PV Sindhu : దుబాయ్ పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు

PV Sindhu : దుబాయ్ పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు

PV Sindhu : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆమె బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న స్థితి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో సింధు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తనను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు…

Read More
పవర్‌ఫుల్ కాషాయం మావ.. ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ మటుమాయమే..

పవర్‌ఫుల్ కాషాయం మావ.. ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ మటుమాయమే..

జామ చెట్టు భారతీయ సంస్కృతిలో ఒక అమృత ఫలంగా ప్రసిద్ధి చెందింది. దీనిని సంస్కృతంలో అమృత ఫలం అని కూడా పిలుస్తారు. జామ మొక్క ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం పండ్లు మాత్రమే కాకుండా, దీని ఆకులు, బెరడు, వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. జామను బొటానికల్‌గా సిడియం గ్వాజావా అని అంటారు. ఇది మెర్టేసి కుటుంబానికి చెందిన వృక్షం. జామ ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలతో నిండిన…

Read More
Rice: ఇది మ్యాజిక్ రైస్.. వండకుండానే క్షణాల్లో అన్నం రెడీ.. నీళ్లు పోస్తే చాలు.!

Rice: ఇది మ్యాజిక్ రైస్.. వండకుండానే క్షణాల్లో అన్నం రెడీ.. నీళ్లు పోస్తే చాలు.!

‘మ్యాజిక్ రైస్’.. ఈ పేరుకు తగ్గట్టుగానే అద్భుతమైన బియ్యం ఇది. వంట చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం నీళ్లలో నానబెడితే చాలు, అరగంటలో అన్నం తయారవుతుంది. కరీంనగర్ జిల్లా, శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఈ మ్యాజిక్ రైస్‌ను సాగు చేస్తున్నాడు. దీనికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, వండాల్సిన పని లేదు. కేవలం నీళ్లలో అరగంట నానబెడితే చాలు, అన్నం సిద్ధమైపోతుంది. శ్రీకాంత్ మొదటి నుంచీ వ్యవసాయ కుటుంబం…

Read More
March 19th Box Office: మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ‘బిగ్ వార్’.. నాలుగు గంటలు థియేటర్లో ఉండాల్సిందేనా? 

March 19th Box Office: మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ‘బిగ్ వార్’.. నాలుగు గంటలు థియేటర్లో ఉండాల్సిందేనా? 

ఈ క్లాష్ కేవలం సినిమాల మధ్య మాత్రమే కాదు, ప్రేక్షకుల సహనానికి కూడా ఒక పెద్ద పరీక్ష అనే చెప్పాలి. ఆ ఇద్దరు హీరోలకు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఒకరు మాస్ యాక్షన్ తో ఊపేస్తే, మరొకరు తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటారు. ఈ ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఇక్కడ అసలు సవాల్ కలెక్షన్ల గురించి కాదు.. ఆ సినిమాల నిడివి గురించి. ఒక…

Read More
Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

సాధారణంగా పామును చూడగానే కప్ప గడగడలాడుతుంది.. ప్రాణభయంతో పారిపోతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది! వేటాడాల్సిన పామే బాధితురాలిగా మారింది.. ఆహారం కావాల్సిన కప్పే వేటగాడిగా అవతారమెత్తింది. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి మాధవుని కుంట వద్ద జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అనే సామెత మనకు తెలుసు. కానీ ఇక్కడ కప్పకు వచ్చిన కోపం పాము…

Read More
BSNL యూజర్లకు హోలీ ఆఫర్‌.. 164 రోజుల వ్యాలిడిటీతో అదిరే ప్లాన్‌!

BSNL యూజర్లకు హోలీ ఆఫర్‌.. 164 రోజుల వ్యాలిడిటీతో అదిరే ప్లాన్‌!

BSNL తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక హోలీ ఆఫర్ 2026 ను ప్రారంభించింది. దీర్ఘకాలిక ప్లాన్‌లను ఇష్టపడే వారికి ఇది సూపర్‌ డీల్. మార్చి 1, మార్చి 31, 2026 మధ్య వారి రూ.997 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే, మీకు 14 అదనపు రోజుల చెల్లుబాటు లభిస్తుంది – అదనపు ఛార్జీలు లేవు. ఆఫర్ విండో సమయంలో రీఛార్జ్ చేయండి, బోనస్ రోజులు మీ ఖాతాలో స్వయంచాలకంగా కనిపిస్తాయి. మార్చి తర్వాత, ప్లాన్ దాని…

Read More
Andhra Pradesh: రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం

Andhra Pradesh: రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం

రెండవ భద్రాద్రిగా పిలవబడే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాములవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది .. ఈనెల 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి నిండు పౌర్ణమిలో సీతారాముల వారి కళ్యాణం జరపడానికి టిటిడి ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి … అలాగే రామతీర్థం మరియు లక్ష్మణ తీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలను తీసుకుంటుంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి.. టీటీడీ జేఈవో వీరభద్రం పనులను పరిశీలించారు. ఏప్రెల్…

Read More
Hyderabad: అరేయ్ పోతార్రా.. పైకేమో బ్రాండెడ్.. లోపలేమో వెరీ చీప్.. కొన్నారంటే ఇక అంతే..

Hyderabad: అరేయ్ పోతార్రా.. పైకేమో బ్రాండెడ్.. లోపలేమో వెరీ చీప్.. కొన్నారంటే ఇక అంతే..

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా ఆగడం లేదు. నూనె, అల్లం వెల్లుల్లి పేస్టులే కాదు.. సబ్బులు, సర్ఫ్​లు, గుడ్​ నైట్‌​లు, ఆల్ అవుట్లు ఇలా ప్రతి వస్తువును కల్తీ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. లేటెస్ట్‌గా బేగంబజారులో పలు గోడౌన్లు, షాపులపై దాడులు చేసిన సీసీఎస్​ అధికారులు నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు. సీసీఎస్ స్పెషల్​ టీం దాడుల్లో హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న నకిలీ టైడ్​, ఏరియల్​, సర్ఫ్​…

Read More
IND Vs ENG: టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం బ్రహ్మాస్త్రం సిద్దం చేశాం

IND Vs ENG: టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం బ్రహ్మాస్త్రం సిద్దం చేశాం

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠగా ప్రారంభం కానున్నాయి. తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనుండగా, రేపు ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ కీలక పోరు ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ భారత జట్టుకు గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. వాంఖడే స్టేడియానికి లక్షలాది మంది భారత అభిమానులు తరలివస్తారని పేర్కొన్న సామ్ కరన్.. వారిని సైలెంట్‌ చేసేందుకు తమ దగ్గర…

Read More
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు! ఎంతంటే?

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు! ఎంతంటే?

హోలీ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వం కరవు భత్యం (DA)ను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రాష్ట్రంలోని సుమారు 7 లక్షలకుపైగా ఉద్యోగులు, లక్షలాది మంది పెన్షనర్లు నేరుగా లాభపడనున్నారు. తాజా నిర్ణయంతో డీఏ రేటు 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా…

Read More