Vande Bharat: రూ.750 టికెట్ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే
Vande Bharat: భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలుగా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్ప్రెస్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు భోజనం బాగోలేదని, మరికొన్నిసార్లు సేవలపై ఫిర్యాదులతో చర్చల్లో ఉండే ఈ రైలు, తాజాగా ఒక టిటిఈ (TTE) చేసిన పనికి వార్తల్లోకెక్కింది. ప్రయాణికుల నుండి సగం ధరకే డబ్బులు తీసుకుని సీట్లు కేటాయిస్తున్న టిటిఈని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్ ధర.. రూ.55 వేలు పెరిగిన…