Pink Jersey : కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్స్.. నీలం బదులు పింక్ జెర్సీలో ఎందుకు ఆడుతోంది?

Pink Jersey : కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్స్.. నీలం బదులు పింక్ జెర్సీలో ఎందుకు ఆడుతోంది?

Pink Jersey : భారత మహిళా క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ సిరీస్‌ను గెలిచేందుకు ఇరు జట్లు కఠినంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఈ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత మహిళా జట్టు సాధారణంగా వేసుకునే నీలం రంగు జెర్సీ బదులు, పింక్ జెర్సీలో ఆడబోతోంది. ఈ ప్రత్యేకమైన నిర్ణయం వెనుక ఒక మంచి కారణం ఉంది. భారత్ పింక్ జెర్సీలో ఆడటానికి కారణం ఇదే భారత మహిళా…

Read More
Yash: యశ్ ప్లానింగ్‌పై అభిమానుల నిరుత్సాహం.. ఎందుకు ఇలా చేస్తున్నారు

Yash: యశ్ ప్లానింగ్‌పై అభిమానుల నిరుత్సాహం.. ఎందుకు ఇలా చేస్తున్నారు

కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్‌గా అలా ఉండిపోతాయి. ప్రభాస్‌కు బాహుబలి.. అల్లు అర్జున్‌కు పుష్ప.. యశ్‌కు కేజియఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలో కాదు.. పక్క ఇండస్ట్రీల్లోనూ జెండా పాతారు వీళ్ళంతా. ఈ ఇమేజ్‌ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యశ్ కూడా అంతే. కాకపోతే కేజియఫ్ తర్వాత ఈయనకు క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. కేజియఫ్ 2 వచ్చి మూడున్నరేళ్లైంది.. ఈ గ్యాప్‌లో సలార్ చేసి ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రశాంత్…

Read More
ఛీ.. వీడసలు తండ్రేనా? మద్యం మత్తులో కన్నకూతురిని అతి కిరాతకంగా..

ఛీ.. వీడసలు తండ్రేనా? మద్యం మత్తులో కన్నకూతురిని అతి కిరాతకంగా..

తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలో దారుణం జరిగింది. ఇంట్లో తాగిన మత్తులో ఉన్న తండ్రి తన కన్నకూతురిని చంపేశాడు. పదే పదే నేలకేసి కొట్టడంతో శనివారం ఒక ఏడాది వయసున్న బాలిక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వెంకటేష్ అర్ధరాత్రి సమయంలో తాగిన మత్తులో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఏడాది వయసున్న చిన్నారి ఏడ్వడం ప్రారంభించింది. తల్లి ఎంత ఓదార్చినా చిన్నారి ఏడుపు ఆపలేదు. మద్యం మత్తలో ఉన్న వెంకటేష్ కోపంతో ఆ…

Read More
Mutton Biryani Recipe: రెస్టారెంట్ స్టైల్ లో మటన్ బిర్యనీని ఇలా చేయండి.. మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..

Mutton Biryani Recipe: రెస్టారెంట్ స్టైల్ లో మటన్ బిర్యనీని ఇలా చేయండి.. మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..

మటన్ బిర్యానీ అంటే మాంసాహార ప్రియులకు ఖచ్చితంగా నొరూరుతుంది. చాలా మంది మటన్ బిర్యనీని హోటళ్ళు లేదా రెస్టారెంట్లలో మాత్రమే ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఇంట్లో మటన్ బిర్యానీ చేసినా, రెస్టారెంట్లలో చేసే రుచి లేదని చెబుతారు. ఈ రోజు రెస్టారెంట్ కంటే మెరుగైన రుచితో ఇంట్లోనే మటన్ బిర్యనీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.. బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం – 500 గ్రాములు మటన్ – 500 గ్రాములు పెరుగు…

Read More
Viral: వామ్మో.. 10 అడుగులు ఉంది.. పట్టి వదులుతుండగా.. ఏం కక్కిందో తెల్సా..?

Viral: వామ్మో.. 10 అడుగులు ఉంది.. పట్టి వదులుతుండగా.. ఏం కక్కిందో తెల్సా..?

మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో సోమవారం రాత్రి షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని ఫత్యపూర్ గ్రామంలో మనోరమ రాథోడ్ అనే మహిళ.. మేకలను పెంచేది. వాటిలోని ఓ మేక రెండు పిల్లలకు జన్మనివ్వడంతో.. వాటిని వాటిని ప్లాస్టిక్ ట్రేలో పెట్టి నిద్రకు ఉపక్రమించింది. అయితే కొంతసేపటి తర్వాత వాటికి పాలు పట్టించేందుకు లేవగా.. ఆ రెండు మేక పిల్లలు కనిపించలేదు. దీంతో ఆమె తన మేక పిల్లల్ని ఎవరో దొంగిలించారని భావించి.. కేకలు వేయడం ప్రారంభించింది. ఈ లోపు…

Read More
పన్నీర్ ఆర్డర్ చేసిన హీరోయిన్.. తీరా వచ్చింది చూసి షాక్.. జీవితంలో చేయకూడని పనిచేశానన్న నటి

పన్నీర్ ఆర్డర్ చేసిన హీరోయిన్.. తీరా వచ్చింది చూసి షాక్.. జీవితంలో చేయకూడని పనిచేశానన్న నటి

రీసెంట్ డేస్‌లో రెస్టారెంట్స్‌లో బిర్యానీలో బొద్దింకలు రావడం, బల్లులు రావడంలాంటివి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం..అలాగే ఈ మధ్యకాలంలో ఫుడ్ డెలివరీ విషయంలోనూ గందరగోళం నెలకొంటున్న విషయం తెలిసిందే.. ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం మనం చూస్తే ఉన్నాం.. సామాన్యులకు కాదు సెలబ్రెటీలకు కూడా ఈ బాధ తప్పడంలేదు. తాజాగా ఓ హీరోయిన్ కు ఊహించని షాక్ తగిలింది. జీవితంలో ఎప్పుడు నాన్ వెజ్ తినని హీరోయిన్ చేత చికెన్ తినేలా చేశారని ఆవేదన వ్యక్తం…

Read More
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున

ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫోటో మరియు పేరును వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నాగార్జున తన పిటిషన్‌లో, సోషల్ మీడియాలో మరియు వివిధ వస్తువులు, దుస్తులపై తన చిత్రాన్ని అనధికారికంగా ఉపయోగించడం ద్వారా తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడుతామని తెలిపింది. ఇటీవల ఐశ్వర్యారాయ్…

Read More
డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా..?

డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా..?

భారతదేశంలో ప్రయాణ పత్రాలను ఆధునీకరించడం, భద్రపరచడం వైపు కీలక ముందడుగు పడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ-పాస్‌పోర్ట్ సేవను ప్రారంభించింది. ఏప్రిల్ 2024లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విస్తరిస్తోంది. ఇది జూన్ 2025 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ ఈ-పాస్‌పోర్ట్ సాంప్రదాయ భారతీయ పాస్‌పోర్ట్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇందులో ఆధునిక సాంకేతికత ఉంటుంది. దీని కవర్‌లో RFID…

Read More
పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది

పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది

తాజాగా అలాంటి ఘటనే విజయవాడలో జరిగింది. ఆన్‌లైన్‌ వివాహ వేదికలో పరిచయమైను యువకుడ్ని ఓ యువతి మోసం చేసిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయవాడ పటమటకు చెందిన ఓ యువకుడికి ఈ ఏడాది జూన్‌ 23న కీర్తి చౌదరి అనే యువతి ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికలో కలిసింది. ఇద్దరి అభిరుచులు కలిసాయి. దీంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా వారి పరిచయం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల తరువాత ‘ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడదాం…..

Read More
నవరాత్రి ఉపవాసంలో PM మోదీ.. అయినా ఒకే రోజు 3 రాష్ట్రాల్లో పర్యటన!

నవరాత్రి ఉపవాసంలో PM మోదీ.. అయినా ఒకే రోజు 3 రాష్ట్రాల్లో పర్యటన!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దినచర్య గురువారం (సెప్టెంబర్‌ 25) బిజీగా గడిచింది. నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ.. ఆయన ఒకే రోజు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ.. మూడు రాష్ట్రాలను సందర్శించారు. ఆయన బిజీ షెడ్యూల్ పని పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధాని మోదీ పర్యటన ఉత్తరప్రదేశ్‌తో ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2025 ప్రధాని మోదీ చేతుల మీదగా ప్రారంభించారు. ఆ…

Read More