పిజ్జా లొట్టలేసుకుంటూ తింటున్నారా.. తయారీ చూస్తే డోకు రావాల్సిందే..!

పిజ్జా లొట్టలేసుకుంటూ తింటున్నారా.. తయారీ చూస్తే డోకు రావాల్సిందే..!

ఏ పిజ్జా షాప్‌కైనా వెళ్లండి, ఏ బర్గర్ అయినా ఆర్డర్ చేయండి. ముందుగా కనిపించేది లేవిష్‌గా డెకరేట్ చేసిన హాల్స్, కపుల్స్‌ని, పిల్లలను ఇట్టే ఎట్రాక్ట్ చేసే డిజైన్స్‌ ఉంటాయి. ఏ పిజ్జా సెంటర్ చూసినా హైజీన్‌కి మారుపేరేమో అనిపించేలా బిల్లింగ్ కౌంటర్‌లోనే సేఫ్టీకి హెడ్‌ క్యాప్స్, హ్యాండ్‌ గ్లోవ్స్‌ కనిపిస్తాయి. కానీ ఇదంతా పైకి కనిపించేవి మాత్రమే. వెనక్కి వెళ్లి ఒకసారి కిచెన్ సెంటర్‌లో చూసే అవకాశం మీకు మాకూ ఎవరికీ ఉండదు. ఈ మధ్యకాలంలో…

Read More
తొక్కిసలాట ప్రమాదవశాత్తు జరగలేదు.. కుట్ర పూరితంగానే! CBIతో విచారణ జరపాలి: టీవీకే

తొక్కిసలాట ప్రమాదవశాత్తు జరగలేదు.. కుట్ర పూరితంగానే! CBIతో విచారణ జరపాలి: టీవీకే

కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది పిల్లలు సహా 39 మంది మృతి చెందారు . ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయిస్తామని తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ అధికారికంగా తెలిపింది. ఈ విషాదం ప్రమాదవశాత్తు జరిగినది కాదని, కుట్ర ఫలితమని ఆ పార్టీ ఆరోపించింది. జనంలో రాళ్ల దాడి, వేదికపై పోలీసుల లాఠీచార్జిని ఎత్తి చూపింది. ఇదిలా ఉండగా కరూర్ తొక్కిసలాటపై విచారణ పూర్తయ్యే వరకు…

Read More
ప్రభుత్వ ఉద్యోగులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చా? రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

ప్రభుత్వ ఉద్యోగులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చా? రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

ప్రభుత్వ ఉద్యోగులు షేర్లలో పెట్టుబడి పెట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న కుటుంబ సభ్యుడు ఉంటే, మీరు ఈ నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగులు షేర్లలో లేదా మరే ఇతర సాధనాలలో ఊహాజనిత వ్యాపారంలో పాల్గొనడానికి అనుమతి లేదు. ఇది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమాలు, 1964లోని సెక్షన్ 35(A)లో పేర్కొనబడింది. Source link

Read More
OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!

OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!

తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. సెప్టెంబర్ 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ మళ్లీ జడ్జిమెంట్‌ ఇచ్చారు న్యాయమూర్తి. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణ అక్టోబర్ 9 కు వాయిదా వేసినట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది. ఓజీ.. ఓజీ.. ఓజీ.. తెలుగురాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మామూలుగా లేదు….

Read More
రాత్రిపూట ఓ కప్పు తింటే ఛూమంత్రం వేసినట్లే.. ఆ సమస్యలన్నీ దెబ్బకు మటాష్..

రాత్రిపూట ఓ కప్పు తింటే ఛూమంత్రం వేసినట్లే.. ఆ సమస్యలన్నీ దెబ్బకు మటాష్..

