Headlines
కుక్క కోసం పోలీస్ స్టేషన్‌కు.. ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్..

కుక్క కోసం పోలీస్ స్టేషన్‌కు.. ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్..

సాటి మనుషులపై లేని ప్రేమ… ఇప్పుడు పెంపుడు జంతువులపైనా కనిపిస్తోంది. పెంపుడు జంతువులను కన్న బిడ్డల వలె చూసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెంపుడు జంతువు అంటే కొందరికి అది కేవలం జంతువు కాదు.. కుటుంబ సభ్యుడే. అలాంటి పెంపుడు జంతువులు కనిపించకపోతే.. ఇంట్లో చిన్నపిల్లాడు తప్పిపోయినంత ఆవేదన చెందుతుంటారు. తప్పిపోయిన తన పెంపుడు జంతువు కోసం పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన యాజమాని ఇంకా ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యాంత్రిక…

Read Full News
ప్రపంచమే పొదుపు మంత్రం జపిస్తోంది.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!

ప్రపంచమే పొదుపు మంత్రం జపిస్తోంది.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!

ప్రపంచమే పొదుపు మంత్రం జపిస్తోంది.. మోదీ పిలుపు వెనుక అదే గ్లోబల్ అలారం! చమురు సంక్షోభం, యుద్ధాల ప్రభావం, డాలర్ ఒత్తిడి, పెరుగుతున్న ఇంధన ధరలు.. ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కసారిగా అప్రమత్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “పొదుపు – నియంత్రణ – స్వావలంబన” పిలుపు ఇప్పుడు అంతర్జాతీయ ధోరణికే ప్రతిబింబంగా కనిపిస్తోంది. కొందరు రాజకీయంగా విమర్శిస్తున్నా.. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలను వినియోగం తగ్గించండి, ఇంధనం ఆదా చేయండి, అనవసర ప్రయాణాలు…

Read Full News
Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..

Andhra Pradesh: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అప్రమత్తం కాకపోతే డేంజర్..

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గత నాలుగు రోజుల నుండి ప్రతి రోజు గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో కేసులు నమోదవుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. మొదట వారం రోజుల క్రితం ఎయిమ్స్‌లో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, నవులూరుకు చెందిన ఇద్దరూ మహిళలకు కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు కేరళ రాష్ట్రానికి చెందిన మహిళ కాగా.. గత నాలుగేళ్ల నుండి ఆమె నవులూరులోనే నివసిస్తుంది. వీరిద్దరి…

Read Full News
Sleep: యవ్వన రహస్యం ఇదేనా..? రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే..?

Sleep: యవ్వన రహస్యం ఇదేనా..? రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే..?

రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి? చాలామంది ఈ ప్రశ్నకు 8 గంటలు అనే సమాధానమే చెబుతారు. అయితే తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు సుమారు 6 నుంచి 8 గంటల మధ్య నిద్రపోవడం జీవ (Biological) వృద్ధాప్యాన్ని నెమ్మదించడంలో సహాయపడవచ్చని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తించే ఖచ్చితమైన నియమం కాదని కూడా వారు స్పష్టం చేశారు. పరిశోధకులు యూకే బయోబ్యాంక్ (UK Biobank)లోని సుమారు 5 లక్షల మంది పెద్దల…

Read Full News
Thalliki Vandanam: రేపే అకౌంట్లోకి రూ.13 వేలు.. అందరూ రెడీగా ఉండండి.. టైమ్ ఇదే..

Thalliki Vandanam: రేపే అకౌంట్లోకి రూ.13 వేలు.. అందరూ రెడీగా ఉండండి.. టైమ్ ఇదే..

ఏపీలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అందింది. జులై 22వ తేదీ నుంచి తల్లికి వందనం పథకం డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. దీంతో బుధవారం లక్షలాది మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.13 వేలు జమ కానున్నాయి. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తుండగా.. స్కూళ్ల నిర్వహణ కోసం రూ.2 వేలు ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా రూ.13 వేలను…

Read Full News
Health Tips: రక్తాన్ని శుద్ది చేసి, ఇమ్యూనిటీ పెంచే గింజలు.. రోజు 2 స్పూన్ తీసుకుంటే ఎన్ని లాభాలో

Health Tips: రక్తాన్ని శుద్ది చేసి, ఇమ్యూనిటీ పెంచే గింజలు.. రోజు 2 స్పూన్ తీసుకుంటే ఎన్ని లాభాలో

సబ్జా గింజల గురించి చాలామందికి తెలియని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీటిలో పాలలో కంటే ఆరు నుండి ఏడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా అధిక మోతాదులో ఉంటాయి. రోజుకు రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియంలో 25శాతం అందుతుంది. ఇది ఎముకలు గుల్లబారకుండా, కండరాల తిమ్మిర్లు రాకుండా రక్షించడానికి సహాయపడుతుంది. సబ్జా గింజల్లో చియా సీడ్స్‌లో ఉండే అంత ఫైబర్‌ ఉంటుంది,…

Read Full News
డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?

డీజే వాడితే రెండు లక్షలు జరిమానా.. ఎందుకంటే?

Dటెక్నాలజీ మారుతున్నా.. సమాజంలోసమాజంలో అనేక మార్పులు వస్తున్నా ఏజెన్సీ లో ఆదివాసీలు మాత్రం తమ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవటానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికీ వారి ఆచారాలు గౌరవిస్తూ, పాటిస్తూ ఉంటారు. భద్రాచలం ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయ గ్రామాల్లో DJ వాడకాన్ని నిషేదిస్తూ తీర్మానించారు మూల ఆదివాసీలు. తరతరాలుగా వస్తున్న సంస్కృతిని కాపాడాలంటే స్వయంగా ఇంటికో డోలు తయారు చేసి కొమ్ము డ్యాన్సులు, రేలా నృత్యాలే కొనసాగించాలని, DJ వాడితే రెండు లక్షల రూపాయల జరిమానా…

Read Full News
Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. వేడి, తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈ వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన…

Read Full News
SIR Status: ఎస్‌ఐఆర్‌లో మీ పేరు నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు ఒకే ఒక్క మెస్సేజ్ చేస్తే సెకన్లలోనే స్టేటస్..

SIR Status: ఎస్‌ఐఆర్‌లో మీ పేరు నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు ఒకే ఒక్క మెస్సేజ్ చేస్తే సెకన్లలోనే స్టేటస్..

తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) జోరుగా సాగుతోంది. బీఎల్‌ఓలు ఇంటింటికి తిరుగతూ ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఓటర్లు కూడా స్వచ్చంధంగా ముందుకొచ్చి ఎస్‌ఐఆర్‌లో పాల్గొంటున్నారు. బీఎల్ఓలు ఇచ్చిన ఎమ్యూనరేషన్ ఫారం నింపి ఓటర్లు తిరిగి అందిస్తున్నారు. ఈ ఫారాలను బీఎల్‌ఓలు ఈసీ డేటాబేస్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. ఏ రోజు సేకరించిన ఫారాంలను ఆ రోజే అప్‌లోడ్ చేయాలి. ఇలా చేస్తేనే ఓటర్ల ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు…

Read Full News
ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే

ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే

Golden Temple Jejuri: భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయలకు నిలయం. ఇక్కడ అనేక ప్రత్యేక దేవాలయాలున్నాయి. వాటికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు కూడా ఉన్నాయి. అలాగే, మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కొండపై వెలసిన ‘జేజూరి ఖండోబా ఆలయం’ దేశంలోని అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ అడుగుపెట్టగానే గాలంతా పసుపు (భండారా) పొడితో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వేలాది మంది భక్తులు “ఖండోబా మల్హార్” నామస్మరణతో ఆలయాన్ని మార్మోగిస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది…

Read Full News