కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్‌

కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్‌

చివరకు తమ కూతురిని బలవంతంగా కారులో ఎక్కించుకుని మెరుపువేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒకే గ్రామానికి చెందిన శ్వేత – ప్రవీణ్ పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ.. శ్వేత కుటుంబ సభ్యులు కన్నెర్రజేయడంతో.. రిజిష్టర్ మ్యారేజ్‌తో ఒక్కటయ్యారు. ఇది నాలుగు నెలల కిందటి మాట. మూడుముళ్ల మ్యాటర్ తెలుసుకుని ఇంటికి ఆహ్వానించింది ప్రవీణ్ ఫ్యామిలీ. అప్పట్నుంచి ఒకే ఇంట్లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో పడిందీ కొత్త జంట. అయితే ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు…

Read More
Watch Video: ఒరేయ్ ఆజామూ.. లగెత్తరో.. పొదల్లోంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన ఎలుగుబంటి.. ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి

Watch Video: ఒరేయ్ ఆజామూ.. లగెత్తరో.. పొదల్లోంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన ఎలుగుబంటి.. ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఇవి కొన్ని సార్లు జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని సార్లు భయాందోళనకు గురిచేస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి రష్యాలో వెలుగు చూసింది. ఒక వ్యక్తి కారు ఎక్కేందుకు వెళ్లగా అప్పుడే ఒక ఎలుగుబంటి అతనిపైకి దూసుకొచ్చింది. గమనించిన అతను వెంటనే కార్లోకి ఎక్కడి డోర్‌ వేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో…

Read More
Andhra:ఇక్కడి అమ్మవారిని ఎండ, వాన తాకాల్సిందే.. ఎందుకంటే ..!?

Andhra:ఇక్కడి అమ్మవారిని ఎండ, వాన తాకాల్సిందే.. ఎందుకంటే ..!?

ప్రశాంతమైన గోదావరి తీరంలో ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మవారు తన బిడ్డతో కలిసి కొలువై ఉన్నారు. తల్లి బిడ్డలు శిరస్సు భాగాలతో మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు. తమపై ఎండా, వానా పడేట్టు ఆలయం నిర్మించమని ఆ గ్రామ‌ పెద్దల స్వప్నంలో కనిపించి ఆజ్ఞాపించారట. అందుకే అలా నిర్మాణం చేశారు. ఇంతటి విశిష్టమైన ఆలయం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంలో ఉంది. అదే మాచేనమ్మ దేవస్థానం. గోదావరి తీరాన ఉన్న మాచేనమ్మ…

Read More
EPFO: తప్పుడు కారణం చెప్పి PF డబ్బు వాడుకుంటే.. శిక్ష తప్పదు! ఈ రూల్స్‌ తెలుసుకోండి..

EPFO: తప్పుడు కారణం చెప్పి PF డబ్బు వాడుకుంటే.. శిక్ష తప్పదు! ఈ రూల్స్‌ తెలుసుకోండి..

తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి PF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవాలని అనుకుంటుంటే జాగ్రత్త. ఎందుకంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక హెచ్చరిక జారీ చేసింది. తప్పుడు సమాచారంతో పీఎఫ్‌ నిధులను ఉపసంహరించుకొని, వాటిని దుర్వినియోగం చేస్తే అదనపు వడ్డీ, జరిమానాలతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వవలసి ఉంటుందని EPFO ​​పేర్కొంది. Source link

Read More
Viral: ఆ ఖైదీకి ప్రవేట్ పార్ట్‌లో మంట, దురద.. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులే షాక్..

Viral: ఆ ఖైదీకి ప్రవేట్ పార్ట్‌లో మంట, దురద.. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులే షాక్..

