Headlines

పెళ్లికి ముందు నెల రోజుల పాటు ఏడుస్తారు! ఈ విచిత్ర సాంప్రదాయం గురించి తెలుసా?

పెళ్లి అంటే సాధారణంగా ఆనందం, వేడుకలు, పాటలు, నృత్యాలతో సందడిగా ఉండే కార్యక్రమం. కానీ చైనాలోని తుజియా తెగలో పెళ్లికి ముందు వధువు ఏడవడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. పెళ్లికి సుమారు నెల రోజుల ముందు నుంచే ఈ ఆచారం ప్రారంభమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో వధువు ప్రతిరోజూ సుమారు గంటపాటు ఏడుస్తూ సంప్రదాయ పాటలు పాడుతుందని చారిత్రక వివరాలు చెబుతున్నాయి. ఏడుపు వెనుక అసలు అర్థం ఏంటి? ఇది కేవలం దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి చేసే…

Read Full News

Telangana: సినిమాను మించి.. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఓ చిన్న శారీరక గుర్తే నేర పరిశోధనలో తిరుగులేని ఆధారంగా నిలిచింది. ప్రముఖుల నివాస ప్రాంతమైన బంజారాహిల్స్‌లోని ఓ మద్యం వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ముఖం సరిగా కనిపించకపోయినా, అతడి కనుబొమ్మపై ఉన్న పాత గాయం ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ మద్యం వ్యాపారి ఇంట్లోకి ఇటీవల చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, విలువైన వస్తువులను దోచుకుని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు…

Read Full News

India Post GDS Recruitment: టెన్త్ పాసైతే చాలు.. తపాలా శాఖలో 23,757 ఉద్యోగాలు! ఇలా అప్లై చేయండి

India Post GDS Recruitment 2026 Telugu: పదో తరగతి పాసైన నిరుద్యోగులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 23,757 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ప్రధాన…

Read Full News

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?.. పీసీబీ అసలు రంగు బయటపెట్టిన మాజీ కెప్టెన్

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై ఆ దేశ మాజీ కెప్టెన్, సెలెక్షన్ కమిటీ మాజీ సభ్యుడు మిస్బా ఉల్ హక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డులో స్థానిక కోచ్‌లకు జరుగుతున్న వివక్షను, అర్థం పర్థం లేని మార్పులను ఎండగడుతూ తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. పాకిస్థాన్ టీవీ షోలో పాల్గొన్న మిస్బా ఉల్ హక్ పీసీబీ అంతర్గత వ్యవహారాలపై విమర్శల వర్షం కురిపించారు. పాక్ క్రికెట్‌లో…

Read Full News

Gold Rates: బంగారం ధరలు భారీగా క్రాష్.. గంటల వ్యవధిలోనే డౌన్.. ఇవాల్టీ ధరలు ఎలా ఉన్నాయంటే..?

బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే శుభవార్త అందింది. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. గంటల వ్యవధిలోనే ధరలు భారీగా పతనాన్ని నమోదు చేస్తాయి. త్వరలో పండుగలు రానున్న క్రమంలో బంగారం కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఎగిరి గంతేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన దేశంలోని వివిధ సిటీలలో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,54,310 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం…

Read Full News

తెరపై గయ్యాళి.. తెర వెనుక అన్నపూర్ణ.. సెట్‌లో అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ..

తెలుగు సినిమా చరిత్రలో నటి సూర్యకాంతం గారి స్థానం అద్వితీయం. భగవంతుడు లక్ష మంది ఆడవాళ్లలో ఆమెకు మాత్రమే ప్రసాదించిన ఒక ప్రత్యేకతను ఆమె నటనలో స్పష్టంగా చూడవచ్చు. ఆమె గయ్యాలి పాత్రలకు, అత్త పాత్రలకు ప్రాణం పోసిన తీరు మరెవరికీ సాధ్యం కాలేదు. రేలంగి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు వంటి దిగ్గజ నటులతో ఆమె జోడి కడితే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టేవారు ఆనాటి పంపిణీదారులు. ఆమె తెరపై కనిపిస్తే సినిమాకు ఒక ప్రత్యేకమైన విలువ…

Read Full News

డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది

హైదరాబాద్‌లోని మూషీరాబాద్‌లో జరిగిన వినాయక ఉత్సవాలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. డీజే సౌండ్, భారీగా పోగైన జనసందోహం కారణంగా తన 22 ఏళ్ల కుమారుడు భద్రి ప్రాణాలు కోల్పోయాడని ఒక తల్లి కన్నీటిపర్యంతమైంది. తమ బిడ్డ బయటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే శవమై తిరిగి వచ్చాడని, తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తన కొడుకు అన్యాయంగా బలి అయ్యాడని ఆ తల్లి రోదించింది.తన కుమారుడి మరణానికి డీజేల విచ్చలవిడి వాడకం, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆమె…

Read Full News

Indian Railways: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. మరో ప్రత్యేక రైలు వచ్చేసింది.. ఈ ప్రాంతాల మీదుగా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. ఇప్పుడు మరో రైలును అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు మచిలీపట్నం-తిరుచానూరు(07440/07439) మధ్య సర్వీసులు అందించనుంది. ఈ స్పెషల్ ట్రైన్ ప్రతీవారం వీకెండ్స్‌లో అందుబాటులో ఉంటాయి. మచిలీపట్నం-తిరుచానూరు రైలు శుక్రవారం, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుచానూరు-మచిలీపట్నం రైలు శనివారం, ఆదివారం సర్వీసులు అందించనుంది. తిరుమల…

Read Full News

ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా?.. టెన్షనొద్దు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే ఈజీగా మళ్లీ డబ్బులు పొందొచ్చు!

ఈ డిజిటల్ యుగంలో కూడా కొందరు ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటుంటారు. అలా వెళ్లినప్పుడు కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. కానీ అలా వచ్చిన నోట్లను ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అందుకే ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల ప్రయోజనం కోసం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి?: ఒక వేళ మీరు ఏటీఎంకు వెళ్లినప్పుడు చిరిగిన నోట్లు…

Read Full News

ఎలక్షన్ టైంలో ప్రొడ్యూసర్స్ ఫైట్..!

టాలీవుడ్ తెరపై ఇప్పుడు నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల రాజకీయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగి, సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికలు రెండు ప్రధాన ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా సాగాయి.ప్రస్తుత ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ప్యానెల్, సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ పోటీలో ఉన్నాయి. బండ్ల గణేష్ చివరి నిమిషంలో…

Read Full News