చాలా మంది రాత్రి భోజనం తర్వాత పండ్లు తినడానికి ఇష్టపడతారు. అలాంటి ఆరోగ్యకరమైన పండ్లలో బొప్పాయి ఉత్తమ ఎంపిక.. రాత్రి బొప్పాయి తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.. బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి బొప్పాయి చాలా ఉపయోగకరంగా ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు. బొప్పాయిలో పోషకాలతోపాటు.. ఖనిజాలు పుష్కలంగా దాగున్నాయి.. బొప్పాయిలో విటమిన్ ఏ, సీ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు (లైకోపీన్, క్వెర్సెటిన్ వంటివి) ఉంటాయి.. అంతేకాకుండా.. దీనిలో పాపైన్ అనే ఎంజైమ్…

Read More
Telangana: బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల

Telangana: బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల

తెలంగాణలో పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బుసాని వెంకటేశ్వరరావు…

Read More
ముంబైలో ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటో వివాదం వీడియో

ముంబైలో ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటో వివాదం వీడియో

ముంబై శివారులోని ఉల్లార నగరకు చెందిన 73 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేత ప్రకాష్ పగారే, ప్రధాని నరేంద్ర మోడీ మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో మోడీ చీర కట్టుకున్నట్లుగా చూపించారు. దీనికి బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా phảnకించి, ప్రకాష్ పగారేను నడివీధిలో అవమానించారు. బీజేపీ కార్యకర్తలు ఆయనకు చీర కట్టి, నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను ఖండించింది. వృద్ధుడిపై దాడి చేయడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు….

Read More
Car Offer Price: అతిపెద్ద డిస్కౌంట్‌.. టాటా కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు!

Car Offer Price: అతిపెద్ద డిస్కౌంట్‌.. టాటా కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు!

Car Offer Price: దేశంలో కొత్త GST 2.0 రేట్లను ప్రవేశపెట్టడంతో ఆటోమొబైల్ మార్కెట్ పునరుజ్జీవనాన్ని చూసింది. GST రేట్లు, పండుగ సీజన్ ఆఫర్ల తగ్గింపులో భాగంగా టాటా మోటార్స్ తన మొత్తం కార్ల శ్రేణిపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. మోడళ్లను బట్టి వినియోగదారులు రూ. 2 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కూడా చదవండి: TVS: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన టీవీఎస్‌…

Read More
Tollywood: పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చిన టాలీవుడ్ సింగర్.. ఇంటికొచ్చి ఆశీర్వదించిన కీరవాణి.. వీడియో

Tollywood: పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చిన టాలీవుడ్ సింగర్.. ఇంటికొచ్చి ఆశీర్వదించిన కీరవాణి.. వీడియో

టాలీవుడ్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లిప్సిక శుభవార్త చెప్పింది. తనకు పండంటి మహాలక్ష్మి పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చాలా రోజుల క్రితమే లిప్సకకు కూతురు పుట్టింది. అయితే ఈ శుభవార్తను ఇప్పుడు బయట పెట్టిందీ బ్యూటిఫుల్ సింగర్. తన కూతురుకు ఘనంగా బారసాల చేసిన లిప్సిక అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ విజేత కీరవాణి, వరుణ్ సందేశ్ సతీమని వితికా షేరు…

Read More
Mobile Tips: పడుకునేముందు ఫోన్ చూస్తున్నారా? డేంజర్‌‌లో ఉన్నట్టే!

Mobile Tips: పడుకునేముందు ఫోన్ చూస్తున్నారా? డేంజర్‌‌లో ఉన్నట్టే!

రాత్రిళ్లు ఫోన్ చూడడం అనేది చాలా డేంజర్ అని సైకాలజిస్టులు చెప్తున్నారు. దీనివల్ల ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుందట. ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలున్నాయంటే.. స్లీప్ డిస్టర్బెన్స్ పడుకునేముందు ఫోన్ స్క్రీన్ చూడడం ద్వారా దాని బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ కంటి మీద ప్రభావం చూపుతుంది. ఫోన్ నుంచి వచ్చే లైట్ కంటి మీద పడినప్పుడు కళ్లు అసౌకర్యానికి గురవ్వడమే కాకుండా రాత్రి సహజంగా రిలీజయ్యే మెలటోనిన్ హర్మోన్ రిలీజ్…

Read More