ఈ బిల్లు ఏ రాష్ట్రానికీ వ్యతిరేకం కాదు.. ఎవరికీ అన్యాయం చేయదుః ప్రధాని మోదీ

ఈ బిల్లు ఏ రాష్ట్రానికీ వ్యతిరేకం కాదు.. ఎవరికీ అన్యాయం చేయదుః ప్రధాని మోదీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూనే, దేశ ప్రయోజనాల దృష్ట్యా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ అంశం కాదని, అది వారి సహజ సిద్ధమైన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల విషయంలో అనేక సాకులు చెబుతూ కాలయాపన చేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఈ బిల్లును…

Read More
అపోలో ఫిష్ పకోడీ.. రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి

అపోలో ఫిష్ పకోడీ.. రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి

ముందుగా అపోలో ఫిష్ తీసుకుని, వాటికి ఉప్పుతో వేసి ఒకటికి మూడు సార్లు బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఈ ముక్కలకు మసాలాలు పట్టించుకోవాలి: ఆ తర్వాత ఈ ముక్కలను తీసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి పక్కన పెట్టుకోవాలి. మ్యారీనేట్ చేసిన అపోలో ఫిష్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా కారం, మసాలా పొడి , అర టీ…

Read More
అదృష్టం తీసుకొస్తున్న అక్షయ తృతీయ.. ఈ రాశుల వారు ఏం చేసినా డబ్బే డబ్బు!

అదృష్టం తీసుకొస్తున్న అక్షయ తృతీయ.. ఈ రాశుల వారు ఏం చేసినా డబ్బే డబ్బు!

మేష రాశి : మేష రాశి వారికి అక్షయ తృతీయ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఊహించని ధన లాభం కలుగుతుంది. అవసరానికి మనీ చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు…

Read More
Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ

Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ

ధురంధర్‌ సినిమా వార్తల్లో లేని రోజంటూ లేదు. మరి కలెక్షన్లు ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు టాక్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటుందిగా అంటున్నారా? యస్‌.. ఒకటీ, రెండు కాదు.. ఏకంగా మూడు వేల కోట్లను దాటిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. మన సౌత్‌ హీరోల చిత్రాలతోనూ ఆల్రెడీ పోలిక మొదలైంది.. ఇంతకీ మన వాళ్లు ఎంతలో ఉన్నారంటారా? మాట్లాడుకుందాం వచ్చేయండి.. ధురంధర్‌ రెండు పార్టులు కలిపి మూడు వేల కోట్లను దాటేసిందన్నది ఇప్పుడు ట్రెండింగ్‌ న్యూస్….

Read More
PM Modi: కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ సంచలన ప్రకటన ఏంటి? దేశవ్యాప్తంగా ఉత్కంఠ!

PM Modi: కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ సంచలన ప్రకటన ఏంటి? దేశవ్యాప్తంగా ఉత్కంఠ!

PM Modi Addresses Nation Live Updates: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే ఏదో ఒక కీలక నిర్ణయం లేదా ప్రకటన ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే.. విపక్షాల తీరును కేబినెట్ సమావేశంలో…

Read More
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!

ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!

వాస్తు శాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఎన్నో విషయాల గురించి తెలియజేస్తుంది. అయితే ఆది వారం సూర్య భగవానుడికి సంబంధించినది. ఇక సూర్యుడు విజయానికి సంకేతం అంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఆదివారం రోజున ఈ ప్రత్యేక సంకేతాలు కనిపిస్తే మీ జీవితంలోకి అదృష్టం వస్తున్నట్లేనంట. సువాసన, ఆది వారం రోజు ఇంటిలో ఎలాంటి సువాసన వెదజల్లేవి లేకపోయినప్పటికీ, ఇంట్లో సువాసన లేదా పూల పరిమళం వస్తే అది చాలా మంచిదంట….

Read More
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!

Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!

మేషం: ఈ రాశివారికి ధన, కుటుంబ స్థానాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల మహిళలకు విశేషంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదుపులు, పెట్టుబడుల ద్వారానే కాక జీతభత్యాలపరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృషభం: రాశ్యధిపతి…

Read More
BMI పూల్‌ అంటే ఏంటి? భారత్‌ దీన్ని ఎందుకు మొదలుపెట్టింది? పూర్తి వివరాలు ఇవే

BMI పూల్‌ అంటే ఏంటి? భారత్‌ దీన్ని ఎందుకు మొదలుపెట్టింది? పూర్తి వివరాలు ఇవే

ప్రపంచ భౌగోళిక ఉద్రిక్తతల మధ్య తన వాణిజ్య భద్రతను కాపాడుకునే దిశగా భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రూ.12,980 కోట్ల సార్వభౌమ హామీతో భారత్ మారిటైం ఇన్సూరెన్స్‌ పూల్ (BMI Pool) ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో విదేశీ బీమా సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. భారత వాణిజ్యంలో సముద్ర రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా 70 శాతానికి పైగా, విలువ…

Read More
Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి

Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి

కాకినాడ జిల్లా తుని మండలం వి.కొత్తూరు గ్రామంలో జరుగుతున్న తలుపులమ్మ అమ్మవారి గంధావాస్య ఉత్సావాల్లో సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శివపార్వతులు, తలుపులమ్మ అమ్మవారి రూపాల్లో రూపొందించిన ఈ శిల్పాలు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఉగాది పురస్కారం అందుకున్న దేవిన సిస్టర్స్ ఈ  అద్భుత కళాకృతులను తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన ఈ యువ సైకత కళాకారులు సుమారు 18 గంటలపాటు శ్రమించి ఈ శిల్పాలను రూపొందించినట్లు…

Read More
500 రూపాయలలో చక్కటి చల్లటి AC లెవల్ కూలింగ్.. కరెంట్ లేకున్నా ఇది పని చేస్తుంది

500 రూపాయలలో చక్కటి చల్లటి AC లెవల్ కూలింగ్.. కరెంట్ లేకున్నా ఇది పని చేస్తుంది

ప్రతి సంవత్సరం మే నెలలో ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి, కొన్ని ప్రాంతాల్లో రోహిణీ కార్తె సమయంలో 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా చేరుకుంటాయి. ఈ వేసవి ఉష్ణతాపానికి ఇంట్లో కూడా వేడి గాలులు, ఉక్కపోత అధికమై నిద్ర పట్టడం కష్టమవుతుంది. వడగాలుపుల నుంచి రక్షణ పొందడానికి.. ఇంట్లో చల్లని వాతావరణాన్ని సృష్టించుకోవడానికి కొన్ని ఆచరణీయమైన, సహజసిద్ధమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి చిట్కాగా,…

Read More