మొగుడు పెళ్ళాం మధ్య గొడవ.. సర్దిచెప్పడానికి వచ్చిన అత్త.. కాసేపటికే తలుపు వేసి..
మద్యం మత్తు మనిషిని మృగంగా మార్చేస్తోంది.. బంధాలు, అనుబంధాలను మరిచి విచక్షణారహితంగా ప్రవర్తించేలా చేస్తోంది. అచ్చం ఇలాంటి ఘటనే తెలంగాణలో కలకలం రేపింది.. అత్తపై అల్లుడు అత్యాచారం ఘటన సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలంలో వెలుగుచూసింది. వరుసకు తల్లి కావాల్సిన అత్తపైనే ఓ కిరాతక అల్లుడు కన్నేశాడు. గొడవలు సర్దుబాటు చేయడానికి వచ్చిన అత్తపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన ఆ కీచకుడి ఉన్మాదానికి ఒక కుటుంబం బలైపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వట్పల్లి మండలం…