Gold Price: బంగారం కొనేవారికి షాక్.. ఇవాళ మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..?

Gold Price: బంగారం కొనేవారికి షాక్.. ఇవాళ మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..?

భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక మెటల్ కాదు.. స్పెషల్ సెంటిమెంట్. పెళ్లి, పండగ వేడుక ఏదైన బంగారం కొనాల్సిందే. అంతేకాకుండా కష్టసమయాల్లో ఆదుకునే ఆర్థిక భరోసా కూడా. అయితే గత కొంత కాలంగా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బంగారం కొనలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గతేడాది మొదట్లో రూ.లక్ష లోపు ఉన్న బంగారం ఇప్పుడు లక్షన్నర దాటింది. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణం అని చెప్పొచ్చు. ఇక బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం…

Read More
పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు తోడవడంతో రోడ్లన్నీ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఈ వేడికి ఎలక్ట్రిక్ వాహనాలు సైతం రోడ్డుపైనే తగలబడిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో పెట్రోల్ బంక్ యజమానులు.. ఒక ఐడియా వేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ బంక్…

Read More
Bank Auction: బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

Bank Auction: బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

బ్యాంకు వేలం ద్వారా తక్కువ ధరకు ఆస్తిని సొంతం చేసుకోవాలనే ఆశ చాలామందికి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో లాభాలతో పాటు అంతకంటే ఎక్కువ చట్టపరమైన ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీల కొనుగోలులో ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకులు సాధారణంగా ‘SARFAESI’ చట్టం 2002 కింద తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి రుణగ్రహీతల ఆస్తులను వేలం వేస్తాయి. వీటిని “యాజ్ ఈజ్ వేర్ ఈజ్”(As-is-where-is)…

Read More
Video: బల్కంపేట ఎల్లమ్మ సేవలో కాటేరమ్మ కొడుకులు.. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అభిషేక్ శర్మ

Video: బల్కంపేట ఎల్లమ్మ సేవలో కాటేరమ్మ కొడుకులు.. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అభిషేక్ శర్మ

Abhishek Sharma Visits Balkampet Yellamma Temple: ఐపీఎల్ ఉత్సాహం ఉరకలెత్తుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆధ్యాత్మిక బాట పట్టారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఆయన సందర్శించారు. జట్టు సభ్యులతో కలిసి వచ్చిన అభిషేక్, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాబోయే మ్యాచ్‌ల్లో విజయం చేకూరాలని మొక్కుకున్నారు. బల్కంపేటలో సందడి చేసిన క్రికెట్ స్టార్లు.. నగరంలోని చారిత్రాత్మక బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయం ఒక్కసారిగా…

Read More
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత.. వేడిగాలుల నేపథ్యంలో.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. అంతేకాకుండా.. విభిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ – నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి. వీటి…

Read More
Gold Prices: బంగారం ధరలపై ఊహించని పరిణామం.. ఒక్కసారిగా ధరల్లో మార్పులు.. శుక్రవారం ఎలా ఉన్నాయంటే..?

Gold Prices: బంగారం ధరలపై ఊహించని పరిణామం.. ఒక్కసారిగా ధరల్లో మార్పులు.. శుక్రవారం ఎలా ఉన్నాయంటే..?

బంగారం రేట్లలో పెరుగుదల నమోదవుతోంది. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో గోల్డ్ రేట్లు హైక్ అవుతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు షాక్ తగులుతోంది. గత వారంలో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గడంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందారు. కానీ ఈ వారంలో ధరలు పెరుగుతుండటంతో షాపులకు వెళ్లేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు. శుక్రవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. నేటి బంగారం ధరలు -హైదరాబాద్‌లో…

Read More
TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాబోతోంది..!

TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాబోతోంది..!

TVS Jupiter: భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో TVS Jupiter మరోసారి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే రోజువారీ వినియోగానికి అనుకూలమైన ఫీచర్లతో ఈ స్కూటర్ ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. అందుకే ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. మార్చి 2026లో రికార్డు అమ్మకాలు తాజా గణాంకాల ప్రకారం, 2026 మార్చి…

Read More
Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అయినా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 577 హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీర్ (సివిల్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగత అర్హత గల అభ్యర్థులు మే 1, 2026వ తేదీలోపు…

Read More
Ambati Rambabu: వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu: వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

గుంటూరు రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసులను, తన ఇల్లు ఆఫీస్‌పై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షను ఆయన విరమించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో తనతో పాటు దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబును దూషించాననే సాకుతో…

Read More
రూ.50 స్టాక్‌.. ఏకంగా 470 శాతం రాబడి! పెట్టుబడిదారులకు మతిపోయే ఆదాయం

రూ.50 స్టాక్‌.. ఏకంగా 470 శాతం రాబడి! పెట్టుబడిదారులకు మతిపోయే ఆదాయం

మార్కెట్‌లో మరో చిన్న స్టాక్ పెద్ద చర్చకు దారితీసింది. రూ.50 లోపు ధరలో ట్రేడ్ అవుతున్న టేక్‌ సొల్యూషన్స్‌ తాజాగా 2 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 17 ట్రేడింగ్‌లో ఈ షేర్ ధర బీఎస్ఈలో ఇంట్రాడే గరిష్టంగా రూ.48.91 వరకు చేరింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కంపెనీ తీసుకున్న కొత్త వ్యూహాత్మక నిర్ణయం. లాంగ్విటీ, యాంటీ-ఏజింగ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. క్లినికల్ రీసెర్చ్, లైఫ్ సైన్సెస్, రెగ్యులేటరీ…

Read More