వేసవి తాపానికి విరుగుడు ఈ పండు షర్బత్.. తయారీ సింపుల్‌, బెనిఫిట్స్‌ తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు!

వేసవి తాపానికి విరుగుడు ఈ పండు షర్బత్.. తయారీ సింపుల్‌, బెనిఫిట్స్‌ తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు!

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి నీరసం రావడం సాధారణం. దాహం వేయగానే చాలామంది కృత్రిమ చక్కెరలు ఉండే కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే, ఇవి తాత్కాలికంగా దాహం తీర్చినప్పటికీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే ప్రకృతి ప్రసాదించిన పండ్ల రసాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో మారేడు పండు అద్భుతమైన ఆరోగ్య నిధిగా పరిగణిస్తారు. మండుతున్న ఎండల్లో శరీరాన్ని చల్లబరచడానికి సాఫ్ట్ డ్రింక్స్ కంటే మన…

Read More
Rain Alert: ‘ఉక్క’రిబిక్కిరికి బిగ్‌ రిలీఫ్‌.. వారం పాటు చిరుజల్లుల పలకరింపులు!

Rain Alert: ‘ఉక్క’రిబిక్కిరికి బిగ్‌ రిలీఫ్‌.. వారం పాటు చిరుజల్లుల పలకరింపులు!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం వేళల్లో భానుడు భగభగమంటున్నాడు. శనివారం చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలం బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్‌ టౌన్‌లో 44.4 డిగ్రీలు, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 44.4 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున ఉష్ణోగ్రతలు…

Read More
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా? ఇలా చేయండి.. పైగా నో ట్యాక్స్‌!

రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా? ఇలా చేయండి.. పైగా నో ట్యాక్స్‌!

పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం పొందడం ప్రతి ఒక్కరి లక్ష్యం. అలాంటి భద్రతను అందించే సాధనాల్లో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) ఒక విశ్వసనీయమైన ఎంపికగా నిలుస్తోంది. దీర్ఘకాలికంగా క్రమబద్ధంగా పెట్టుబడి పెడితే, ఇది మీకు గణనీయమైన నిధిని సృష్టించడమే కాకుండా, పదవీ విరమణ తర్వాత నెలసరి ఆదాయాన్ని కూడా అందించగలదు. ఈ ప్రణాళికలో మొదటి అడుగు క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం. ప్రతి సంవత్సరం గరిష్ట పరిమితి అయిన రూ.1.5 లక్షలు (సుమారు నెలకు రూ.12,500)…

Read More
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్..!

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్..!

తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు ఏప్రిల్ 21వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో నేటి అర్థరాత్రి నుంచే బస్సులు నిలిచిపోతున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 22 ఉదయం షిప్ట్ నుంచే కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా బస్సులు ఆపేయనున్నారని తెలుస్తోంది. బస్సు సర్వీసులు నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు చేపట్టేందుకు సిద్దమవుతోంది….

Read More
ఏసీ బిల్లు షాక్ కొట్టేలా ఉందా? కరెంట్ ఆదా చేస్తూనే రూమ్‌ను చల్లగా ఉంచే 5 స్మార్ట్ టిప్స్‌

ఏసీ బిల్లు షాక్ కొట్టేలా ఉందా? కరెంట్ ఆదా చేస్తూనే రూమ్‌ను చల్లగా ఉంచే 5 స్మార్ట్ టిప్స్‌

చాలా మంది ఏసీని ఆన్ చేయగానే 16 లేదా 18 డిగ్రీల వద్ద పెడతారు. ఇలా చేస్తే గది త్వరగా చల్లబడుతుందని వారి నమ్మకం. కానీ ఇది ముమ్మాటికీ పొరపాటే. ఏసీ టెంపరేచర్ తగ్గించడం వల్ల కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేస్తుంది తప్ప, గాలి వేగంగా చల్లబడదు. ఏసీని సమర్థవంతంగా వాడుతూ, విద్యుత్ బిల్లును అదుపులో ఉంచుకోవడానికి పాటించాల్సిన 5 ముఖ్యమైన చిట్కాలేంటో తెలుసుకుందాం. సరైన ఉష్ణోగ్రత ఏసీని ఎప్పుడూ 24–26 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్…

Read More
ఏముంది రా మామ.. అస్సలు శ్రమలేకుండానే హ్యాండ్‌పంప్‌లోంచి బిందేల కొద్దీ నీళ్లు..ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు!

ఏముంది రా మామ.. అస్సలు శ్రమలేకుండానే హ్యాండ్‌పంప్‌లోంచి బిందేల కొద్దీ నీళ్లు..ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు!

సాధారణంగా హ్యాండ్‌పంప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పొడవాటి ఇనుప హ్యాండిల్. దానిని గట్టిగా పైకి కిందకు ఊపితేనే నీళ్లు వస్తాయి. కానీ, ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక చేతి పంపు పనితీరు అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. భూగర్భ జలాలను తోడేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌పంప్ సాంకేతికత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశంలో మనం చూసే హ్యాండ్‌పంప్‌లకు పైన ఒక పెద్ద హ్యాండిల్ ఉంటుంది, దానిని పదేపదే కొట్టడం ద్వారా నీరు…

Read More
భారత్‌లో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా..? 90శాతం మందికి తెలియదు..

భారత్‌లో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా..? 90శాతం మందికి తెలియదు..

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తున్న తరుణంలో దేశంలోని ఏయే రాష్ట్రాలు ఎంత జనాభాను కలిగి ఉన్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2011 జనాభా లెక్కలు, తాజా అంచనాల ప్రకారం.. ఉత్తర భారతదేశ రాష్ట్రాలు జనాభాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాది రాష్ట్రాలు కూడా గణనీయమైన జనాభాతో టాప్-10 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. మొదటి ఐదు స్థానాల్లో ఉత్తరాది హవా దేశ జనాభాలో అత్యధిక భాగం మొదటి ఐదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఉత్తర…

Read More
TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు

TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు

ఇట్స్ కన్ఫర్మ్‌.. పెద్ది వాయిదా పడింది. ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఈ మూవీ ఏప్రిల్ 30 న రిలీజ్ కావడం లేదు. ఇదే విషయాన్ని ఈ మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. జూన్ నెలలో పెద్ది సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కచ్చితమైన తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తమ పోస్టులో కోట్ చేసింది. అంతేకాదు ‘మాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన…

Read More
AP Inter Supply Exams 2026: గుడ్‌న్యూస్.. ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?

AP Inter Supply Exams 2026: గుడ్‌న్యూస్.. ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?

అమరావతి, ఏప్రిల్ 17: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో పలువురు విద్యార్ధులు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల…

Read More
PM Modi: బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ.. ఫొటోలు ఇదిగో

PM Modi: బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ.. ఫొటోలు ఇదిగో

పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో బెంగాల్‌లో రాజకీయ హీటెక్కింది. ఎన్నికల ప్రచారంలో TMC, BJP దూకుడు పెంచాయి. డూ ఆర్‌ డై అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం బెంగాల్‌ను చుట్టుముట్టింది. బీజేపీ అగ్రనాయకత్వమే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన సీఎంలు బెంగాల్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మమతా బెనర్జీ టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. బెంగాల్‌ మహిళలను TMC మళ్లీ మోసం…

Read More