Headlines
Railway Platform Ticket: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

Railway Platform Ticket: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

Railway Platform Ticket: మనం తరచుగా మన స్నేహితులను లేదా బంధువులను సాగనంపడానికి లేదా తీసుకురావడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్తుంటాము. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి స్టేషన్‌లోకి ప్రవేశించడానికి మనమందరం రూ.10 పెట్టి ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తాము. కానీ ఈ ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ చెల్లుబాటుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? సాధారణ చర్చలలో కొంతమంది ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ 4 గంటల వరకు చెల్లుబాటు అవుతుందని నమ్ముతారు. అయితే, రైల్వే నిబంధనల ప్రకారం, ప్లాట్‌ఫారమ్…

Read Full News
Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు ఎండలు.. మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి.. అయితే.. తీవ్రమైన ఎండల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల పురోగమనం తోపాటు అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. 2026 మే 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలపై…

Read Full News
Auto News: పెట్రోల్ కారును CNGకి మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇలా అయితే కుదరదు..!

Auto News: పెట్రోల్ కారును CNGకి మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇలా అయితే కుదరదు..!

Auto News: పెరిగిన మైలేజీ కారణంగా భారతదేశంలో CNG కార్లు ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ కారణంగానే ఇటీవలి సంవత్సరాలలో CNG కార్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. పెట్రోల్ కార్ల కంటే సీఎన్‌జీ కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. అంతేకాకుండా సీఎన్‌జీ ధర కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రజలు ఇప్పుడు కొత్త సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. తమ పాత పెట్రోల్ కార్లకు సీఎన్‌జీ కిట్లను అమర్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Indian Railways: చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్…

Read Full News
Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!

Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!

Semi High Speed Rail: భారత రైల్వే రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA), అహ్మదాబాద్ నుండి ధోలేరా మధ్య సెమీ హై-స్పీడ్ డబుల్ లైన్ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.20,667 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. స్వదేశీ సాంకేతికతతో తొలి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే…

Read Full News
3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..

3 రోజులుగా ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యం.. ఎక్కడికెళ్లారో? వీడని మిస్టరీ..

వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు.. పెద్దవాడు ఇంటర్మీడియట్.. మిగిలిన ఇద్దరూ తొమ్మిది, ఐదో తరగతి చదువుతున్నారు. చిన్నన్న దగ్గర ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ ముగ్గురు అదృశ్యం అయ్యారు. ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో తెలియదు. దీంతో ఆ బాలలను సంరక్షిస్తున్న చిన్నాన్నలో ఆందోళన మొదలైంది. పోలీసులను ఆశ్రయించేసరికి రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగాయి. విశాఖ గాజువాకలో ఈ ఘటన జరిగింది. పాత గాజువాక కైలాస నగర్ కు చెందిన.. రాఘవేంద్రరావు అశ్వని దంపతులకు ముగ్గురు సంతానం….

Read Full News
Jana Nayagan OTT: సీఎం సినిమా అంటే మామూలుగా ఉండదు మరి! విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా?

Jana Nayagan OTT: సీఎం సినిమా అంటే మామూలుగా ఉండదు మరి! విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ రైట్స్ కోసం అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవల తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ కు ప్రజాదరణ మరింత పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విజయ్ ను అనుసరించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ పరిణామం మొత్తం చిత్ర పరిశ్రమను మార్చేసింది. ఇదే క్రమంలో విజయ్ నటించిన ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల మధ్య పోటీ మొదలైనట్లు సమాచారం….

Read Full News
Prateek Yadav Death: మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ కుమారుడు హఠాన్మరణం.. విచారణ జరిపించాలని నేతల డిమాండ్ 

Prateek Yadav Death: మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ కుమారుడు హఠాన్మరణం.. విచారణ జరిపించాలని నేతల డిమాండ్ 

న్యూఢిల్లీ, మే 13: స‌మాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యాద‌వ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాద‌వ్ (33) కన్నుమూశారు. బుధవారం (మే 13)తెల్లవారు జామున 6.15 గంటలకు ల‌క్నో సివిల్ ఆస్పత్రికి ఆయనను తరలించగా.. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఉత్తర‌ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌కు ప్రతీక్ యాదవ్‌ స‌వ‌తి సోద‌రుడు. ప్రతీక్ యాద‌వ్ రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ ఫిట్‌నెస్ పట్ల అమితమైన ఆసక్తి కనబరిచేవారు. క్రియాశీల రాజకీయాలకు…

Read Full News
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో నేరుగా లెఫ్టినెంట్ జాబ్స్

భారత సైన్యంలో చేరాలనుకునే మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశం. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు (ఏప్రిల్‌ 2027) ద్వారా అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్-టెక్నికల్) కింద మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎన్‌సీసీ మహిళా అభ్యర్థులకు 5 పోస్టులు, ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువల్టీస్ వార్డులకు 1 పోస్టు కేటాయించారు….

Read Full News
RBI: ఈ బ్యాంకుకు ఆర్బీఐ బిగ్‌ షాక్‌.. లైసెన్స్‌ రద్దు.. డిపాజిట్ల పరిస్థితి ఏంటి?

RBI: ఈ బ్యాంకుకు ఆర్బీఐ బిగ్‌ షాక్‌.. లైసెన్స్‌ రద్దు.. డిపాజిట్ల పరిస్థితి ఏంటి?

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మే 12 మంగళవారం నాడు సర్వోదయ సహకార బ్యాంకు లైసెన్సును రద్దు చేసింది. బ్యాంకుకు తగినంత మూలధనం లేకపోవడం, తక్కువ ఆర్జన సామర్థ్యం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని నిబంధనలను పాటించకపోవడాన్ని ఈ చర్యకు కారణాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మే 12, 2026 నుండి ఈ సహకార బ్యాంకు తన బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేస్తుందని ఆర్‌బిఐ తెలిపింది. బ్యాంకును మూసివేసే ప్రక్రియను ప్రారంభించి ఒక లిక్విడేటర్‌ను…

Read Full News
జింబాబ్వే గడ్డపై విధ్వంసానికి బుడ్డోడు రెడీ.. కట్‌చేస్తే.. 300 రోజుల నాటి రికార్డ్ బ్రేక్ చేసే లక్కీ ఛాన్స్..!

జింబాబ్వే గడ్డపై విధ్వంసానికి బుడ్డోడు రెడీ.. కట్‌చేస్తే.. 300 రోజుల నాటి రికార్డ్ బ్రేక్ చేసే లక్కీ ఛాన్స్..!

Vaibhav Sooryavanshi Fastest T20I Century Record: భారత్, జింబాబ్వే మధ్య జులై 23 నుంచి ప్రారంభం కానున్న టీ20 సమరానికి హరారే నగరం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో చవిచూసిన వైఫల్యాన్ని మర్చిపోయి, జింబాబ్వే గడ్డపై అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డును బద్దలు కొట్టేందుకు ఈ యువ తుఫాన్ సిద్ధమవుతున్నాడు. హరారేలో వైభవ్ సూర్యవంశీని వెంటాడుతోన్న చారిత్రక మైలురాయి..! ఇటీవల…

Read Full News