Headlines
దెయ్యాలు ఒక్కరాత్రిలోనే నిర్మించిన శివాలయం..! ఈ రహస్య మందిరం ఎక్కడుందో తెలుసా..?

దెయ్యాలు ఒక్కరాత్రిలోనే నిర్మించిన శివాలయం..! ఈ రహస్య మందిరం ఎక్కడుందో తెలుసా..?

Ghost Builts Shiva Temple: భారతదేశం అనేక పురాతన, రహస్యభరిత ఆలయాలకు నిలయంగా ఉంది. ఈ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలకు మాత్రమే కాకుండా, సంస్కృతి, చరిత్ర, అద్భుతమైన వాస్తుశిల్పానికి కూడా ప్రతీకలుగా నిలుస్తాయి. అలాంటి రహస్యమైన ఆలయాలలో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరెనా జిల్లాలోని సిహోనియా గ్రామంలో ఉన్న కాకన్‌మఠ్ శివాలయం. ఈ ఆలయాన్ని తొలిసారి చూసిన ఎవరికైనా అది ఎప్పుడైనా కూలిపోతుందేమో అన్న భావన కలుగుతుంది. అయినప్పటికీ, శతాబ్దాలుగా ఇది అద్భుతంగా నిలిచి ఉండటం…

Read Full News
Vande Bharat: రూ.750 టికెట్‌ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే

Vande Bharat: రూ.750 టికెట్‌ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే

Vande Bharat: భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలుగా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు భోజనం బాగోలేదని, మరికొన్నిసార్లు సేవలపై ఫిర్యాదులతో చర్చల్లో ఉండే ఈ రైలు, తాజాగా ఒక టిటిఈ (TTE) చేసిన పనికి వార్తల్లోకెక్కింది. ప్రయాణికుల నుండి సగం ధరకే డబ్బులు తీసుకుని సీట్లు కేటాయిస్తున్న టిటిఈని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన…

Read Full News
మూడు రోజులుగా ట్రంక్ పెట్టె నుంచి దుర్వాసన.. అనుమానంతో తెరిచి చూసేసరికి షాక్..!

మూడు రోజులుగా ట్రంక్ పెట్టె నుంచి దుర్వాసన.. అనుమానంతో తెరిచి చూసేసరికి షాక్..!

రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఝున్‌ఝును జిల్లా సూరజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్వానా ఖుర్ద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఫొగటా కా బస్ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం ట్రంకులో లభించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోగా, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలిని సిలోచనగా గుర్తించారు. కుటుంబ సభ్యులు…

Read Full News
Astrology: వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం ఏ గ్రహానికి ఏ చెట్టు శుభం?

Astrology: వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం ఏ గ్రహానికి ఏ చెట్టు శుభం?

Monsoon Plantation Astrology: వర్షాకాలంలో ప్రకృతి పచ్చని వస్త్రం ధరించినట్టుగా కనిపిస్తుంది. ఎటు చూసినా చెట్లు, మొక్కలు, తీగలు, ఔషధ మూలికలు పుష్కలంగా పెరుగుతాయి. నేలలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలం మొక్కలు నాటేందుకు అత్యంత అనుకూలమైన సమయంగా భావిస్తారు. చెట్లను నాటడం పర్యావరణ పరిరక్షణకే కాకుండా, సనాతన ధర్మంలో ఒక పుణ్యకార్యంగా కూడా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రానికి కొన్ని ప్రత్యేకమైన చెట్లు, మొక్కలు అనుసంధానమై ఉంటాయి….

Read Full News
Lord Shani Devi: శని దోష విముక్తికి మరో గొప్ప అవకాశం.. ఈ పరిహారాలతో అదృష్టం..!

Lord Shani Devi: శని దోష విముక్తికి మరో గొప్ప అవకాశం.. ఈ పరిహారాలతో అదృష్టం..!

