కూల్‌డ్రింక్స్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్ ఫుడ్స్‌ తింటే మీ బాడీలో కూలర్ ఉన్నటే.. డే మొత్తం కూల్ కూల్

కూల్‌డ్రింక్స్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్ ఫుడ్స్‌ తింటే మీ బాడీలో కూలర్ ఉన్నటే.. డే మొత్తం కూల్ కూల్

సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణో్గ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పెరుగుతున్న ఎండల తీవ్రతను తట్టుకోవడానికి చాలా మంది కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఇవి కొద్ది సేపు మాత్రమే మన బాడీని హైడ్రెడ్‌గా ఉంచుతాయి. కాబట్టి మన శరీరాన్ని రోజంతా కూల్‌గా ఉంచే ఆహారాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణంగా మసాలాలు వేడి చేస్తాయని…

Read More
Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!

Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!

Gold, Silver Prices: గత వారంలో బంగారం, వెండి ధరలలో గణనీయమైన మార్పు కనిపించింది. ఈ రెండు విలువైన లోహాల ధరలు పెరిగాయి. అయితే, ఐదు రోజుల పెరుగుదల తర్వాత కూడా MCXలో బంగారం ధర దాని ఆల్-టైమ్ హై కంటే 10 గ్రాములకు రూ.48,000 పైగా తక్కువగా ఉంది. వెండి ధర కూడా దాని ఆల్-టైమ్ హై కంటే రూ.1.81 లక్షలు తక్కువగా ఉంది. గత ఐదు ట్రేడింగ్ రోజులలో 1 కిలో వెండి ధర…

Read More
ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో  కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే

ఎవర్రా మీరంతా.. ఎలుగు బంటి పేరుతో కోట్లకు స్కెచ్.. కట్ చేస్తే

సినిమా ఫక్కీలో ప్లాన్ వేసి ఇన్సూరెన్స్ కంపెనీలను ముంచాలనుకున్న ముగ్గురు వ్యక్తుల ఆట కాలిఫోర్నియాలో ముగిసింది. ఎలుగుబంటి దాడి చేసినట్లుగా నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు కాజేయాలని చూసిన ఈ కేటుగాళ్లకు కోర్టు తగిన శిక్ష విధించింది. నిందితులు తమ వద్ద ఉన్న లగ్జరీ కార్ల లోపల భారీగా నష్టం జరిగిందని, ఒక ఎలుగుబంటి కారులోకి దూరి తన గోళ్లతో ఇంటీరియర్‌ను చిందరవందర చేసిందని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యంగా ఒక సీసీటీవీ ఫుటేజీని కూడా…

Read More
Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

కొన్ని పాటలు కాలం గడిచినా కూడా అభిమానులచే ఆదరించబడతాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ విధంగా, ఒక పాట దాదాపు 26 సంవత్సరాలుగా అభిమానుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. అది ఈ రోజుకీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాట ఏంటో చూద్దాం. ఇటీవలి కాలంలో తమిళ చిత్రాలలో పాత పాటలను ఉపయోగించడం ఒక అలవాటుగా మారింది. ఈ ట్రెండ్‌ను లోకేష్ కనగరాజ్ ప్రారంభించారని అభిమానులు అంటున్నారు. కార్తి నటించిన ‘ఖైదీ’ చిత్రంలో…

Read More
అయ్యో తలైవా… ఏంజరుగుతోంది?

అయ్యో తలైవా… ఏంజరుగుతోంది?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలి కాలంలో తన సినిమా ప్రాజెక్టుల విషయంలో అనుహ్యంగా నెమ్మదించారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు ప్రకటించి, వాటిని పట్టాలెక్కించిన తలైవా, ప్రస్తుతం ‘స్లో అండ్ స్టడీ’ సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు ముందు ఓకే అన్న దర్శకులు కూడా ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ‘కూలీ’ సినిమా ఫలితమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘కూలీ’ విడుదల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ…

Read More
24 వేల ఏళ్ల తర్వాత కళ్లు తెరిచిన జీవి.. మంచు గర్భంలో మహాద్భుతం.. అవాక్కైన శాస్త్రవేత్తలు..

