యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం.. పర్యాటకంగానూ విస్తరిస్తోంది. ఆధ్యాత్మికం, చారిత్రకం, అహ్లాదం మూడు విభాగాల్లో రాష్ట్రంలో యాదగిరిగుట్ట దేవస్థానం అగ్రగామిగా నిలిచింది. దీంతో స్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటుండగా.. యాదాద్రిలో కూడా భక్తుల సంఖ్య ఇంచుమించు అంతే ఉంటోంది. గత ఏడాది రాష్ట్రంలోనే అత్యధికంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. పునర్ నిర్మాణంతో…

Read More
SSC Exams 2026: పదో తరగతి పరీక్షలు నిర్వహించే అధికారులు, ఇన్విజిలేటర్లకు డిజిటల్‌ ఆటోమేషన్‌.. పేపర్ లీకేజీలకు కళ్లెం పడేనా?

SSC Exams 2026: పదో తరగతి పరీక్షలు నిర్వహించే అధికారులు, ఇన్విజిలేటర్లకు డిజిటల్‌ ఆటోమేషన్‌.. పేపర్ లీకేజీలకు కళ్లెం పడేనా?

అమరావతి, మార్చి 1: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 మార్చి 16 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో లీకేజీలకు పాల్పడకుండా, పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చింది. ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు హాజరయ్యే అధికారులు, ఇన్విజిలేటర్ల విషయంలో విద్యాశాఖ డిజిటల్‌ విధానంలో ఆటోమేషన్‌ పద్ధతిలో కేటాయింపులు చేయనుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ అధికారులు,…

Read More
మీ ఇంట్లో నుంచి ధనలక్ష్మి వెళ్లిపోయిందా..? ఈ పరిహారాలు పాటిస్తే సిరిసంపదలు, శుభాలు మీవెంటే..!

మీ ఇంట్లో నుంచి ధనలక్ష్మి వెళ్లిపోయిందా..? ఈ పరిహారాలు పాటిస్తే సిరిసంపదలు, శుభాలు మీవెంటే..!

జీవతంలో ప్రతీ ఒక్కరికీ సిరిసంపదలు కావాలని కోరుకుంటారు. అందుకే ధనలక్ష్మి కటాక్షం కోరకుండా ఉండేవారు ఎవరూ ఉండరు. మనందరికీ జీవితాన్ని సౌఖ్యంగా, సంపన్నంగా గడపాలన్న ఆశ ఉంటుంది. మన జీవితం సాఫీగా సాగాలంట డబ్బు ఎంతో అవసరం. డబ్బు లేకుండా సాధారణ జీవితం కూడా కష్టమే. ధనసంపదలకి ప్రధానదేవత లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే, ఆ కుటుంబంలో ధనాభావం ఉండదు. అయితే, లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండరు. మన నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో…

Read More
2026 ఉగాది పంచాంగం : మేష రాశి ఫలితాలు!

2026 ఉగాది పంచాంగం : మేష రాశి ఫలితాలు!

శ్రీపరాభవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. ఆర్థికంగా కలిసినప్పటికీ కొన్ని సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారి ఆదాయ వ్యయాల విషయాలకి వస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజ పూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి భాగ్యవ్యయాధిపతి అయిన గురుడు మూడు, నాలుగు స్థానంలో సంచరించడం,…

Read More
Telangana: అత్యాశకు పోతే.. అన్నీ పాయే.. ఎందుకు మహేషన్న ఇలా చేశావ్..

Telangana: అత్యాశకు పోతే.. అన్నీ పాయే.. ఎందుకు మహేషన్న ఇలా చేశావ్..

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఆప్.. మరో కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశ.. అత్యాశే.. చివరికి ఒక కుటుంబానికి శాశ్వత చీకటిని మిగిల్చింది. జగిత్యాల లక్ష్మిపూర్‌కు చెందిన మహేష్ అనే గీత కార్మికుడు కుటుంబ పోషణ కోసం కష్టపడి జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ ఆప్‌లో దాదాపు 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మొదట కొంత లాభం వస్తున్నట్లు కనిపించడంతో…

Read More
AP, TS Heatwave: అప్పుడే భగ్గు మంటున్న భానుడు.. మరీ ఎప్రిల్, మేలో ఎండలు ఎలా ఉండనున్నాయంటే?

AP, TS Heatwave: అప్పుడే భగ్గు మంటున్న భానుడు.. మరీ ఎప్రిల్, మేలో ఎండలు ఎలా ఉండనున్నాయంటే?

