Headlines

వల వేసేముందు నక్కతోక తొక్కాడో ఏమో.. ఏంది గురూ ఈ చేపలు..

శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వేటకు వెళ్లిన ఓ జాలరికి అదృష్టం తలుపుతట్టింది. సాధారణంగా దొరికే చేపల స్థానంలో ఏకంగా భారీ బొచ్చ చేపలు వలకు చిక్కడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్ కృష్ణ రెండు రోజుల క్రితం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగే వల విసరగా కొద్దిసేపటికే బరువెక్కింది. దీంతో వలలో పెద్ద మొత్తంలో…

Read Full News

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి దివ్యౌషధం!

పూల్‌మఖానా, పాలు రెండూ పోషకాల గనులు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలు, మఖానా రెండింటిలోనూ క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, పళ్లు దృఢంగా మారతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శక్తిని అందించి, బరువు నియంత్రణకు కూడా ఈ మిశ్రమం ఎంతో తోడ్పడుతుంది. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.. బలమైన ఎముకలు, పళ్లు- పాలు, మఖానా రెండూ క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లకు నిలయాలు. వయసు…

Read Full News

ఈ రాశుల వాళ్ళు మరో 10 రోజుల్లో శుభవార్తలు వింటారు.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. Source link

Read Full News

గుర్రాలకు పాము విషం ఎందుకు ఎక్కిస్తారు? అసలు కారణం ఇదే!

పామును చూస్తేనే చాలామంది భయపడతారు. ఇక పాము విషం అంటే ప్రాణాంతకమనే విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గుర్రాల శరీరంలోకి పాము విషాన్ని నియంత్రిత పద్ధతిలో ప్రవేశపెడతారు. ఇది గుర్రాలకు హాని చేయడానికి కాదు.. పాము కాటుకు ఉపయోగించే యాంటీవెనమ్‌ తయారు చేయడానికి ఈ ప్రక్రియ చేపడతారు. అయితే విషాన్ని నేరుగా పెద్ద మొత్తంలో గుర్రాలకు ఎక్కించరు. అత్యంత తక్కువ మోతాదుల్లో ఇస్తారు. ముందుగా పాము విషాన్ని సేకరిస్తారు యాంటీవెనమ్ తయారీ ప్రక్రియలో…

Read Full News

Andhra News: కర్నూల్‌లో దారుణం.. మహిళపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

బస్టాండ్‌లో శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. అయితే తాజాగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా సడెన్‌గా అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు.. ఒక్కసారిగా నర్సమ్మపై దాడికి దిగారు. నర్సమ్మ కళ్లలో…

Read Full News

Ind Vs Pak: భారత్ వర్సెస్ పాక్.. కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై అడుగు పెట్టనున్న  భారత ఆటగాళ్లు

Ind Vs Pak: భారత్ పాకిస్థాన్ మధ్య దశాబ్ధాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ నగరాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. పాకిస్థాన్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ గేమ్స్ ఆతిథ్యానికి సంబంధించి కీలక…

Read Full News

Ranabaali Movie: అభిమానులకు క్రేజీ సర్ ప్రైజ్.. విజయ్, రష్మిక మూవీ రణబాలి టీజర్ వచ్చేది అప్పుడే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటేస్త్ మూవీ రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రణబాలి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది ఈ జంట. ఇటీవల విజయ్, రష్మిక పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ పోస్టర్,…

Read Full News

ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక!

నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో అతలాకుతలమవుతున్న బీహార్‌కు మరో కొత్త భయం పట్టుకుంది. వరద ఉధృతికి జలాశయాల నుంచి కొట్టుకొస్తున్న అసాధారణంగా ఉన్న, గుర్తుతెలియని చేపలను తినవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ వనరుల శాఖ కీలక ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. వరదల్లో మురుగునీరు, రసాయనాలు, చనిపోయిన జంతువుల వ్యర్థాలు కలవడంతో ఆ నీటిలో ప్రయాణించే చేపలు పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే.. బల్ల గుద్ది మరీ చెప్పిన ఆది రెడ్డి.. వీడియో

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్‌ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 06) సాయంత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి షోలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ నిర్వాహుకులు చెబుతున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల్లోనూ చాలా మార్పులు చేశారని టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్…

Read Full News

వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వినాయక చవితి తర్వాత వీరు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఆనందకరంగా ఉంటారు, ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇంటా యబట సానుకూల వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి జాబ్ లభిస్తుంది. Source link

Read Full News