విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కుని ఆప్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన బాలుడు

విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కుని ఆప్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన బాలుడు

కేఏఎం విమానయాన సంస్థకు చెందిన విమానం ఆదివారం అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరింది. దాదాపు రెండు గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది. అయితే ప్రయాణికులు, సిబ్బంది అంతా దిగిపోయాక.. బాలుడు మాత్రం విమానం వద్దే తచ్చాడుతూ కనిపించాడు. సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ అతడిని అదుపులోకి తీసుకుంది. అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు, నీవు ఎవరితో ఇక్కడకొచ్చావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బాలుడు తాను అఫ్గాన్‌లోని కుందూజ్ నగర్‌కు చెందిన వాడినని చెప్పగా షాక్ అయ్యారు….

Read More
అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం

అమ్మో కోతి.. రైతు చెవి కొరికి తీసుకుపోయిన మర్కటం

తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో కోతులు రెచ్చిపోయాయి. ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తిపై దాడిచేసి అతని చెవిని కొరికి పట్టుకొని పోయాయి. కోతుల దాడిలో ఎడమ చెవిని కోల్పోయిన ఆ బాధితులు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది. స్థానికంగా ఉండే రాజు అనే రైతు తన ఇంటి ముందు పని చేసుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా ఓ కోతుల గుంపు…

Read More
Madhya Pradesh: ఇండోర్‌లో పెను ప్రమాదం.. 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు..

Madhya Pradesh: ఇండోర్‌లో పెను ప్రమాదం.. 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ లో మూడంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల చాలా మంది ఉన్నారు. ఇద్దరు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్ శివం వర్మ తెలిపారు. క్షతగాత్రుల్లో 12 మంది మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆసుపత్రి (MYH)లో చికిత్స పొందుతున్నారు. మృతులను అలీఫా, ఫహీమ్‌గా గుర్తించారు….

Read More
Navaratri 2025:  నవరాత్రిలో 10 కోట్ల విలువైన ఆభరణాలతో అమ్మ దర్శనం, 350 కిలోల వెండి రథంపై ఊరేగింపు

Navaratri 2025: నవరాత్రిలో 10 కోట్ల విలువైన ఆభరణాలతో అమ్మ దర్శనం, 350 కిలోల వెండి రథంపై ఊరేగింపు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా తర్వాత, దుర్గా పూజ , నవరాత్రి ఉత్సవాల వైభవానికి ప్రసిద్ధి చెందిన నగరం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్. కోల్‌కతా మాదిరిగానే ఇక్కడ కూడా దుర్గా పూజకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తొమ్మిది రోజుల పాటు నగరం మొత్తం అమ్మవారి మండపాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో భక్తి , విశ్వాసంతో అమ్మవారిని పూజించే భక్తుడి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత ప్రజలు బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలను కూడా…

Read More
14 ఏళ్లకే హీరోయిన్.. స్టార్ హీరోలతో నటించింది.. కానీ హిట్స్ మాత్రం లేదు..

14 ఏళ్లకే హీరోయిన్.. స్టార్ హీరోలతో నటించింది.. కానీ హిట్స్ మాత్రం లేదు..

చాలా మంది హీరోయిన్ చిన్న వయసులోనే హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చిన వారు ఇప్పుడు సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె అందరూ హీరోలకు ఆమె ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలందరూ ఆమెనే మొదటి ఛాయిస్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో…

