Sourav Ganguly : ఈడెన్ గార్డెన్స్‌లో మళ్లీ గంగూలీ రాజ్యం.. సీఏబీ అధ్యక్షుడిగా మరోసారి దాదా..రాగానే అదిరిపోయే అప్‌డేట్!

Sourav Ganguly : ఈడెన్ గార్డెన్స్‌లో మళ్లీ గంగూలీ రాజ్యం.. సీఏబీ అధ్యక్షుడిగా మరోసారి దాదా..రాగానే అదిరిపోయే అప్‌డేట్!

Sourav Ganguly : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిరిగి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా వెళ్లే ముందు ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ అదే పదవిలోకి వచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ ఒక సంచలన ప్రకటన చేశారు. సోమవారం జరిగిన సీఏబీ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపికయ్యారు….

Read More
దిగొచ్చిన పసిడి..నేడు తెలుగు రాష్టాల్లో తగ్గిన బంగారం ధరలు!

దిగొచ్చిన పసిడి..నేడు తెలుగు రాష్టాల్లో తగ్గిన బంగారం ధరలు!

నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వారు బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ ఇష్టపడతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో బంగారం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే లక్ష మార్క్ దాటినే గోల్డ్ రేట్స్ రెండు లక్షలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. ఇక గత కొన్ని రోజుల నుంచి భారీగా…

Read More
ఇది కదా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. టీమిండియా విజయం కోసం పాక్ టీం ప్రార్థనలు.. ఎందుకంటే?

ఇది కదా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. టీమిండియా విజయం కోసం పాక్ టీం ప్రార్థనలు.. ఎందుకంటే?

2025 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. గ్రూప్ దశ మ్యాచ్ తర్వాత జరిగిన కరచాలన వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది. సూపర్ 4 దశలో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీమిండియాను ఎదుర్కోలేక పాకిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. కానీ ఇప్పుడు, పాకిస్తాన్ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో భారత జట్టు విజయం కోసం ప్రార్థించాల్సి వచ్చింది. నిజానికి, పాకిస్తాన్ ఇప్పుడు ఫైనల్ రేసులో…

Read More
దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ YR4..! దాన్ని నాశనం చేయకపోతే పెను వినాశనమే..!

దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ YR4..! దాన్ని నాశనం చేయకపోతే పెను వినాశనమే..!

2032లో చంద్రుడిని ఢీకొట్టగల 60 మీటర్ల వెడల్పు గల ఆస్టరాయిడ్ 2024 YR4 నుండి వచ్చే సంభావ్య చంద్ర ముప్పు కోసం నాసా శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ గ్రహశకలం భూమికి పెద్దగా ప్రమాదం కలిగించకపోయినా, చంద్రునిపై ప్రభావం వల్ల శిథిలాలు ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపుకు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. దీనిని ఎదుర్కోవడానికి, నిపుణులు ఆ గ్రహశకలాన్ని నాశనం చేయడానికి అణు బాంబును ఉపయోగించాలని ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక గ్రహ రక్షణ వ్యూహాలలో సాహసోపేతమైన మెరుగుదలను…

Read More
Snake Vs Mongoose: అబ్బో! పెద్ద కథే.. పామును ముంగిస ఎందుకంత ద్వేషిస్తుందో తెలుసా?

Snake Vs Mongoose: అబ్బో! పెద్ద కథే.. పామును ముంగిస ఎందుకంత ద్వేషిస్తుందో తెలుసా?

అడవి కథలలో పాము-ముంగిసల మధ్య పోరాటం తరచుగా చూపిస్తుంటారు. వాటి శత్రుత్వం చాలా కాలం నుండి ఉంది. వాటి పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. ఈ శత్రుత్వానికి కారణం ఏమిటో చాలామందికి తెలియదు. ఆ కారణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ముంగిసకు ఉన్న సహజమైన ప్రయోజనం ముంగిసకు పాముపై సహజమైన ప్రయోజనం ఉంది. దాని శరీరం ఎసిటైల్\u200cకోలిన్ రిసెప్టర్లతో కూడి ఉంటుంది. ఇవి పాము విషానికి నిరోధకతను ఇస్తాయి. ఈ రోగనిరోధక శక్తి కారణంగా అవి కోబ్రాలు, వైపర్లతో…

Read More
Duologue NXT with Kanika Tekriwal: ఆమె DNAలోనే రాసుంది.. ఆకాశమే హద్దుగా ఉన్నత స్థాయికి ఎగిరారు..!

