APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌

APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు APSRTC తీపి కబురు చెప్పింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా, సమయానికి చేరుకునేందుకు వీలుగా ‘ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని’ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా.. విద్యార్థులు తమ వద్ద ఉన్న పదో తరగతి హాల్ టికెట్‌ను బస్సు కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎటువంటి అదనపు పాస్‌లు లేదా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు,…

Read More
HPV Vaccine : బాలికలు, మహిళలకు తప్పనిసరి HPV వ్యాక్సిన్‌! ఇది ఎలా పనిచేస్తుంది, ఎన్ని డోస్‌లు అవసరమో తెలుసా?

HPV Vaccine : బాలికలు, మహిళలకు తప్పనిసరి HPV వ్యాక్సిన్‌! ఇది ఎలా పనిచేస్తుంది, ఎన్ని డోస్‌లు అవసరమో తెలుసా?

ప్రతి సంవత్సరం లక్షలాది మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ప్రాణాంతక వ్యాధి. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో HPV వ్యాక్సిన్ సహాయపడుతుంది. HPV వ్యాక్సిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గిస్తుంది..? ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది? వంటి వివరాలను అపోలో ఎథీనా హాస్పిటల్‌లోని ఆంకాలజిస్ట్ డాక్టర్…

Read More
Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర

Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర

గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ ఓడరేవులు మూతపడటంతో భారత్‌కు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం ఏలూరు, తణుకు మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పిస్తా, అంజీర్, ఖర్జూరం ధరలు భారీగా పెరిగాయి. రానున్న వారాల్లో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో కేజీ రూ.2000లు పలికిన పిస్తా ధర ఇప్పుడు రూ.2,200లు పలుకుతోంది. కేజీ పిస్తా సాల్ట్‌ రూ.1100 నుంచి…

Read More
Best Selling Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్మడైన కారు ఏదో తెలుసా..? బెస్ట్‌ సెల్లింగ్‌ కార్ల జాబితా విడుదల

Best Selling Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్మడైన కారు ఏదో తెలుసా..? బెస్ట్‌ సెల్లింగ్‌ కార్ల జాబితా విడుదల

Best Selling Cars: ఫిబ్రవరి 2026కి టాప్ 10 కార్ల జాబితా భారతదేశంలో SUVలు, కాంపాక్ట్ సెడాన్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని చూపిస్తుంది. ఈ 10 మోడళ్ల అమ్మకాలు మొత్తం 170,127 యూనిట్లు, ఫిబ్రవరి 2025లో అమ్ముడైన 156,425 యూనిట్లతో పోలిస్తే ఇది 8.76% వార్షిక పెరుగుదల (YoY). అయితే నెలవారీ ప్రాతిపదికన (MoM) అమ్మకాలు 5.9% తగ్గాయి. జనవరి 2026లో 180,798 యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా నెక్సాన్ ఫిబ్రవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 19,430…

Read More
గుండెపోటుతో 9ఏళ్ల చిన్నారి మృతి… పిల్లల్లో హార్ట్ అటాక్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? హార్ట్ అటాక్ vs కార్డియాక్ అరెస్ట్ పూర్తి వివరణ

గుండెపోటుతో 9ఏళ్ల చిన్నారి మృతి… పిల్లల్లో హార్ట్ అటాక్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? హార్ట్ అటాక్ vs కార్డియాక్ అరెస్ట్ పూర్తి వివరణ

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? ఇటీవల, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌ల గురించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ఈ సమస్య వృద్ధులలో మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు యువకులు, చిన్న పిల్లలు కూడా బాధితులవుతున్నారు. ఇటీవల, రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా గోటన్‌లోని ఒక ప్రైవేట్ స్కూళ్లో ఆడుకుంటూ 9 ఏళ్ల బాలిక కుప్పకూలిపోయి మరణించింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ప్రాథమిక నిర్ధారణలో మొదట దీనిని కార్డియాక్ అరెస్ట్‌గానే చెప్పారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ తీవ్ర విచారానికి,…

Read More
పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా

పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా

ప్రశాంతంగా ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా భారీ గొయ్యి ప్రత్యక్షం కావడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడప నగరానికి సమీపంలోని కాజీపేట మండలం, చెముళ్లపల్లి గ్రామ పరిధిలోని సి.కొత్తపేట పొలాల్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సి.కొత్తపేట గ్రామ రైతులు ఎప్పటిలాగే పనులు చేసుకునేందుకు తమ పొలాలకు వెళ్లారు. అలా వెళ్లిన వారికి తమ పొలంలో ఒక పెద్ద గుంత కనిపించింది. ఉన్నట్టుండి విచిత్రంగా పొలంలో పెద్ద గుంత కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. సుమారు…

Read More
ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు

ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు

మగవారిలో చాలా మంది బొప్పాయి ఎక్కువగా తింటారు. అయితే, కొందరికి వీటిని తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండును తినకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ సమస్యతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాళ్లు తక్కువగా తీసుకోవాలి కిడ్నీలో రాళ్ళు :  కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు వీటిని తీసుకోకపోతేనే…

Read More
APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌

గ్లామర్ డోస్ పెంచేసిన కుర్ర భామ.. వైష్ణవి పిక్స్‌కు ఫిదా అవుతున్న కుర్రకారు

వైష్ణవి చైతన్య.. సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టా రీల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది.  యూట్యూబ్ లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా షణ్ముక్ జస్వంత్ తో కలిసి ఆమె చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్…

Read More
Virat Kohli : చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ

Virat Kohli : చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ

Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఒక తీపి కబురు, ఒక చేదు కబురు అందింది. గతేడాది ఐపీఎల్ 2025 విజేతలుగా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్‌సీబీ, మళ్ళీ తమ సొంత గడ్డ అయిన చిన్నస్వామి స్టేడియంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే ఈసారి హోమ్ గ్రౌండ్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ తన ఏడు హోమ్ మ్యాచ్‌లలో కేవలం ఐదు మ్యాచ్‌లను…

Read More
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే.. పూర్తి గైడ్ మీకోసం..!

చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే.. పూర్తి గైడ్ మీకోసం..!

చంద్రగ్రహణం ముగిసింది. భారత కాలమానం ప్రకారం మార్చి 3 మంగళవారం మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:48 వరకు గ్రహణం కొనసాగింది. ఇది సింహరాశిలో, పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణంగా ఏర్పడింది. భారతదేశంలో దీని చివరి 27 నిమిషాలు మాత్రమే పాక్షికంగా కనిపించినప్పటికీ, దీని ప్రభావం సమస్త జీవరాశిపై ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. గ్రహణ సమయంలో వాతావరణంలో ఉత్పన్నమయ్యే సూక్ష్మ క్రిముల వల్ల ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, గ్రహణానికి ముందు వండిన…

Read More