Tollywood : మరో ఉగ్ర రూపం వచ్చేస్తున్నాడు.. మహావతార్ నరసింహా తర్వాత ఈసారి అంతకు మించి..
గత ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘మహావతార్ నరసింహ’. ఈ యానిమేషన్ చిత్రంతో థియేటర్లలో తుఫాను క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పుడు ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా మరో అద్భుతమైన ప్రాజెక్ట్ను ప్రకటించారు. గతంలో చెప్పినట్లుగానే విష్ణుమూర్తి దశావతారాలలో ఒక్కొ రూపాన్ని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇందులో భాగంగానే విష్ణువు అత్యంత ఉగ్రరూపంగా భావించే పరశురాముడి కథాంశంతో ‘మహావతార్: పరశురామ్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడిస్తూ, తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల…