chanakya niti: ఇలాంటివి ఎదురైన‌ప్పుడు అక్క‌డి నుంచి వెళ్ళిపోండి.. లేదంటే, ప్రమాదంలో ప‌డ‌తారు

chanakya niti: ఇలాంటివి ఎదురైన‌ప్పుడు అక్క‌డి నుంచి వెళ్ళిపోండి.. లేదంటే, ప్రమాదంలో ప‌డ‌తారు

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. నేరస్థులు : చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం నేరస్థుడు మీ సహాయం కోసం వచ్చినప్పుడు మీరు వెంటనే మీరు అక్క‌డ ఉండకండి. పొరపాటున మీరు సాయం చేస్తే అది మీ మంచితనం, ప‌రువుకు భంగం కలుగుతుంది.కాబట్టి చేయకండి శ‌త్రువులు…

Read More
Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: కట్నాలు లేని కళ్యాణం.. ఆ గూడాల్లో ఆ నియమాలు పాటించి తీరాల్సిందే

Dowry-Free Weddings: తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదివాసీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకూ మారుతున్న కాలంలో ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడానికి విశేష కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో రాయిసెంటర్ల  ఆధ్వర్యంలో గ్రామాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పాత పద్ధతిలో పెళ్లిలు నిర్వహణ, కట్నకానులకు దూరంగా ఉండాలని గ్రామాల పెద్దల సమక్షంలో తీర్మానాలు చేస్తున్నారు. ఆడపడుచు కుటుంబానికి…

Read More
Watch :బైక్‌ను 100 స్పీడ్‌లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్‌ చేస్తే.. వీడియో తీస్తుండగా..

Watch :బైక్‌ను 100 స్పీడ్‌లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్‌ చేస్తే.. వీడియో తీస్తుండగా..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీబాద్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఘజీయాబాద్‌కు చెందిన ఇక్రా అనే 19 ఏళ్ల యువతి తన స్నేహితుడు హషీమ్ (20)తో కలిసి యమహా R-15 స్పోర్ట్స్ బైక్‌పై బయటకు వెళ్లింది. అయితే ఈ క్రమంలో బైక్‌ను ఆమె నడుపుతానని.. హమీమ్‌తో చెప్పడంతో అతను బైక్‌ను ఇక్రాకు ఇచ్చాడు..దీంతో ఇక్రా బైక్‌ నడుపుతుండగా హమీమ్ వెనకనుంచి వీడియో తీస్తున్నాడు.. అయితే బైక్‌…

Read More
పెరుగు పుల్లగా మారుతోందా? గట్టిగా, తియ్యగా ఉండే పెరుగు కోసం ఈ చిట్కాలు పాటించండి

పెరుగు పుల్లగా మారుతోందా? గట్టిగా, తియ్యగా ఉండే పెరుగు కోసం ఈ చిట్కాలు పాటించండి

పాలలోని పోషకాలు శరీరానికి అందాలంటే పెరుగు సరైన పద్ధతిలో తోడుకోవాలి. వేసవి వేడికి పెరుగు త్వరగా పులిసిపోవడం వల్ల దాని రుచి, గుణం మారిపోతుంటాయి. అందుకే పాలు తోడుపెట్టేటప్పుడు పాటించాల్సిన చిన్నపాటి చిట్కాలు, నిల్వ చేసే విధానంపై అవగాహన ఉంటే, ఎండకాలంలో కూడా వెన్నలాంటి గట్టి పెరుగును, తియ్యటి రుచిని ప్రతిరోజూ ఆస్వాదించవచ్చు. రుచికరమైన, గట్టి పెరుగు పొందడానికి పాటించాల్సిన ఆసక్తికరమైన చిట్కాలేంటో చూద్దాం.. సరైన పద్ధతి.. పెరుగు రుచిగా రావాలంటే ముందుగా వాడే పాలు తాజావి,…

Read More
సమ్మర్‌‌లో చిన్నారుల రక్షణకు ఏం చేస్తున్నారు? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు ఇవే