ఛత్తీస్​గఢ్‌లో ఓ వింత కేసు వెలుగుచూసింది. అంబికాపుర్ సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ తన మూత్ర నాళంలో మంట, దురదగా ఉందని అధికారులకు తెలిపాడు. దీంతో అక్కడ ప్రాథమిక టెస్టులు చేసిన జైలు డాక్టర్లు.. ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో ఖైదీని అంబికాపుర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లగా.. అతని ప్రవేట్ పార్ట్‌ (మూత్ర నాళంలో) పెన్సిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి.. అతని మూత్రనాళం నుంచి 9 సెంటీ మీటర్ల పెన్సిల్ బయటకు…

Read More
Viral: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు

Viral: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు

చిన్నపిల్లలు తమకు దొరికిన చిన్నపాటి వస్తువులతో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. కాయిన్స్, బొమ్మలు, రబ్బర్లు.. ఇలా ఏవి దొరికితే వాటితో ఆడతారు. అందుకే చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మనం ఓ కన్నేసి ఉంచాలి. అయితే ఇక్కడొక పదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. రబ్బర్ బాటిల్ మూత లాంటి వస్తువును మింగేశాడు. ఇక ఆ బాలుడు చిన్నతనం నుంచి ఆటిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ రబ్బర్ బాటిల్ మూత మింగిన రోజు నుంచి సదరు బాలుడికి ఆగకుండా వాంతులు వస్తుండటమే…

Read More
GST Complaints: ధరలు తగ్గినా ఇంకా పాత ధరలకే అమ్ముతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి.. కేంద్రం కొత్త వ్యవస్థ

GST Complaints: ధరలు తగ్గినా ఇంకా పాత ధరలకే అమ్ముతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి.. కేంద్రం కొత్త వ్యవస్థ

GST Complaints: శరన్నవరాత్రి సెప్టెంబర్ 22, 2025న ప్రారంభమైంది. ఈ రోజున కొత్త GST రేట్లు కూడా అమల్లోకి వచ్చాయి. దీని వలన షాంపూ, సబ్బు, బేబీ ఉత్పత్తులు, జీవిత, ఆరోగ్య బీమా, మరిన్ని వంటి అనేక రోజువారీ వస్తువులు చౌకగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏకరీతి అమలును నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తత్ఫలితంగా GST సంబంధిత ఫిర్యాదులను దాఖలు చేయడానికి ఒక పోర్టల్ ప్రారంభించింది. జీఎస్టీ సంస్కరణల తర్వాత అందుబాటులో ఉన్న కొత్త రేట్లు, బిల్లింగ్,…

Read More
GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?

GST: కొత్త జీఎస్టీ రేట్లు.. పెట్రోల్.. మద్యం ధరలు తగ్గాయా..?

కేంద్రం తీసుకవచ్చిన జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. స్వదేశీ వస్తువుల వాడకం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు దేశంలో 5, 18శాతం జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి. కొత్త సంస్కరణల ప్రకారం.. 12శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న 99శాతం వస్తువులు ఇప్పుడు 5శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. అదేవిధంగా 28శాం శ్లాబ్‌లో ఉన్న 90శాతం ఉత్పత్తులు 18శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు…

Read More
కాళేశ్వరం నివేదిక.. హైకోర్టుకు వెళ్లిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌!

కాళేశ్వరం నివేదిక.. హైకోర్టుకు వెళ్లిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌!

కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మితా సభర్వాల్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య…

Read More
ఓరీ దేవుడో..వరదలో మునిగిపోయిన MGBS.. మూసీ ఎఫెక్ట్‌తో ఆగమాగం వీడియో

ఓరీ దేవుడో..వరదలో మునిగిపోయిన MGBS.. మూసీ ఎఫెక్ట్‌తో ఆగమాగం వీడియో

హైదరాబాద్ మహానగరాన్ని శుక్రవారం రాత్రి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీనది ఉగ్రరూపం దాల్చి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) ప్రాంగణాన్ని పూర్తిగా ముంచెత్తింది. వందలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు గంటల తరబడి బస్టాండ్‌లోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనలకు, ఇబ్బందులకు గురయ్యారు. మూసీ ప్రవాహం అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా పెరిగి, గండిపేట నుంచి నాగోల్ వరకు నది ప్రమాదకర స్థాయిలో…

Read More