Headlines

Avika Gor: అవికా గోర్ ఆ సీన్ చేయనంటే చేయనంది.. దాంతో కథనే మార్చేశాం

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనేక అనుభవాలను, ముఖ్యంగా కొన్ని సినిమాల నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మేము వయసుకు వచ్చాం చిత్ర ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించినప్పుడు నాని, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు సినిమాను చూసి ఎంతగానో ఆకట్టుకున్నారని తెలిపారు. “ఇలాంటి సినిమా మాకు వస్తుందా?” అని వారు అడిగారని, అది సినిమా విజయాన్ని ముందే సూచించిందని బెక్కం వేణుగోపాల్ గుర్తు చేసుకున్నారు. తనీష్…

Read Full News

IRCTC చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ సహా 4 ధామాల దర్శనం.. ధర ఎంతంటే?

IRCTC Chardham Yatra 2026 Telugu: హిమాలయాల ఒడిలో కొలువైన పవిత్ర చార్‌ధామ్ క్షేత్రాల దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరానికి ప్రత్యేకంగా ‘చార్‌ధామ్ యాత్ర ఎక్స్ బెంగళూరు’ పేరుతో 12 రాత్రులు, 13 రోజుల ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌తో పాటు దేవప్రయాగ్, రిషికేశ్, హరిద్వార్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం…

Read Full News

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026.. హైదరాబాద్ కుర్రాడు విశేష్ శర్మ సంచలన విజయం

హైదరాబాద్ కుర్రాడు విశేష్ శర్మ చరిత్ర సృష్టించాడు. సొంత గడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్‌లో 19 ఏళ్ల విశేష్ తన కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కోర్సులో హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో విశేష్ అసాధారణ ఆటతీరు కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు. తన హోం కోర్స్‌లో అది కూడా 19 ఏళ్ల వయసులోనే తొలి ప్రొఫెషనల్ టైటిల్ గెలవడం మర్చిపోలేని…

Read Full News

తెలంగాణ చేయూత పెన్షన్లకు బిగ్ అప్‌డేట్.. సర్టిఫికెట్లు లేకపోయినా దరఖాస్తు చేయవచ్చు!

తెలంగాణలోని అర్హులైన పేద ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతరుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలామందికి వివిధ రకాల అధికారిక పత్రాలు లేకపోవడం లేదా ఆ సర్టిఫికెట్లు రావడం ఆలస్యం కావడం వల్ల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం చేయూత దరఖాస్తుదారులకు భారీ ఊరట నిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. తాజా…

Read Full News

Astrology: ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల పంట పండినట్లే.. ఇక అదృష్టమే అదృష్టం!

Venus Moon Yoga Telugu: చాలా మంది తమ జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారాలు, వాటి స్థానాల్లో మార్పులు రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న అరుదైనదిగా భావించే నవపంచమ రాజయోగం ఏర్పడినట్లు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో శుక్రుడు, చంద్రుడి ప్రభావంతో ఈ యోగం ఏర్పడిందని చెబుతున్నారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ఈ యోగం…

Read Full News

Vanisri: వాణిశ్రీ వివాహానికి ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదంటే..?

కళాభినేత్రి వాణిశ్రీ వివాహం 1979 ఫిబ్రవరి 28న చెన్నైలోని వడపళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించడం విశేషం. నర్తనశాల చిత్ర నిర్మాత లక్ష్మీరాజ్యం, ప్రముఖ నటి షావుకారు జానకి స్వయంగా వాణిశ్రీని పెళ్లి కూతురిని చేసి వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. వారిని అనుసరిస్తూ జయసుధ, రమాప్రభ, గీతాంజలి వంటి తారలు కూడా పెళ్లిలో సందడి చేశారు. రాత్రి 11 గంటల…

Read Full News

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ అలర్ట్.. రేపే చివరి అవకాశం.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ఇంకా పూర్తి చేయనివారు వెంటనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేయడం మంచిది. లేకపోతే గ్యాస్ సబ్సిడీ నగదు నిలిచిపోవడంతో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఇంతకముందు ఆగస్ట్ 31వ తేదీతో గడువు ముగియగా.. సెప్టెంబర్ 7 వరకు గడువు పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. దీంతో ఆలస్యం…

Read Full News

INDW vs PAKW: హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన భారత్.. అందరి ఫోకస్ ఆ విషయంపైనే..?

India Women vs Pakistan Women Head to Head: భారత మహిళల జట్టు 2026 మహిళల ఆసియా కప్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగనో ఎదురుచూస్తున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ స్థాయి గణనీయంగా పడిపోయింది. మరి భారత్‌తో…

Read Full News

వృద్ధుడి ఇంట్లో రూ.6.72 లక్షల బంగారం మాయం.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజం!

స్మార్ట్‌ఫోన్‌ అంటే క్రేజ్‌ ఉండటం సహజమే. కానీ ఆ క్రేజ్‌ హద్దులు దాటితే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో మహారాష్ట్రలోని యవత్మల్‌లో వెలుగుచూసిన ఘటన చెబుతోంది. iPhone Pro కొనాలన్న కోరికతో ఓ మైనర్ బాలుడు ఏకంగా తన సొంత తాత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోని ఇనుప అల్మరాను పగలగొట్టి సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు, మొత్తం రూ.6.72 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన…

Read Full News

Telangana: ర్యాపిడో, ఉబర్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి రైడింగ్ యాప్.. అతి తక్కువ ధరల్లో ప్రయాణం..

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు, ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించింది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో ర్యాపిడో, ఉబర్, ఓలా లాంటి బైక్, ఆటో క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రైవేట్ యాప్స్‌లో ధరలు అధికంగా ఉండటంతో పాటు రిజిస్టర్ చేసుకుని సేవలు అందించేవారి నుంచి అధిక కమీషన్లు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా నష్టం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక…

Read Full News