RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా

RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఓజీ విడుదలైన తర్వాత ఆయన రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తారా లేదా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. మాజీ మంత్రి ఆర్.కె. రోజా పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని విమర్శించారు. ఆమె, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల కంటే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అయితే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ విమర్శలను తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా కొనసాగిస్తారని,…

Read More
Shoban Babu: మనశ్శాంతి లేదంటూ తన వద్దకు వచ్చిన కోటీశ్వరుడికి శోభన్ బాబు ఇచ్చిన సలహా ఇదే

Shoban Babu: మనశ్శాంతి లేదంటూ తన వద్దకు వచ్చిన కోటీశ్వరుడికి శోభన్ బాబు ఇచ్చిన సలహా ఇదే

నాగార్జునకు ముందు టాలీవుడ్‌ను ఏలిన అందగాడు ఎవరంటే.. తడముకోకుండా చెప్పే పేరు సోగ్గాడు శోభన్ బాబు.  37 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలుత చిన్న, చిన్న పాత్రలు వేస్తూ.. ఆ తర్వాత టాప్ హీరోగా ఎదిగారు. దాదాపు 230 సినిమాల్లో నటించారు.  శోభన్ బాబు అంటే ఓ అందగాడిగానే గుర్తుండిపోవాలి కానీ ముసలోడిగా కాదని.. కాస్త వయసు పైబడగానే సినిమాల నుంచి తప్పుకున్నారు. అయితే శోభన్ బాబు అంటే చాలామందిని మంచి ఇన్వెస్టర్‌గా చెబుతుంటారు. ఎవరికీ అవగాహన…

Read More
రూ.300 కోట్లతో దుర్గా మండపం.. ఎక్కడో తెలుసా

రూ.300 కోట్లతో దుర్గా మండపం.. ఎక్కడో తెలుసా

దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం, భక్తులకు, సందర్శకులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు కళాత్మక మహత్తును పంచుతోంది. ఇండోర్‌లోని వీఐపీ పరస్పర్‌ నగర్ కాంప్లెక్స్ ప్రాంగణంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ మండపాన్ని నిర్మించారు. ఇందులో దేశంలోనే ప్రసిద్ధి గాంచిన 12 జ్యోతిర్లింగాలు, ఇతర ప్రముఖ ఆలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిని అనుసరించి ఆలయాల సెట్‌లు వేశారు. ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల…

Read More
రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ.. హోంమంత్రి అనిత రియాక్షన్ ఇదే..

రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ.. హోంమంత్రి అనిత రియాక్షన్ ఇదే..

ఏపీ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులపై వాడి వేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టిన రాజకీయ కక్షపూరిత కేసులు ఎత్తేయాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. 2019- 24తో పాటు నేటి వరకు ఉన్న తప్పుడు కేసులు కూడా ఎత్తేయాలని వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు. MLC యేసురత్నం గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారని..ఆయన పెట్టిన తప్పుడు కేసులు కూడా బయటికి తీస్తామన్నారు హోంమంత్రి అనిత.. గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు…

Read More
Silver: వెండి ఉత్పత్తిలో అగ్రస్థానం.. గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తోన్న ఒకే ఒక్క దేశం..

Silver: వెండి ఉత్పత్తిలో అగ్రస్థానం.. గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తోన్న ఒకే ఒక్క దేశం..

వెండి అనేది ఆభరణాలకు మాత్రమే పరిమితం కాని, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి ఆధునిక పరిశ్రమలకు అత్యంత కీలకమైన లోహం. ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా ఈ రోజుల్లో డిమాండ్ కు తగ్గట్టు లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధికంగా వెండిని ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏవి, ఈ ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానం ఆక్రమించింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక పరిశ్రమలో వెండి చాలా ముఖ్యమైన వనరు. దీనిని ఆభరణాలు, సోలార్ ప్యానెల్లు, ఎలక్ట్రానిక్స్, వైద్య…

Read More
వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తుంది

వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తుంది

ఇది ఎంతవరకు నిజం అనేది.. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టం అవుతుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లకు.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందున.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారి కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఒక వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధం అయిందని.. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్‌లో సక్సెస్ అయినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. అక్టోబర్‌ 15…

Read More
Sabudana: నవరాత్రి ఉపవాసంలో సాబుదానా తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

Sabudana: నవరాత్రి ఉపవాసంలో సాబుదానా తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

నవరాత్రి సమయంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. కొందరు ఒకటి లేదా రెండు రోజులు ఉపవాసం ఉంటారు. మరికొందరు మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. అయితే, ఉపవాసంలో అనేక రకాల ఆహారాలు ఉండవు. బదులుగా, బంగాళాదుంప చాట్, బంగాళాదుంప కూర, సబుదాన కిచిడి లేదా బుక్వీట్ పిండి రోటీలు వంటి కొన్ని వంటకాలను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఉపవాస భోజనంలో సాబుదాన తప్పనిసరిగా ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం…

Read More
Hyderabad: జాగ్రత్తపడకపోతే మహానగరాన్ని ముంచేస్తానంటూ భయపెడుతోన్న మూసీ నది..!

Hyderabad: జాగ్రత్తపడకపోతే మహానగరాన్ని ముంచేస్తానంటూ భయపెడుతోన్న మూసీ నది..!

ప్రపంచంలోని అత్యంత మురికి నదుల్లో మూసీ నది ఒకటి. ఒకప్పుడు ఇది కూడా గోదావరి, కృష్ణా నదుల్లాగే ఎప్పుడూ నిండుగా నీటితో ఉండేది. కానీ కాలక్రమంలో అది మురుగు నీరు ప్రవహించే ఓ పిల్ల కాలువలా మారిపోయింది. కానీ నది ఎగువ ఉన్న ప్రాంతాల్లో కురిస్తున్న వర్షాలు ముంచెత్తితే మూసీ ఉప్పొంగుతోంది. మహానగారాన్నే ముంచేస్తోంది. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న మూసీ.. వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో పుడుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల గుండా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ…

Read More
IND vs PAK : స్టేడియంలో ఆ అమ్మాయి చేసిన పని.. పాక్‌కు ఓటమి కంటే ఎక్కువ బాధ కలిగించింది.. వీడియో వైరల్

IND vs PAK : స్టేడియంలో ఆ అమ్మాయి చేసిన పని.. పాక్‌కు ఓటమి కంటే ఎక్కువ బాధ కలిగించింది.. వీడియో వైరల్

IND vs PAK : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది. అయితే, ఈ ఓటమి కంటే కూడా పాకిస్తాన్ జట్టుకు ఒక మహిళ చేసిన పని మరింత అవమానకరంగా మారింది. స్టేడియంలో జరిగిన ఆ సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బై బై పాకిస్తాన్.. ఆసియా కప్…

Read More
Singer : 50 వేలకు పైగా పాటలు.. ఎన్నో అవార్డులు.. లెజండరీ సింగర్.. ఇప్పటికీ సినిమాల్లో..

Singer : 50 వేలకు పైగా పాటలు.. ఎన్నో అవార్డులు.. లెజండరీ సింగర్.. ఇప్పటికీ సినిమాల్లో..

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి భారతీయ సినిమా ప్రపంచంలో అద్భుతమైన సింగర్. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ ఇలా దాదాపు 17 భాషలలో మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడారు. తన మధురమైన గాత్రంతో సినీప్రియులను ఊర్రూతలూగించారు. ఆమె భారతదేశపు ప్రసిద్ధ చలనచిత్ర గాయని, నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉంటూ శ్రోతలను అలరిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె.. మొదట…

Read More