Kothagudem: ఇంటర్ పరీక్షలు రాస్తూ.. పరీక్షా కేంద్రంలోని వాష్ రూమ్లో ప్రసవించిన బాలిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో వెలగుచూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఓ మైనర్ బాలిక పరీక్షా కేంద్రంలోని వాష్రూమ్లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది అందుతున్న. సమాచారం మేరకు.. విద్యార్థిని సాధారణంగా పరీక్ష రాస్తున్న సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అనంతరం వాష్రూమ్కు వెళ్లిన ఆమె అక్కడే ప్రసవించింది. అయితే శిశువు మృతిగా జన్మించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన విషయం బయటకు రావడంతో పరీక్షా…