Rain Alert: వణుకు పుట్టిస్తోన్న వరుస అల్పపీడనాలు.. ఇక తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర

Rain Alert: వణుకు పుట్టిస్తోన్న వరుస అల్పపీడనాలు.. ఇక తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర

ఏపీని వరుస అల్పపీడనాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో నేడు(సెప్టెంబర్ 22న) ఓ అల్పపీడనం ఏర్పడనుండగా.. 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని సూచించారు. ఆదివారం సింగరాయకొండలో 69.5మిమీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,…

Read More
Telangana News: అంగన్వాడీ టీచర్స్‌, సిబ్బందికి గుడ్‌న్యూస్.. 8 రోజుల పాటు దసరా సెలవుల ప్రకటించిన ప్రభుత్వం

Telangana News: అంగన్వాడీ టీచర్స్‌, సిబ్బందికి గుడ్‌న్యూస్.. 8 రోజుల పాటు దసరా సెలవుల ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఎనిమిది రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనతో ఈనెల 27 నుంచి వచ్చే నెల నాలుగు వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఉండనున్నాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేసింది. అయితే టేక్ హోమ్…

Read More
Team India: సూపర్ 4కి ముందే టీమిండియాకు షాకింగ్ న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ప్లేయర్?

Team India: సూపర్ 4కి ముందే టీమిండియాకు షాకింగ్ న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ప్లేయర్?

Axar Patel Injury: ఆసియా కప్ 2025 చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమన్‌ను 21 పరుగుల తేడాతో ఓడించి, హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఒమన్ 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ 4 రౌండ్ సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇక్కడ టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓ టీమిండియా ఆటగాడు పాల్గొనడంపై డౌట్…

Read More
5 రూపాయలకే చొక్కా.. ఎగబడిన జనం..ట్విస్ట్‌ మాత్రం అదిరింది..- TV9

5 రూపాయలకే చొక్కా.. ఎగబడిన జనం..ట్విస్ట్‌ మాత్రం అదిరింది..- TV9

నారాయణపేట జిల్లా, కొడంగల్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణం కేవలం రూ. 5కే చొక్కా అందిస్తామని ప్రకటించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దుకాణం ముందు బారులు తీరారు. అయితే, ఈ ఆఫర్ అందరికీ వర్తించదని దుకాణ యజమాని తెలిపారు. కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న వస్త్ర దుకాణ యజమాని తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం మాత్రమే ఈ ప్రత్యేక ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిపారు. కానీ ఆఫర్‌ చూసి తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో దుకాణం…

Read More
Rohit Sharma : ఓర్నాయనో రోహిత్ లో సడెన్‎గా ఈ ఛేంజ్ ఏంటి మామ.. ఏకంగా 10కిలోలు తగ్గాడు..ఇదంతా అందుకేనా ?

Rohit Sharma : ఓర్నాయనో రోహిత్ లో సడెన్‎గా ఈ ఛేంజ్ ఏంటి మామ.. ఏకంగా 10కిలోలు తగ్గాడు..ఇదంతా అందుకేనా ?

Rohit Sharma : టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే నెలలో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనతో తిరిగి వన్డే క్రికెట్‌లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ కమ్ బ్యాక్ ముందే, రోహిత్ శర్మ తన అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా 10 కిలోల బరువు తగ్గించుకుని సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ అద్భుతమైన మార్పును అతని సన్నిహితుడు, మాజీ భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో…

Read More
Andhra Pradesh: మీరేం మనుషులు రా.. ఆస్తి కోసం ఎంతకు తెగించారో తెలుసా..?

Andhra Pradesh: మీరేం మనుషులు రా.. ఆస్తి కోసం ఎంతకు తెగించారో తెలుసా..?

ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనే చెబుతోంది. పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో కేవలం ఆస్తి కోసం కన్న బంధువులు, ప్రాణ స్నేహితుడు కలిసి ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చక్రాల గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డి ఎద్దుల పోటీలకు ఎద్దులను తరలించే బండ్లకు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి గ్రామంలో 14 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని…

Read More
అద్భుతంగా జరిగిన 2025 తైక్వాండో ఛాంపియన్‌షిప్

అద్భుతంగా జరిగిన 2025 తైక్వాండో ఛాంపియన్‌షిప్

2025 తైక్వాండో ఛాంపియన్‌షిప్ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో అద్భుతంగా ముగిసింది. ఈ ఛాంపియన్‌షిప్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థి తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, క్రీడా స్ఫూర్తిని పెంపొందించే వేదికగా నిలిచింది. ప్రతి పోటీదారు తమను తాము ఛాంపియన్లుగా నిరూపించుకున్నారు. క్రీడా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఛాంపియన్‌షిప్ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భవిష్యత్ విజయాలకు మంచి వేదికను ఏర్పాటు చేసింది. అహోబిల రామానుజాచార్య స్వామిజీ,…

Read More
IND vs BAN: ఆసియా కప్ నుంచి బ్యాడ్ న్యూస్.. కీలక మ్యాచ్‌కు ముందు గాయపడిన కెప్టెన్..

IND vs BAN: ఆసియా కప్ నుంచి బ్యాడ్ న్యూస్.. కీలక మ్యాచ్‌కు ముందు గాయపడిన కెప్టెన్..

India vs Bangladesh, Asia Cup Super 4 Match: ఆసియా కప్‌లో సెప్టెంబర్ 24న భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఎందుకంటే, విజేత ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందే బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ గాయపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సమయంలో అతనికి వెన్నునొప్పి వచ్చింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, షాట్ ఆడుతున్నప్పుడు దాస్…

Read More
ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం

ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం

తమ భర్తల ప్రాణాలను రక్షించడానికి వారి భార్యలు తమ లివర్​ను దానం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ రక్త నమూనాలు సరిపోలకపోవడంతో దాతల కోసం వెతికారు. మహేంద్ర గామ్రే భార్య జూహి గామ్రే, పవన్​ తిగ్లే భార్య భావన తిగ్లే ఒకరి భర్తలకు మరొకరు సరిపోయే రక్త గ్రూప్​లు కలిగి ఉన్నారు. దీంతో ఎంతో ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలు తమ కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేశారు. ఒకే హాస్పిటల్​లో నాలుగు ఆపరేషన్​లు జరిగాయి. ఎన్నో…

Read More
గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు

గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఫైనల్ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ, తమ విద్యార్థులు డెప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ వంటి ఉన్నత స్థానాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తామని, హాస్టల్,…

Read More