షూ కంపెనీ.. ఇప్పుడు AI కంపెనీగా..! ఆల్‌బర్డ్స్‌ సంచలన ప్రకటన

షూ కంపెనీ.. ఇప్పుడు AI కంపెనీగా..! ఆల్‌బర్డ్స్‌ సంచలన ప్రకటన

అమెరికాకు చెందిన ప్రముఖ షూ బ్రాండ్ ఆల్‌బర్డ్స్ ఆకస్మికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్లలో తీవ్ర చర్చకు దారితీసింది. స్నీకర్ల తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ, ఇప్పుడు తన వ్యాపార దిశను పూర్తిగా మార్చుకుంటూ AI ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే కంపెనీ షేరు ధర మధ్యాహ్నం ట్రేడింగ్‌లో దాదాపు 600 శాతం ఎగబాకడం, ప్రస్తుతం మార్కెట్లలో ఏఐపై ఉన్న ఉత్సాహాన్ని స్పష్టంగా…

Read More
Tollywood : పదో తరగతిలోనే తోపు హీరోయిన్.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రీలో అందాల అప్సరస..

Tollywood : పదో తరగతిలోనే తోపు హీరోయిన్.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రీలో అందాల అప్సరస..

ఈ అమ్మాయి 15 ఏళ్ల వయసులో 'కార్యస్థాన్' చిత్రంలో దిలీప్ సోదరిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ సమయంలో కాక్షి 10వ తరగతి చదువుతోంది. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆమె ఏ సినిమాల్లోనూ నటించలేదు. తన రెండవ కెరీర్‌ను తమిళ చిత్రాలతో ప్రారంభించింది. త్వరలోనే ఆమె తమిళంలో ఒక ప్రముఖ కథానాయికగా మారింది. మలయాళీలు కూడా మొదట్లో ఆమెను తమిళనాడులో పుట్టి పెరిగిన కథానాయికగానే చూశారు. కానీ ఈ నటి అచ్చమైన మలయాళీ. ఆమెది…

Read More
ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు

మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తారక్ దేవర లాంటి హిట్ తర్వాత బాలీవుడ్ దర్శకుడితో కలిసి వార్ 2 సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాంతో తారక్ ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అయ్యారు. దాంతో ఇప్పుడు తారక్ నటించిన సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న…

Read More
షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..

షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరతవాడలో మహమ్మద్ అయాన్ మహమ్మద్ తన్వీర్ అనే యువకుడు యువతులను ప్రేమ పేరుతో వలలో వేసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అతని వలపు వలలో చిక్కుకుని దాదాపు 108 మంది అమ్మాయిల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇది రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్.. సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హుజేర్ ఖాన్ ఇక్బాల్…

Read More
ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!

ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!

రేపల్లె సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీముడు అజిత్ కుమార్ పరారీ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో సంచలనంగా మారింది. అనారోగ్యం నెపంతో జైలు నుంచి బయటకు వచ్చి, పక్కా ప్లాన్‌తో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఈ “టెక్” ఖైదీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అజిత్ కుమార్ ఆన్‌లైన్ మోసాల్లో ఆరితేరిన నేరగాడు. తెనాలిలో నమోదైన కేసులో ఇతను రేపల్లె జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మార్చి 27న…

Read More
అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌పై అభిశంసన అస్త్రం.. పొంచి ఉన్న పదవి గండం!

అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌పై అభిశంసన అస్త్రం.. పొంచి ఉన్న పదవి గండం!

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌‌ను పదవి నుండి తొలగించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యురాలు యాస్మిన్ అన్సారీ నేతృత్వంలో మరో ఎనిమిది మంది చట్టసభ్యులు మద్దతు తెలిపిన ఈ ఏడు పేజీల తీర్మానం, హెగ్సెత్‌పై ఐదు తీవ్రమైన ఆరోపణలను మోపారు. అయితే, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఆయనకు అనుకూలంగా సంఖ్యాబలం లేదు. ఫలితంగా, హెగ్సెత్ పదవి కొనసాగుతుందా లేదా…

Read More
ఆ ఒక్కటి తిన్నారంటే 36 నిమిషాల ఆయుష్షు హాంఫట్..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత

ఆ ఒక్కటి తిన్నారంటే 36 నిమిషాల ఆయుష్షు హాంఫట్..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత

మన నోటికి రుచిగా అనిపించే జంక్​ఫుడ్​ మన శరీరంలోని అంతర్గత వ్యవస్థను ఎలా దెబ్బతీస్తాయో తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది. కేవలం భయం పుట్టించడం కోసమే కాకుండా మనం తీసుకునే ఆహారం పట్ల అవగాహన పెంచడానికి ఈ గణాంకాలు ఎంతగానో తోడ్పడతాయి. నేచర్ ఫుడ్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం హాట్ డాగ్స్, బేకన్ ఇంకా సాసేజ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు ఆరోగ్యానికి అత్యంత హానికరమని తేలింది. వీటి తయారీలో రుచి కోసం ఇంకా…

Read More
తెలియకుండానే నకిలీ ట్రేడింగ్‌ యాప్స్‌ వాడుతున్నారా? SEBI కీలక నిర్ణయం

తెలియకుండానే నకిలీ ట్రేడింగ్‌ యాప్స్‌ వాడుతున్నారా? SEBI కీలక నిర్ణయం

డిజిటల్ యుగంలో పెట్టుబడులు పెట్టడం ఎంత సులభమైందో, అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది. ముఖ్యంగా నకిలీ ట్రేడింగ్ యాప్‌ల బెడద పెట్టుబడిదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో SEBI కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని, వినియోగదారుల భద్రత కోసం కొత్త వెరిఫికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో SEBI వద్ద రిజిస్టర్ అయిన ట్రేడింగ్ యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్‌లో వెరిఫైడ్ అనే టిక్ గుర్తు ఇవ్వనుంది. నకిలీ…

Read More
ఇదేంది ఇంత ఉంది..! అనకొండకు అక్క అయ్యుంటుంది.. చూస్తే వణకాల్సిందే

ఇదేంది ఇంత ఉంది..! అనకొండకు అక్క అయ్యుంటుంది.. చూస్తే వణకాల్సిందే

ఎండలు మండిపోతున్నాయి.. దీంతో పాములు జనవాసాల్లోకి వస్తున్నాయి.. ఎండ వేడి తట్టుకోలేక.. పాములు ఇళ్లల్లోకి ప్రవేశిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాలోని హలవల్లి గ్రామంలో ఒక భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 16 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ ఒక ఇంట్లో తిష్టవేసింది.. దీన్ని చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.. గ్రామస్తులు సైతం ఆందోళన చెందారు.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే.. స్థానికులు స్నేక్…

Read More
Rain Alert: ‘ఉక్క’రిబిక్కిరికి బిగ్‌ రిలీఫ్‌.. వారం పాటు చిరుజల్లుల పలకరింపులు!

Rain Alert: ‘ఉక్క’రిబిక్కిరికి బిగ్‌ రిలీఫ్‌.. వారం పాటు చిరుజల్లుల పలకరింపులు!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం వేళల్లో భానుడు భగభగమంటున్నాడు. శనివారం చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలం బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్‌ టౌన్‌లో 44.4 డిగ్రీలు, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 44.4 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున ఉష్ణోగ్రతలు…

Read More