గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం రద్దు
గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం రద్దయింది. విమాన ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించడంతో ఎయిర్పోర్ట్ అధికారులు తక్షణమే విమానాన్ని రద్దు చేశారు. ఈ ఘటన గన్నవరం నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. సుమారు 70 మంది ప్రయాణీకులు ఈ విమానంలో ప్రయాణించాల్సి ఉండగా, వారిలో మంత్రి గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. చివరి నిమిషంలో సాంకేతిక లోపం వెల్లడి…