Andhra Pradesh: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. త్వరలోనే..!
ఏపీలోని రైతులకు కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో చాలామంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఈ దరఖాస్తులు ఎప్పటినుంచో ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. దీంతో విద్యుత్ కనెక్షన్లు ఎప్పుడు మంజూరు అవుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. దరఖాస్తు చేసుకున్నవారికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు కావడంతో రైతులు హర్షం…