శని దోషంతో గత కొద్ది కాలంగా ఇబ్బందులు, కష్టనష్టాలు పడుతున్న రాశులు ఈ శని బాధ నుంచి బయటపడడానికి మరో విశేషమైన అవకాశం వచ్చింది. ఈ నెల(మే) 16న శనివారం రోజున అమావాస్య సంభవిస్తోంది. పైగా ఇది శని జయంతి నాడు చోటు చేసుకుంటోంది. శని అమావాస్య అని వ్యవహరించే ఈ అమావాస్య రోజున శనిని పూజించడం, ప్రార్థించడం, శనికి ప్రదక్షిణలు చేయడం, నువ్వులు, మినుములు దానాలు చేయడం వంటివి చేసే పక్షంలో ప్రస్తుతం శని దోషం…

Read Full News
PM KISAN: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్‌! డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి

PM KISAN: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్‌! డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇకపై ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ధృవీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, జూన్ 30లోగా పూర్తి చేయని వారికి తదుపరి వాయిదాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖలు…

Read Full News
హైదరాబాద్‌లో WFH అమలు చేస్తే.. ఎంత పెట్రోల్ సేవ్ అవుతుందో తెల్సా..

హైదరాబాద్‌లో WFH అమలు చేస్తే.. ఎంత పెట్రోల్ సేవ్ అవుతుందో తెల్సా..

హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి మనందరికీ తెలిసిందే. ఉదయం ఆఫీసులకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు రోడ్ల మీద వాహనాల రద్దీ చూస్తే చుక్కలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్ అనేది నిత్యకృత్యం. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఇంధన ఆదా చేసుకోవాలని.. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అయితే, ఒకవేళ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని అమలు…

Read Full News
EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఉమాంగ్ యాప్‌లో కొత్త ఆప్షన్.. సెకన్లలోనే అన్నీ..

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఉమాంగ్ యాప్‌లో కొత్త ఆప్షన్.. సెకన్లలోనే అన్నీ..

మీ UAN యాక్టివేట్ చేశారో.. లేదో స్టేటస్ చెక్ చేసుకునేందుకు.. ఉమాంగ్ యాప్‌లోని ‘UAN సర్వీసెస్ త్రూ ఫేస్ ఆథ్’ కింద ఉన్న ‘UAN కేటాయింపు, యాక్టివేషన్’ ఎంపికకు వెళ్లండి. మీ UAN, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి సమ్మతి బాక్స్‌ను టిక్ చేసి చేయండి. అనంతరం ‘OTP పంపండి’పై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియ విజయవంతమైతే.. ‘నమోదు చేసిన UAN ఇప్పటికే యాక్టివేట్ చేయబడింది’ అనే సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది. Source link

Read Full News
RCB Vs KKR: ఆ 3 తప్పులు సరిచేస్తే ఆర్సీబీదే విజయం.. ఓడితే మాత్రం 2 భారీ నష్టాలు ఖాయం.!

RCB Vs KKR: ఆ 3 తప్పులు సరిచేస్తే ఆర్సీబీదే విజయం.. ఓడితే మాత్రం 2 భారీ నష్టాలు ఖాయం.!

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ప్రతి మ్యాచ్ ఒక యుద్ధంలా మారుతోంది. ముఖ్యంగా బుధవారం జరగనున్న 57వ లీగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడి ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోరు జరగనుంది. ఒకరికి అగ్రస్థానాన్ని కాపాడుకోవాలనే తపన, మరొకరికి టోర్నీలో నిలవాలనే ఆరాటం. ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ…

Read Full News
మొన్న మోదీ హింట్‌.. ఇవాళ కేంద్రం ట్విస్ట్‌.. బంగారం, వెండిపై భారీగా పెరిగిన ట్యాక్సెస్!

మొన్న మోదీ హింట్‌.. ఇవాళ కేంద్రం ట్విస్ట్‌.. బంగారం, వెండిపై భారీగా పెరిగిన ట్యాక్సెస్!

బంగారం కొనకండి అంటూ ప్రధాని మోదీ మొన్న ఆదివారం సికింద్రాబాద్‌ సభ వేదికగా యావత్‌ దేశానికి పిలుపునిచ్చారు. ఏడాదిపాటు పెళ్లిళ్ల సందర్భంగా బంగారం కొనుగోలు చేయకూడదని సూచించారు. దిగుమతి వస్తువుల వాడకం తగ్గించినా, ఆపేసినా, అది దేశభక్తి అవుతుందంటూ మోదీ చెప్పారు. కానీ మోదీ అలా ఎందుకు అన్నారో అప్పుడు ఎవరీ అర్థం కాలేదు. కొందరు మాత్రం రాబోయే రోజుల్లో ధరలు పెరగొచ్చు అన్నారు. వాళ్లు అనుకున్నట్టే జరింది. ప్రధాని మోదీ బంగారంపై ఇచ్చిన హింట్‌ ఇచ్చిన…

Read Full News