Duologue NXT with Kanika Tekriwal: ఆమె DNAలోనే రాసుంది.. ఆకాశమే హద్దుగా ఉన్నత స్థాయికి ఎగిరారు..!

డ్యూయోలాగ్ విత్ బరుణ్ దాస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.. రాడికో ఖైతాన్ సమర్పించన.. ‘డ్యూయోలాగ్ NXT’ అనేది డేవిడ్ కామెరూన్, ఆలివర్ ఖాన్, NR నారాయణ మూర్తి, అల్లు అర్జున్ వంటి దిగ్గజాలతో మూడు సీజన్ల ఐకానిక్ సంభాషణలను పూర్తి చేసిన ప్రశంసలు పొందిన డ్యూయోలాగ్ విత్ బరుణ్ దాస్ కొనసాగింపు కార్యక్రమం.. ఇప్పుడు, బోల్డ్ కొత్త అధ్యాయం అయిన డ్యూయోలాగ్ NXT పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్యూయోలాగ్ NXT ఇవ్వాల్టి నుంచి ప్రసారం…

Read More
KTR: ఆయన తప్పేం లేదు. అంతా మనమే చేశాం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

KTR: ఆయన తప్పేం లేదు. అంతా మనమే చేశాం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ సాధించిన పార్టీగా.. రెండుసార్లు అధికారంలో ఎన్నో పనులు చేసిన బీఆర్‌ఎస్.. రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉంది. 2023 ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేశారంటూ మొన్నటిదాకా ఆ పార్టీ నేతలు వాదించారు. కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు తప్పు చేశారంటూ కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలందరిదీ ఇదే మాట. కానీ.. ఇప్పుడు ఆ పార్టీ నేతల ఆలోచన మారింది. ప్రజలను నిందించడం సరికాదంటూ కేడర్‌కు హితబోధ చేశారు కేటీఆర్.. ప్రజలు రెండుసార్లు…

Read More
పీఎఫ్‌ సొమ్ము విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో హెచ్చరిక

పీఎఫ్‌ సొమ్ము విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో హెచ్చరిక

ఏదో ఒక కారణంతో తమ పీఎఫ్‌ సొమ్ములో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని చాలామంది భావిస్తుంటారు. కాని ఈపీఎఫ్‌ఓ నిబంధనలు నిధుల దుర్వినియోగానికి ఒప్పుకోవు. ప్రస్తుత ఈపీఎఫ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం రిటైర్మెంట్‌ తర్వాత లేక 58 ఏళ్ల పదవీ విరమణ వయసుకు చేరుకున్న తర్వాత మాత్రమే పీఎఫ్‌ నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే పిల్లల విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం వంటి నిర్దిష్టమైన అవసరాలకు పాక్షికంగా నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. నిధులకు సంబంధించిన ప్రతి ఉపసంహరణకు…

Read More
బ్రోకలీతో నిత్య యవ్వనం..రోజూ తింటే ఎన్ని లాభాలో..

బ్రోకలీతో నిత్య యవ్వనం..రోజూ తింటే ఎన్ని లాభాలో..

ప్రతి ఒక్కరూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు, ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా సహజ సిద్ధంగా యవ్వనంగా కనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో బ్రోకలీని చేర్చుకోవడం ద్వారా 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపించవచ్చని వైద్య నిపుణులు వెల్లడించారు. మరిన్ని వీడియోల కోసం : టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు…

Read More
అక్టోబర్ 2న అందరూ ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

అక్టోబర్ 2న అందరూ ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” 126వ ఎపిసోడ్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా వారిని ఆయన స్మరించుకున్నారు. సెప్టెంబర్ 22, 2025 నుండి దేశవ్యాప్తంగా కొత్త GST పన్ను శ్లాబులు అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి మోదీ “మన్ కీ బాత్”లో ప్రసంగించారు. అమర అమరవీరుడు భగత్ సింగ్ అందరికీ, ముఖ్యంగా యువతకు…

Read More