సమ్మర్‌‌లో చిన్నారుల రక్షణకు ఏం చేస్తున్నారు? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు ఇవే

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువగా చిరాకు పడుతుంటారు. కాబట్టి వారి పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. పైన పేర్కొన్న చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మన పిల్లలను ఎండల నుండి రక్షించుకోవచ్చు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లగ్శ్యం చేయకుండా అప్రమత్తంగా ఉండటం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. వేసవిని సురక్షితంగా గడపాలంటే ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష. మన చిన్నారుల నవ్వులే మన ఇంటికి అందం. అవే వాడిపోకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. సరైన పోషణ…

Read More
Fact Check: పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి RBI కొత్త రూల్స్ తెచ్చిందా? అసలు విషయం చెప్పిన కేంద్రం!

Fact Check: పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి RBI కొత్త రూల్స్ తెచ్చిందా? అసలు విషయం చెప్పిన కేంద్రం!

Fact Check: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పాత నోట్లకు సంబంధించి ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) పాత రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి కొత్త నిబంధనలు తీసుకువచ్చిందని, దీనికి సంబంధించి గవర్నర్ ప్రకటన చేశారని ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో ఏముంది? ఇవి కూడా చదవండి “RBI Issues New Rules for old 500 and 1000…

Read More
సీజన్‌తో పనిలేదు..ఈ పందిరి మల్లె మీ ఇంట్లో ఉంటే.. ప్రతి రోజూ పూల వర్షమే..!

సీజన్‌తో పనిలేదు..ఈ పందిరి మల్లె మీ ఇంట్లో ఉంటే.. ప్రతి రోజూ పూల వర్షమే..!

పల్లెటూళ్లలో ఇంటి ముందు పందిళ్లపై, ప్రహరీ గోడలపై విపరీతంగా పెరిగి, అద్భుతమైన సువాసనను వెదజల్లే తీగ మల్లె (Climbing Jasmine) గురించి . దీనిని గ్రామాల్లో “పందిరి మల్లె” అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వెంటనే ఈ మొక్కను తెచ్చి పెంచటం మొదలుపెట్టేస్తారు. ముఖ్యంగా ఈ తీగ మల్లె మంచి సువాసనను వెదజల్లుతుంది. తీగ మల్లె పూలు సాయంత్రం వేళల్లో విచ్చుకుని, గ్రామం అంతా తెలిసేలా తియ్యటి…

Read More
Ananya Nagalla: నా ఉద్దేశ్యం అది కాదు.. అలాంటి కంటెంట్ ఉండదు.. సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..

Ananya Nagalla: నా ఉద్దేశ్యం అది కాదు.. అలాంటి కంటెంట్ ఉండదు.. సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ళ. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. వకీల్ సాబ్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశంగా మారారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రారంభించిన ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌పై కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేయడంతో, ఆమె ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. సాధారణంగా సెలబ్రిటీలు…

Read More
వరుసగా 4 మ్యాచ్‌లు ఓడినా ప్లే ఆఫ్స్‌కు ముంబై..? ఇదిగో అసలైన సీక్రెట్..!

వరుసగా 4 మ్యాచ్‌లు ఓడినా ప్లే ఆఫ్స్‌కు ముంబై..? ఇదిగో అసలైన సీక్రెట్..!

ఈ సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ముంబై, ఆ తర్వాత ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక విజయంతో, రెండు పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. జట్టు రన్ రేట్ కూడా మైనస్ 1.076 వద్ద ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్లేఆఫ్ చేరాలంటే కావాల్సిన మ్యాజిక్…

Read More
Parliament Special session Live: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌.. ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి – Telugu News | Parliament Special Session Live updates, Lok Sabha voting on delimitation, women’s reservation bill latest news in Telugu

Parliament Special session Live: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌.. ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి – Telugu News | Parliament Special Session Live updates, Lok Sabha voting on delimitation, women’s reservation bill latest news in Telugu

భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ప్రధానంగా 2029 నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుబంధంగా, లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి…

Read More