IND vs ENG: ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్.. 12 ఏళ్ల హిస్టరీ బ్రేక్ అయ్యేనా?
IND vs ENG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ జరుగుతోంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు నిర్నీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 253 పరుగులు చేసింది. శివం దుబే 43 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11, ఇషాన్ కిషన్ 39, సంజు సామ్సన్ 89, అభిషేక్ శర్మ 9 పరుగులు చేశారు. భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ,…