Read More
Watch: వామ్మో.. సముద్రంలో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Watch: వామ్మో.. సముద్రంలో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని నాలాసోపారా తీరంలో స్కార్పియో కారు కొట్టుకుపోయింది.. కలంబ్‌ బీచ్‌లో అలల ఉధృతికి టూరిస్ట్‌ కారు సముద్రంలోకి కొట్టుకుపోయింది. సముద్రంలోకి కొట్టుకుపోయిన కారును ట్రాక్టర్‌, తాళ్ల సాయంతో ఒడ్డుకి తీసుకొచ్చారు స్థానికులు.. అయితే, ప్రమాద సమయంలో కారు లోపల ఎవరూ లేకపోవడంలో ప్రాణనష్టం తప్పింది. ఇసుకలో కారు ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగిందని బాధితులు పేర్కొన్నారు. అయితే, టూరిస్టులు సేఫ్‌లైన్‌ను దాటడం వల్లే కారు సముద్రంలోకి కొట్టుకుపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. కుండపోత వర్షాలు.. ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో కుండపోత…

Read More
Dussehra Rush And Floods: పల్లెకు బయల్దేరిన నగరం.. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ..

Dussehra Rush And Floods: పల్లెకు బయల్దేరిన నగరం.. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ..

అటు దసరా రష్‌, ఇటు వరదల కారణంగా అడుగడుగునా ఆటంకాలు. దీంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వాయిస్‌: పట్నం…పల్లెకు బయల్దేరింది. బారులు తీరిన బస్సులు. కార్లతో కిటకిటలాడుతున్న జాతీయ రహదారులు. ఎటుచూసినా దసరా పండుగ రష్‌ కనిపిస్తోంది. సొంత ఊళ్లకు వెళుతున్న వారితో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. దీనికితోడు వర్షాలువరదలతో జాతీయ రహదారులపై వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో కిలోమీటర్ల…

Read More
Tollywood: 24 ఏళ్లకే రూ. 250 కోట్ల సంపాదన.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

Tollywood: 24 ఏళ్లకే రూ. 250 కోట్ల సంపాదన.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

ఈ అమ్మడి వయస్సు 24 ఏళ్ళు.. కానీ ఆస్తులు మాత్రం రూ. 250 కోట్లు. హీరోయిన్లకు మించి క్రేజ్ ఈ అందాల ముద్దుగుమ్మది. ఇన్‌ఫ్లూయన్సర్‌గా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. టీవీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారడమే కాదు.. ఇన్‌స్టా ఫాలోవర్స్‌లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ను మించిపోయింది….

Read More
ముంబైలో ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటో వివాదం వీడియో

ముంబైలో ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటో వివాదం వీడియో

ముంబై శివారులోని ఉల్లార నగరకు చెందిన 73 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేత ప్రకాష్ పగారే, ప్రధాని నరేంద్ర మోడీ మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో మోడీ చీర కట్టుకున్నట్లుగా చూపించారు. దీనికి బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా phảnకించి, ప్రకాష్ పగారేను నడివీధిలో అవమానించారు. బీజేపీ కార్యకర్తలు ఆయనకు చీర కట్టి, నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను ఖండించింది. వృద్ధుడిపై దాడి చేయడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు….

Read More
Cinema : బడ్జెట్ రూ.41 కోట్లు.. కలెక్షన్స్ 210 కోట్లు.. 12 ఏళ్లుగా బాక్సాఫీస్‏ను శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో..

Cinema : బడ్జెట్ రూ.41 కోట్లు.. కలెక్షన్స్ 210 కోట్లు.. 12 ఏళ్లుగా బాక్సాఫీస్‏ను శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో..

నిజమైన సంఘటన ఆధారంగా స్క్రీన్ ప్లే రూపొందించినప్పటికీ, దానిని ఆసక్తికరంగా మార్చడానికి కొన్ని కల్పిత సన్నివేశాలను జత చేయడం సినిమా సంప్రదాయం అనుకోవచ్చు. ఒక అథ్లెట్ జీవితం ఆధారంగా రూపొందించిన ఒక సినిమా దాని బడ్జెట్ కంటే 4 రెట్లు లాభాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమా విడుదలై 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ట్రెండింగ్ లోనే దూసుకుపోతుంది. ఆ సినిమా పేరు భాగ్ మిల్కా భాగ్. 2013లో బాలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రానికి రాకేష్ ఓం…

Read More