. అంతేకాదు, సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో మొదటి మల్టీ-నేషన్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో రెండుసార్లు భారత్-పాక్ తలపడగా, రెండుసార్లు టీమిండియానే విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో…

Read More
భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వీడియో

భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వీడియో

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.170 కోట్ల భారీ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో నిందితులు అమాయక గ్రామీణ రైతుల ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేసినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గుర్తించింది. రైతుల పేర్లతో పెద్ద ఎత్తున క్రిప్టో ట్రేడింగ్ జరిగినట్లు ఐటీ అధికారులు తనిఖీలలో తేల్చారు. మరిన్ని వీడియోల కోసం : టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌…

Read More
బుచ్చయ్య తాత.. నారా లోకేష్ సరదా సంభాషణ.. అంకుల్ అంటే బాగుంటుందేమో..

బుచ్చయ్య తాత.. నారా లోకేష్ సరదా సంభాషణ.. అంకుల్ అంటే బాగుంటుందేమో..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. మండలిలో మాటలు మంటలు రేపితే.. అసెంబ్లీ మాత్రం కాస్త సరదాగా సాగింది. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్యచౌదరిని తాత అంటూ మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పిలిచారు. అయితే.. బుచ్చయ్య చౌదరిని అంకుల్ అని పిలిస్తే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. దీనికి నారా లోకేష్ స్పందించి సరదా వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి బుచ్చయ్య ఉన్నారన్న లోకేష్‌.. ఆయనంటే తనకు గౌరవమన్నారు.. చిన్నప్పటి నుంచీ తాత…

Read More
Ayurveda Tea: భారతీయులు మరచిన ఆయుర్వేద టీలు.. ఒత్తిడి, మతిమరుపుకు రామబాణం

Ayurveda Tea: భారతీయులు మరచిన ఆయుర్వేద టీలు.. ఒత్తిడి, మతిమరుపుకు రామబాణం

ఔషధ ఆకుల నుంచి తయారుచేసే భారతీయ హెర్బల్ టీలు చరిత్ర పొడవునా విలువైనవిగా భావించారు. ఇవి రుచిని ఇవ్వడమే కాదు, మెదడు ఆరోగ్యానికి కూడా అసాధారణ ప్రయోజనాలు అందిస్తాయి. ఈ టీలు మానసిక పనితీరు, అభిజ్ఞా సామర్థ్యాలపై సానుకూల ప్రభావాలు చూపుతాయని ఆయుర్వేద సంప్రదాయ జ్ఞానానికి నేటి శాస్త్రీయ పరిశోధన మద్దతు ఇస్తుంది. ఈ హెర్బల్ టీలు తాగడం ద్వారా ఒత్తిడి తగ్గడం, మెదడు కణాలకు నష్టం జరగకుండా కాపాడటం వంటి ద్వంద్వ ప్రయోజనాలు లభిస్తాయి. జ్ఞాపకశక్తిని…

Read More
కుక్క గోర్లతో జాగ్రత్త.. గీసుకుంటే ప్రాణాలు పోయినట్టే.. రేబిస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడొస్తుందంటే..

కుక్క గోర్లతో జాగ్రత్త.. గీసుకుంటే ప్రాణాలు పోయినట్టే.. రేబిస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడొస్తుందంటే..

Dog Scratch Cause Rabies Infection?: కుక్కలతో ఆడుకునేటప్పుడు, వాటి గోళ్లు తరచుగా మనుషులను తాకుతాయి.. కొన్ని సార్లు కుక్క గోర్లు గీరుకుపోవడం, గుచ్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు వాటి గోళ్ల ద్వారా రేబిస్ వ్యాపిస్తుందని భయపడతారు. అయితే.. దీని గురించి జాగ్రత్త, ఖచ్చితమైన సమాచారం చాలా అవసరం. ఒక కుక్క ప్రమాదవశాత్తూ రేబిస్ బారిన పడితే, మీరు కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ అనేది రేబిస్ వైరస్ వల్ల…

Read More
వీడిన మిస్టరీ.. ఆ దంపతులను పొట్టన పెట్టుకుంది భల్లూకమే.. తేల్చిన అటవీ శాఖ!

వీడిన మిస్టరీ.. ఆ దంపతులను పొట్టన పెట్టుకుంది భల్లూకమే.. తేల్చిన అటవీ శాఖ!

కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం భీమన్న అటవీ శివారులో అనుమానాస్పదంగా చనిపోయిన ఇద్దరు పశువుల కాపరుల డెత్ మిస్టరీ వీడింది. రెండు రోజులుగా భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటే ఆ ఇద్దరిని పొట్టన పెట్టుకుందని అటవీ శాఖ అధికారులు తేల్చారు. తలపై బలమైన గోర్లతో దాడి చేసిన గాయాలు ఉండటం.. వీపుపై సైతం గోర్ల గుర్తులు ఉండటంతో ఎలుగుబంటి దాడిగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన భార్యాభర్తలిద్దరికి…

Read More
Andhra: ‘చెత్త’పనికి వినూత్న ఐడియాతో చెక్ పెట్టిన మహిళ.. శభాష్

Andhra: ‘చెత్త’పనికి వినూత్న ఐడియాతో చెక్ పెట్టిన మహిళ.. శభాష్

రోడ్లుపై చెత్త వేయడం జనాలకు అలవాటైపోయింది. అది చెత్త పని అని చెప్పినా.. ఫైన్లు వేస్తామని.. గ్రామ పంచాయితీలు, మున్సిపల్, నగర్ కార్పోరేషన్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తున్నా.. వారిలో ఈ బద్దకం ఏంటో అర్థం కావడం లేదు. ఇది కేవలం శానిటేషన్ సమస్య మాత్రమే కాదు.. ఇలా చెత్త పేరుకుపోతే వ్యాధులకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అయినా కొందరు పట్టించుకోవడం లేదు. జనం మాట వినడం…

Read More
ఇవాళ భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన

ఇవాళ భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన

భాగ్యనగరంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ (FCDA)ని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తోంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవిన్యూ గ్రామాల…

Read More
Telangana: స్థానిక ఎన్నికల సమరానికి వేళాయే.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..

Telangana: స్థానిక ఎన్నికల సమరానికి వేళాయే.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదినీ సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత పంచాయతీ…

Read More