Headlines

శుక్రవారం అమావాస్య  .. అర్ధరాత్రి ఈ పనులు చేస్తే మీరే కోటీశ్వరులు

సెప్టెంబర్ 11న పొలాల అమావాస్య. ఇది అమావాస్య తిథి ప్రారంభం, సెప్టెంబర్ 10,2026 గురు వారం ఉదయం 10.33 గంటలకు మొదలు అయ్యి, సెప్టెంబర్ 11,2026 శుక్రవారం ఉదయం 8.56 గంటలకు ముగుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు అర్ధరాత్రి కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు పండితులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అమావాస్య రోజున లక్ష్మీ పూజ, పితృ…

Read Full News

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద మరికొందరు.. మోదీ దిగ్భ్రాంతి!

Delhi Satya Niketan building collapse: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ విషాదం చోటుచేసుకుంది. బేస్‌మెంట్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో ఏం జరిగిందో అర్థంకాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక…

Read Full News

మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు.. ర్యాపిడో డెలివరీలతో..

హైదరాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 1762 సమీపంలోని “ది స్మోక్ షాప్” పై ఈగల్ టీమ్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్, పాడ్స్, కార్ట్రిడ్జ్‌లు మరియు నికోటిన్ పౌచ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాప్‌లో తనిఖీలు చేపట్టి అక్కడ పని చేస్తున్న కేరళకు చెందిన అబూబకర్ సిద్దీక్ అనే…

Read Full News

వామ్మో మామూలు స్కెచ్ కాదు.. ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టాడని.. మామను ఎలా లేపేసిందో తెలిస్తే!

ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు పెట్టి, ఎప్పుడూ చేస్తున్నారో గమనిస్తూ, ఎక్కడికీ వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారనే కోపంతో ఓ ఇళ్లాలు దారుణానికి ఒడిగట్టింది. పనిమనిషికి రూ.6 లక్షల సుపారీ ఇచ్చి, తనపై నిఘా పెట్టిన మామయ్యను హత్య చేయించింది. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లోని కల్యాణ్‌పుర్‌ ఠాణా పరిధికి చెందిన వినీత్‌ మనోచా అనే వ్యాపారికి సుబ్రత్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం కుమారుడికి శాలు అనే…

Read Full News

గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..!

అనంతపురం: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్‌ గల ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో…

Read Full News

ప్రియురాలి బర్త్‌డే.. ఐఫోన్ సర్‌ప్రైజ్ ప్లాన్.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కైన లవర్స్..

ఖమ్మం జిల్లాలో యువకుడి తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు. గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్ కొనిచ్చేందుకు ఏకంగా.. ఆమెతో కలిసి గంజాయి పెడ్లర్‌ అవతారం ఎత్తాడు.. ప్రియురాలికి బర్త్ డే సందర్భంగా సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు ప్లాన్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ప్రియురాలికి బర్త్ డే సందర్భంగా ఐఫోన్ గిఫ్టుగా ఇవ్వాలనుకున్న ఓ యువకుడు ఆమెతో కలిసి గంజాయి రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా సమీపంలో పోలీసులు, ఈగల్ బృందాలు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల…

Read Full News

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో మోహన్‌లాల్ కూతురి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఇటీవలే సినిమాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తుడక్కం’ (Thudakkam). ‘2018’తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. విస్మయ మోహన్‌లాల్ తో పాటు ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోనీ ఈ సినిమాతోనే అరంగేట్రం చేశాడు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ…

Read Full News

Bigg Boss 10 Telugu : ఓటింగ్‏లో దుమ్మురేపిన ఆ ఇద్దరు.. ఫస్ట్ రోజే సత్తా చాటిన కామనర్.. డేంజర్ జోన్‏లో ఎవరు ఉన్నారంటే..

బుల్లితెరపై అసలైన ఎంటర్టై్న్మెంట్ మొదలైంది. మొన్నటివరకు అగ్నిపరీక్ష.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యింది. అయితే మొదటి రోజే హౌస్ లో గొడవలతో రచ్చ కాగా.. ఇక తొలివారం నామినేషన్లలో అసలైన ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న మొత్తం 16 మంది కంటెస్టెంట్లను నామినేషన్లలో పడేశాడు. ఎప్పటిలాగే అగ్ని పరీక్ష ద్వారా తమ ఓటింగ్ స్థానాలను పదిలంగా ఉండేలా చూసుకుంటున్నారు కామనర్స్. అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్స్ అదృష్టాన్ని మార్చే…

Read Full News

Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. శనివారం కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source link

Read Full News

వీధి కుక్కల స్వైర విహారం.. కుక్క దాడిలో ఎద్దు మృతి.. రైతు ఆవేదన!

సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు కేవలం మనుషులపైనే కాకుండా, పాడి పశువులు మరియు జీవాలపై కూడా దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా సదాశివపేట మండలం ముబారక్‌పూర్ (ఎ) గ్రామంలో వీధి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఒక ఎద్దు మృత్యువాత పడింది. ఈ ఘటన స్థానిక రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముబారక్‌పూర్ (ఎ) గ్రామానికి చెందిన రైతు మన్నే సత్తయ్య తన పొలం…

Read Full News