Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ

Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ

ధురంధర్‌ సినిమా వార్తల్లో లేని రోజంటూ లేదు. మరి కలెక్షన్లు ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు టాక్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటుందిగా అంటున్నారా? యస్‌.. ఒకటీ, రెండు కాదు.. ఏకంగా మూడు వేల కోట్లను దాటిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. మన సౌత్‌ హీరోల చిత్రాలతోనూ ఆల్రెడీ పోలిక మొదలైంది.. ఇంతకీ మన వాళ్లు ఎంతలో ఉన్నారంటారా? మాట్లాడుకుందాం వచ్చేయండి.. ధురంధర్‌ రెండు పార్టులు కలిపి మూడు వేల కోట్లను దాటేసిందన్నది ఇప్పుడు ట్రెండింగ్‌ న్యూస్….

Read More
Indian Railways: రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక ఉన్న సీక్రెట్‌ ఇదే!

Indian Railways: రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక ఉన్న సీక్రెట్‌ ఇదే!

Indian Railways Interesting Facts: మీరు ఎప్పుడైనా కిక్కిరిసిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడినప్పుడు రైలు బోగీలపై (Coaches) వివిధ రంగుల్లో పెయింట్ చేసిన చారలను గమనించారా? పసుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు.. ఇలా రకరకాల రంగులు కనిపిస్తుంటాయి. వీటిని కేవలం అలంకరణ కోసం వేసిన డిజైన్ అనుకుంటే పొరపాటే. భారతీయ రైల్వేలో ఇవి ఒక నిశ్శబ్ద సమాచార వ్యవస్థగా పనిచేస్తాయి. లక్షలాది మంది ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి మార్గనిర్దేశం చేసే ఈ రంగుల వెనుక ఉన్న అర్థం…

Read More
Folk Dancer : ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది.. దెబ్బకు 60కి పైగా సాంగ్స్ చేశాను.. ఫోక్ డ్యాన్సర్ కామెంట్స్..

Folk Dancer : ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది.. దెబ్బకు 60కి పైగా సాంగ్స్ చేశాను.. ఫోక్ డ్యాన్సర్ కామెంట్స్..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇందులో ఓ పిలగ వెంకటి. ఈ పాట సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. అయితే ఈ పాటలో అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది డ్యాన్సర్ పూజ నాగేశ్వర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రజలు తనను గుర్తుపట్టడం, నార్మల్ పూజ నుంచి…

Read More
జలమండలి సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు అలర్ట్.. ట్యాంకర్ బుకింగ్ ఇలా చేసుకోండి

జలమండలి సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు అలర్ట్.. ట్యాంకర్ బుకింగ్ ఇలా చేసుకోండి

జలమండలి వినియోగదారులకు అలర్ట్ కస్టమర్ కేర్ నంబర్ 155313 ప్రస్తుతం IVRS సాంకేతిక లోపం కారణంగా తాత్కాలికంగా పనిచేయడం లేదు. ఈ సమస్యను BSNL సాంకేతిక బృందం అత్యవసరంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది. ఈ కారణంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి, సేవలను సాధారణ స్థితికి తీసుకువస్తామని హామీ ఇస్తున్నామని తెలియజేశారు .ఈలోపు , వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా నీటి ట్యాంకర్ బుకింగ్ కోసం క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవచ్చని…

Read More
Paruchuri Raghubabu: హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు? పాపం చిన్న వయసులోనే..

Paruchuri Raghubabu: హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు? పాపం చిన్న వయసులోనే..

పరుచూరి బ్రదర్స్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితల స్థాయిని పెంచిన వారిలో వీరు మొదటి స్థానంలో ఉంటారు. ఇప్పుడంటే సినిమాలు చేయడం లేదు కానీ ఒకప్పుడు వీరికి హీరోలకు మించిన క్రేజ్, పాపులారిటీ ఉండేది. అంతేకాదు హీరోలు, హీరోయిన్లకు మించిన పారితోషికం అందుకున్న ఘనత కూడా ఈ సీనియర్ రైటర్స్ సొంతం. సుమారు 300 సినిమాలకు పైగానే రైటర్స్‌గా పని చేసిన పరుచూరి బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు. ఓ…

Read More
10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

10th Class Result 2026 Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 16వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు నెల రోజలపాటు కొనసాగి ఏప్రిల్ 16తో ముగిశాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 23వ తేదీతో అంటే మరో వారంలో మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. ఆ…

Read More
యుద్ధానికి బ్రేక్ వేసిన ట్రంప్.. ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ!

యుద్ధానికి బ్రేక్ వేసిన ట్రంప్.. ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ!

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లబరిచే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక చారిత్రాత్మక ముందడుగు వేశారు. ఇజ్రాయెల్ – లెబనాన్ దేశాల మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న వైరాన్ని పక్కన పెట్టి, ఇరు దేశాలు వాషింగ్టన్‌లో ముఖాముఖి చర్చలు జరపడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య నెల…

Read More
Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?

విషు పండుగలో అత్యంత కీలకమైన ‘విషు కని’ (Vishu Kani) గురించి ఆమె వివరిస్తూ.. ఉదయాన్నే కళ్ళు మూసుకుని వచ్చి దేవుడి ముందు అమర్చిన పండ్లు, పువ్వులు, బంగారం, అద్దాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి అని అన్నారు. ఆ ఏడాది మొత్తం శుభప్రదంగా గడవాలని కోరుకుంటూ చూసే ఆ దృశ్యం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. Source link

Read More
Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Silver Price Crash: వెండి ధరల్లో పెను పతనం? కిలో వెండి లక్షకు చేరుతుందా? మార్కెట్‌లో ప్రకంపనలు.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Silver Price Crash: అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అటు బంగారం, ఇటు వెండి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ – అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విలువైన లోహాల ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెండి ధర ఏకంగా లక్ష రూపాయలకు పడిపోయే అవకాశం ఉందా అనే చర్చ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో మొదలైంది. Source link

Read More
Parliament Special session Live: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌.. ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి – Telugu News | Parliament Special Session Live updates, Lok Sabha voting on delimitation, women’s reservation bill latest news in Telugu

Parliament Special session Live: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌.. ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి – Telugu News | Parliament Special Session Live updates, Lok Sabha voting on delimitation, women’s reservation bill latest news in Telugu

భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ప్రధానంగా 2029 నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుబంధంగా, లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి…

Read More