Headlines

పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా.. నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు వెనక్కి..

డిజిటల్ చెల్లింపుల యుగంలో మొబైల్ రీఛార్జ్ చేయడం సెకన్ల పనిగా మారింది. అయితే కొన్నిసార్లు తొందరపాటులోనో లేదా అజాగ్రత్త వల్లనో ఒక అంకె తప్పుగా నమోదై, వేరే ఎవరికో రీఛార్జ్ అయిపోతుంటుంది. డబ్బులు కట్ అయ్యాక గానీ మనకు ఆ విషయం తెలియదు. ఇలాంటి సమయాల్లో చేతులెత్తేసి ఆందోళన చెందకుండా.. వెంటనే అప్రమత్తమైతే తప్పు నంబర్‌కు వెళ్లిన సొమ్మును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు, ప్రక్రియలు తెలుసుకోవడం ఎంతో…

Read Full News

బిర్యానీ కోసం ఫ్లైట్ మిస్ చేసుకున్న జపాన్ వ్యక్తి సక్సెస్ స్టోరీ!

 చిన్నప్పటి నుంచి అన్నం అంటే పిచ్చి ఉన్న అతనికి, ఆ మసాలాలు, ఆ అరోమా అలా మైండ్ బ్లాంక్ చేసేశాయి. ఆ దెబ్బతో ఎక్కడికి వెళ్లినా బిర్యానీ ఆర్డర్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఆ లవ్‌ కాస్తా చివరకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్‌ని పెంచింది. అలా ఇండియన్ ఫుడ్ మీద ఉన్న ప్యాషనే.. 2021లో టోక్యోలో కేవలం 10 సీట్లు మాత్రమే ఉన్న ‘బిర్యానీ ఒసావా’ అనే చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేసేలా చేసింది. ఒక్క వంటకం…..

Read Full News

హిందీ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేసుకుంటూ మన హీరోని అంటాడా.? ఇది కరెక్ట్ కాదు

నటుడు అరుంధతి అరవింద్, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ, వ్యక్తిగత జీవితం, పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌పై తన ఆలోచనలను పంచుకున్నారు. బయటి ప్రపంచం నటీనటుల జీవితాన్ని చాలా విలాసవంతంగా ఊహించుకుంటుందని, భారీ రెమ్యూనరేషన్, ఆస్తులు ఉంటాయని అనుకుంటుందని, కానీ చాలావరకు సంపాదన నిర్వహణ ఖర్చులకే సరిపోతుందని ఆయన వివరించారు. సినిమాలు లేని సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గతంలో చేసిన పొదుపు, బంగారం వంటివి ఆదుకున్నాయని తెలిపారు. జీవితాన్ని సాధ్యమైనంత విలాసవంతంగా గడపాలని…

Read Full News

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కిలో ఉల్లి రూ.35కే! పప్పు, పామాయిల్‌పైనా ధరల తగ్గింపు!

అమరావతి: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్యులపై భారం పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరగడంతో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించేలా చర్యలు చేపడుతోంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఉల్లిని అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. నిత్యావసరాల ధరల నియంత్రణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా…

Read Full News

కేజీ మటన్‌తో చిక్కటి గ్రేవీ కర్రీ.. చపాతీ, బిర్యానీలోకి అదిరిపోతోంది

కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్…

Read Full News

Telangana: ఓటర్లకు బిగ్ రిలీఫ్.. జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

ఓటర్ల జాబితాపై EC కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..! హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల SIR ప్రక్రియకు గడువు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్‌ను కనీసం మూడు వారాల పాటు పొడిగించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) సిద్ధమవుతున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ECకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ SIR ప్రక్రియకు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ…

Read Full News

పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. వజ్ర సమానమైన ఫుడ్ ఇదే.. రోజూ గిన్నెడు తింటే చాలు

రెండు ఎండు గింజలలోని పోషకాలు ఒక మొలకెత్తిన గింజకు సమానమవుతాయి.అందుకే మొలకలెత్తిన విత్తనాలను వజ్ర సమానంతో చెబుతారు. ఇతర ఆహారాలు రాగి, వెండి, బంగారం వంటివైతే, మొలకలు వజ్రాలని నిపుణులు అంటున్నారు. ఈ మొలకలకు వాటికవే సాటి, పోటీ ఇంకోటి ఏవి కూడా ఉండవు. అయితే, ఏ రకాల మొలకలు తినాలి, ఎంత పరిమాణంలో తినాలో ఇక్కడ చూద్దాం.. Source link

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఐదో కంటెస్టెంట్ గా అమన్ మసూద్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరుగుతోంది. కింగ్ నాగార్జున తన దైన హోస్టింగ్ తో షోను రక్తి కట్టిస్తున్నాడు. ముఖ్యంగా మొదటి రోజే కంటెస్టెంట్లకు టాస్క్ లు ఇచ్చి వారిలోని ట్యాలెంట్ ను పరీక్షిస్తున్నాడు. అలాగే కంటెండర్స్ ఓపికను కూడా పరీక్షస్తున్నాడు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మొదటి కంటెస్టెంట్ గా దేబ్ జానీ ఎంట్రీ ఇచ్చింది. హీరో త్రిగుణ్ రెండో కంటెండర గా హౌస్ లోకి అడుగు పెట్టాడు….

Read Full News

బౌలింగ్ నేర్పిస్తే పాక్‌నే ట్రోల్ చేస్తావా..?: టీమిండియా పేసర్‌పై వసీం అక్రమ్ ఫైర్

Wasim Akram vs Irfan Pathan: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీమ్‌ అక్రమ్.. టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో తనకున్న పరిచయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2004లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇర్ఫాన్‌ను తొలిసారి కలిశానని అక్రమ్ చెప్పాడు. అప్పట్లో ఇర్ఫాన్ తనకు పెద్ద అభిమానిగా ఉండేవాడని, బౌలింగ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఇచ్చానని వివరించాడు. ముఖ్యంగా బౌలింగ్ సమయంలో మైండ్‌సెట్, మణికట్టు స్థానం, బ్యాటర్‌ను అర్థం…

Read Full News

ఆ ఏడాది ఏకంగా 16 చిత్రాలు.. శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్‌కి ఉన్న బిరుదు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఏఎన్నార్‌కి నట సామ్రాట్, కృష్ణకు నటశేఖర.. మరి శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..? నటభూషణ. అవును సినిమా టైటిల్స్‌లో, వార్త పత్రికల్లో ఆయన్ను నటభూషణ అని సంభోదించేవారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అత్యంత అద్భుతమైన కెరీర్‌ సాగించారు శోభన్ బాబు.  అయితే నటభూషణ శోభన్ బాబు కెరీర్‌లో 1971వ సంవత్సరం అత్యంత కీలకమైనది. ఆ ఏడాది ఆయన ఏకంగా 16 చిత్రాల్లో నటించారు, వాటిలో అనేకం…

Read Full News