24 వేల ఏళ్ల తర్వాత కళ్లు తెరిచిన జీవి.. మంచు గర్భంలో మహాద్భుతం.. అవాక్కైన శాస్త్రవేత్తలు..

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గడ్డకట్టిన మనుషులను వేల ఏళ్ల తర్వాత బతికించడం చూస్తుంటాం. కానీ ప్రకృతిలో ఇది అక్షరాలా సాధ్యమని రష్యన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. సుమారు 24,000 సంవత్సరాల క్రితం, అంటే భూమిపై మంచు యుగం కొనసాగుతున్న కాలంలో నిద్రలోకి జారుకున్న ఒక చిన్న జీవి, నేడు శాస్త్రవేత్తల కృషితో మళ్లీ ప్రాణం పోసుకుంది. బ్డెల్లాయిడ్ రోటిఫర్ అనే ఈ సూక్ష్మజీవి పునరుజ్జీవనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈశాన్య సైబీరియాలోని అలజీయా నది సమీపంలో…

Read More
వావ్.. ఇక ఏ టిఫిన్ అక్కర్లేదు.. జస్ట్ ఐదే 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ ఫుడ్.. ఇలా చేశారంటే అమృతమే

వావ్.. ఇక ఏ టిఫిన్ అక్కర్లేదు.. జస్ట్ ఐదే 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ ఫుడ్.. ఇలా చేశారంటే అమృతమే

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉండటానికి రాగి జావ ఒక అద్భుతమైన ఎంపిక. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఈ జావను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. రాగి జావ తయారు చేయడానికి, ముందుగా ఒక రోజు ముందు రాత్రి రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తగినన్ని నీటిలో ఉండలు లేకుండా బాగా కలిపి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, స్టవ్…

Read More
కోతుల కోసం పెట్టిన లడ్డూకి బాలుడు బలి

కోతుల కోసం పెట్టిన లడ్డూకి బాలుడు బలి

కోతుల బెడద వదిలించుకోవాలని చేసిన అనాలోచిత ప్రయత్నం, ఒక పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. విషపు గుళికలు కలిపిన ఆహారాన్ని తిని నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆర్ఎంపి వైద్యుడు శ్రవణ్ కుమారుడు అశ్విన్ నందన్ , ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటూ సమీపంలోని పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లాడు. అక్కడ కోతులను హతమార్చడానికి ఎవరో బాలామృతంలో విషపు గుళికలు కలిపి…

Read More
ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!

ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!

వృషభం: ఈ రాశికి ఆదాయ వృద్ధినిచ్చే ఈ మూడు గ్రహాలకు బలం పెరగడం వల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా అనేక విధాలైన శుభ యోగాలు, అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు ఆకస్మిక అధికార యోగం పట్టే సూచనలున్నాయి. రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలు పూర్తిగా చేతికి అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ చాలావరకు పరిష్కారమవుతాయి. మిథునం: ఈ…

Read More
Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి

Andhra Pradesh: ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పాలు.. ఒక్కసారి చూడండి

కాకినాడ జిల్లా తుని మండలం వి.కొత్తూరు గ్రామంలో జరుగుతున్న తలుపులమ్మ అమ్మవారి గంధావాస్య ఉత్సావాల్లో సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శివపార్వతులు, తలుపులమ్మ అమ్మవారి రూపాల్లో రూపొందించిన ఈ శిల్పాలు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఉగాది పురస్కారం అందుకున్న దేవిన సిస్టర్స్ ఈ  అద్భుత కళాకృతులను తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన ఈ యువ సైకత కళాకారులు సుమారు 18 గంటలపాటు శ్రమించి ఈ శిల్పాలను రూపొందించినట్లు…

Read More