
యువరాజ్, ధావన్, రైనా ఆస్తుల జప్తునకు ఈడీ రెడీ…. ఆ కేసులో కఠిన చర్యలకు ప్లాన్..
Money Laundering Case: ప్రముఖ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ ‘1xBet’తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ (Yuvraj Singh), శిఖర్ ధావన్ (Shikhar Dhawan), సురేష్ రైనా (Suresh Raina) సహా పలువురు సెలబ్రిటీల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) త్వరలో జప్తు చేసే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా, అక్రమ ప్రకటనల ద్వారా వీరు పొందిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ…