
IND vs PAK Final : 11 పరుగులే దూరం..రోహిత్, కోహ్లీ, రిజ్వాన్ రికార్డులను బద్దలు కొట్టే దిశగా అభిషేక్ శర్మ
IND vs PAK Final : ఆసియా కప్ 2025 ఫైనల్లో దాయాది దేశం పాకిస్థాన్తో తలపడటానికి టీమిండియా సిద్ధమవుతుంది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టే అంచున నిలిచాడు. టీ20I క్రికెట్ దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్ల రికార్డులను అధిగమించే అవకాశం అతనికి దక్కింది. టోర్నమెంట్కు ముందు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆస్ట్రేలియన్ స్టార్ ట్రావిస్ హెడ్తో కలిసి…