ఎండాకాలం ప్రారంభంలోనే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే మాడు పగిలే ఎండలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక సమ్మర్ స్టార్టింగ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొందని ఏపీ రాష్ట్ర…

Read More
చాక్లెట్-పీనట్ కుకీస్ ఇంట్లోనే ఇలా చేయండి.. పిల్లలు ఇష్టంగా తింటారు..!

చాక్లెట్-పీనట్ కుకీస్ ఇంట్లోనే ఇలా చేయండి.. పిల్లలు ఇష్టంగా తింటారు..!

పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఏంటంటే… అది స్పష్టంగా చాక్లెట్. ఇక చాక్లెట్‌కు వేరుశెనగ రుచి జోడిస్తే, అది సూపర్ స్పెషల్ కుకీస్‌గా మారిపోతుంది! ఈ చాక్లెట్-పీనట్ కుకీస్ పిల్లల లంచ్ బాక్స్‌ల కోసం, సాయంత్రం స్నాక్స్ కోసం, ప్రోటీన్-సంపూర్ణ శక్తివంతమైన ఫుడ్ కోసం సరైనది. వీటిలో ఉండే పీనట్స్ వల్ల పిల్లలకు తక్షణ శక్తి, పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. మిక్స్ చేసిన చాక్లెట్ మిశ్రమం, క్రంచీ పీనట్స్, ఈ కుకీస్ సులభంగా తయారు చేయదగినవి. కాబట్టి,…

Read More
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే.. పూర్తి గైడ్ మీకోసం..!

చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే.. పూర్తి గైడ్ మీకోసం..!

చంద్రగ్రహణం ముగిసింది. భారత కాలమానం ప్రకారం మార్చి 3 మంగళవారం మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:48 వరకు గ్రహణం కొనసాగింది. ఇది సింహరాశిలో, పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణంగా ఏర్పడింది. భారతదేశంలో దీని చివరి 27 నిమిషాలు మాత్రమే పాక్షికంగా కనిపించినప్పటికీ, దీని ప్రభావం సమస్త జీవరాశిపై ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. గ్రహణ సమయంలో వాతావరణంలో ఉత్పన్నమయ్యే సూక్ష్మ క్రిముల వల్ల ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, గ్రహణానికి ముందు వండిన…

Read More
యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

యుద్దం వేళ భారతదేశంలో ప్రత్యక్షమైన ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి.. ఎందుకో తెలుసా?

యుద్ధంతో తల్లడిల్లుతున్న ఇరాన్‌ నేతలు భారతదేశంలో పర్యటించడం ఆసక్తిని రేపుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంలో జరిగిన ఖమేనీ సంస్మరణ సభకు ఆ దేశ మంత్రి సయ్యద్‌ ఖతీబ్‌జాదా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా , ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రంగా ఖండించారు. యుద్ధంలో భారత్‌ తటస్థంగా ఉంది. అటు అమెరికా , ఇజ్రాయెల్‌తో , ఇటు ఇరాన్‌తో ఈ క్లిష్ట సమయంలో మంచి సంబంధాలను కొనసాగిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడిలో చనిపోయిన ఇరాన్‌…

Read More
యాదగిరిగుట్టలో భక్త ఝరి.. ఎన్ని కోట్ల మంది దర్శించుకున్నారో తెలుసా..? టాప్-2,3లో ఈ టెంపుల్స్..!

విత్తనాలతో పెంచితే వేస్ట్.. ఈ మొక్కలు కావాలంటే ‘కొమ్మలు’ నాటాల్సిందే! గార్డెనింగ్ చేసేవారు ఈ పొరపాట్లు చేయకండి

కొన్ని రకాల మొక్కలు విత్తనాల ద్వారా పెంచితే ఆశించిన ఫలితాలను ఇవ్వవు. అవి మొలకెత్తడానికి చాలా సమయం పట్టడమే కాకుండా, తల్లి మొక్క లక్షణాలు వాటికి రావు. అందుకే కొన్ని మొక్కలను విత్తనాలతో కాకుండా కొమ్మలు, దుంపలు లేదా బుడిపెల ద్వారా పెంచడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఆమె తన పెరట్లో అందమైన గులాబీలను పెంచాలని విత్తనాలు నాటింది. కానీ నెలలు గడిచినా అవి మొలకెత్తలేదు. మరోవైపు ఆమె స్నేహితురాలు కేవలం ఒక కొమ్మను నాటి కొద్ది…

Read More