కలలో చంద్రగ్రహణం చూస్తే శుభమా అశుభమా? నిజం తెలుసుకోండి..!

కలలో చంద్రగ్రహణం చూస్తే శుభమా అశుభమా? నిజం తెలుసుకోండి..!

Seeing a Lunar Eclipse in a Dream: ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కంటారు. కలల శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. కొన్ని కలలు శుభ ఫలితాలను సూచిస్తే, మరికొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలను ఇస్తాయి. ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున సంభవించే చంద్రగ్రహణానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణం సింహ రాశి, పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో సంభవిస్తుందని భావిస్తారు. గ్రహణ కాలంలో సూతకం కూడా…

Read More
నిమ్మరసంతో బాడీ నిజంగా క్లీన్ అవుతుందా.. ప్రచారాలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..

నిమ్మరసంతో బాడీ నిజంగా క్లీన్ అవుతుందా.. ప్రచారాలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..

మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి ప్రకృతి సిద్ధంగానే ఒక వ్యవస్థ ఉంది. కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ నిరంతరం మలినాలను బయటకు పంపిస్తూనే ఉంటాయి. నిమ్మరసం ఈ ప్రక్రియకు కొంతవరకు సహకరిస్తుందే తప్ప ఇది ఒక్కటే శరీరాన్ని పూర్తిగా నిర్విషీకరణ చేస్తుందనుకోవడం సరైనది కాదని డాక్టర్ చంచల్ వివరించారు. జీర్ణశక్తి మెరుగుదల: నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీర్ణ ఎంజైమ్‌లను చురుకుగా ఉంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా సాగి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది….

Read More
Ration Cards: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఎప్పుడైనా.. నిరంతర ప్రక్రియకు శ్రీకారం

Ration Cards: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఎప్పుడైనా.. నిరంతర ప్రక్రియకు శ్రీకారం

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించిన ఆయన.. అర్హులైన వారికి ఎప్పటికప్పుడు అధికారులు కార్డులు జారీ చేస్తూనే ఉంటారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా తమ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఈ…

Read More
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సహా భారతీయ రైల్వేలు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉండేలా ఈ స్పెషల్ సర్వీసులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. చర్లపల్లి–దానాపూర్ (07097/07098) మధ్య రెండు సర్వీసులు నడుస్తాయి. 07097 రైలు ఫిబ్రవరి 28న రాత్రి 8.30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మార్చి 2న…

Read More
Egg Price: పల్టీ కొట్టిన కోడి గుడ్డు ధర.. మరీ ఇలానా..?

Egg Price: పల్టీ కొట్టిన కోడి గుడ్డు ధర.. మరీ ఇలానా..?

ఇరాన్‌, ఇజ్రాయెల్- అమెరికా దేశాలు గతవారం రోజులుగా పరస్పరం దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులు, కీలక నాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారం కట్టలు తెంచుకుంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులతో విరుచుకుపడుతోంది. కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఎగుమతులు దిగుమతుల వ్యవస్థ దెబ్బతింది. దాని ప్రభావమే పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కోడిగుడ్డు ఎగుమతులు నిలిచిపోయాయి….

Read More
90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

పెద్ద సినిమాలు రావట్లేదని టికెట్ రేట్ల గురించి చర్చ జరగట్లేదు కానీ.. తెలంగాణలో రేట్లు పెంచుకోవాలంటే 90 రోజుల ముందు అప్లై చేసుకోవాలని ఆ మధ్య కోర్టు టైమ్ బాంబ్ పేల్చింది. ఇప్పటికీ అదే మాట మీదున్నారా..? ఒకవేళ అదే మాట మీదుంటే సమ్మర్ సినిమాల పరిస్థితేంటి..? ఉస్తాద్, పెద్ది సినిమాలకు రేట్లు పెరగవా లేదంటే కోర్టే ఏదైనా స్పెషల్ పర్మిషన్ ఇస్తుందా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే విడుదలకు 90 రోజులు…

Read More
అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు మృతి: ట్రంప్

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు మృతి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌కు చెందిన 48 మంది నేతలు హతమైనట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం Fox Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. “పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. 47 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్య ఇప్పుడు త్వరితగతిన ముందుకు సాగుతోంది. ఒక్క దాడిలోనే 48 మంది నేతలు తొలగిపోయారు. మేము సాధిస్తున్న విజయాన్ని ఎవరూ నమ్మలేరు,” అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది….

Read More
ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

ఇండస్ట్రీని పాన్ ఇండియా సినిమాలు షేక్ చేస్తున్నాయి. ఆ వుడ్.. ఈ వుడ్.. అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. కొత్త కొత్త కథలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఇప్పుడు సక్సెస్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షము కురిపిస్తున్నాయి. పెద్ద హీరోలు, స్టార్ దర్శకులు అవసరం లేదు సినిమాలో కథ బాగుంటే చాలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ…

Read More
వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం.. సూర్య సంచారంతో ఊహించని లాభాలు!

వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం.. సూర్య సంచారంతో ఊహించని లాభాలు!

గ్రహాలు రాశి లేదా నక్షత్ర సంచారం చేయడం సహజం. వీటి కలయిక లేదా సంచారం, వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతాయి. అయితే త్వరలో మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇది నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చనుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. Source link

Read More
హర్మూజ్ జలసంధి మూసివేత.. యుద్ధం వల్ల భారత్‌కు ఎంత నష్టం..?

హర్మూజ్ జలసంధి మూసివేత.. యుద్ధం వల్ల భారత్‌కు ఎంత నష్టం..?

అమెరికా – ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన సముద్ర మార్గాలకు ముప్పు వాటిల్లింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో నెలకొన్న అనిశ్చితి, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా, తీవ్రంగా ప్రభావం చూపనుంది. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ సముద్రమార్గ చమురు వ్యాపారంలో దాదాపు 30 శాతం ఈ ఇరుకైన జలమార్గం గుండానే…

Read More