ఘట్ కేసర్ లో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఘట్ కేసర్ లో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఘట్కేసర్ వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేసి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఈ రైలులో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఒక ఫోన్‌కాల్ అలర్ట్ అందింది. ఈ సమాచారం నేపథ్యంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో రైలును ఆపి, ప్రతి బోగీని, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. టీవీ9 ఛానల్ ఈ తనిఖీలకు సంబంధించిన ప్రత్యేక దృశ్యాలను ప్రసారం చేసింది. సికింద్రాబాద్ చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు ఈ…

Read More
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్ నిర్వహణ నుంచి తప్పుకున్న L&T..

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్ నిర్వహణ నుంచి తప్పుకున్న L&T..

హైదరాబాద్‌ మెట్రోరైల్ మొదటి దశ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రానంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ సీఎండీ మధ్య  ఒప్పందం కుదిరింది. ఎల్‌అండ్‌టీకి ఉన్న రూ.13వేల కోట్ల అప్పును టేకోవర్‌ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఒకే చెప్పింది. ఎల్‌అండ్‌టీకి ఈక్విటీ కోసం ఒకేసారి పరిష్కారంగా రూ.2,100 కోట్లు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.  అయితే మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T ఎందుకు తప్పుకుందో తెలుసుకుందాం… హైదరాబాద్‌…

Read More
ఆల్మట్టి ఎత్తు పెంపుతో కన్నడనాట సిరులు.. ముంపులో మరాఠీలు.. తెలుగోళ్లు మాడతారు!

ఆల్మట్టి ఎత్తు పెంపుతో కన్నడనాట సిరులు.. ముంపులో మరాఠీలు.. తెలుగోళ్లు మాడతారు!

వామనుడు బలిచక్రవర్తిని మూడడుగులు అడిగాడు. ఓస్‌.. మూడడుగులే కదా అని తేలిగ్గా తీసుకున్నాడట. బలిని పాతాళంలోకి తొక్కి, నింగి-నేల ఆక్రమించేశాడు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఐదడుగులు అడుగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌ కోసం..! అక్కడ తొక్కితే.. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ మూడు రాష్ట్రాల ప్రజల గొంతు తడారిపోతుంది. ఆల్మట్టి జస్ట్‌ ఐదు అడుగులు పెరిగితే.. తెలంగాణ కృష్ణానది పరివాహకం మొత్తం ఎడారిగా మారిపోతుంది. కట్టిన ప్రాజెక్టులు క్రికెట్‌ ఆడుకునే గ్రౌండ్స్‌గా మారిపోతాయి. తెలంగాణలోనే నీళ్లు పారకపోతే ఇక…

Read More
నువ్వు మామూలోడు కాదు.. విమానంలో అక్కడ దాక్కుని ఇండియా వచ్చిన బాలుడు.. అవాక్కైన అధికారులు..

నువ్వు మామూలోడు కాదు.. విమానంలో అక్కడ దాక్కుని ఇండియా వచ్చిన బాలుడు.. అవాక్కైన అధికారులు..

ఓ వైపు విమాన ప్రమాదాలు భయపెడుతుంటే.. కొంతమంది చేసే పనుల వల్ల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కొంతమంది విమానంలో రహస్యంగా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి అధికారులతో పాటు అంతా అవాక్కయ్యారు. కాబూల్ నుండి బయలుదేరిన ఒక విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఒక 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ అసాధారణ సంఘటన…

Read More
చైనా ఆపిల్ నుంచి మరో సంచలనం.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌తో Xiaomi 17 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే..?

చైనా ఆపిల్ నుంచి మరో సంచలనం.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌తో Xiaomi 17 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే..?

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 17 సిరీస్ క్రేజ్ జోరుగా సాగుతుంది. సెప్టెంబర్ 19న లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను కొనేందుకు జనాలు ఆపిల్ స్టోర్‌ల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో చైనా ఆపిల్‌గా పిలువబడే షియోమి తన ప్రీమియం సెగ్మెంట్‌ 17 సిరీస్‌ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ సెప్టెంబర్ 30న లాంచ్‌కానున్నట్టు పేర్కొంది. షియోమి నుంచి వచ్చే ఈ ఫ్లాగ్‌షిప్…

Read More
Viral: వామ్మో.. 10 అడుగులు ఉంది.. పట్టి వదులుతుండగా.. ఏం కక్కిందో తెల్సా..?

Viral: వామ్మో.. 10 అడుగులు ఉంది.. పట్టి వదులుతుండగా.. ఏం కక్కిందో తెల్సా..?

మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో సోమవారం రాత్రి షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని ఫత్యపూర్ గ్రామంలో మనోరమ రాథోడ్ అనే మహిళ.. మేకలను పెంచేది. వాటిలోని ఓ మేక రెండు పిల్లలకు జన్మనివ్వడంతో.. వాటిని వాటిని ప్లాస్టిక్ ట్రేలో పెట్టి నిద్రకు ఉపక్రమించింది. అయితే కొంతసేపటి తర్వాత వాటికి పాలు పట్టించేందుకు లేవగా.. ఆ రెండు మేక పిల్లలు కనిపించలేదు. దీంతో ఆమె తన మేక పిల్లల్ని ఎవరో దొంగిలించారని భావించి.. కేకలు వేయడం ప్రారంభించింది. ఈ లోపు…

Read More
రోడ్డుపై నడుస్తున్న మహిళ ముందు పడ్డ పొట్లం..ఆ తర్వాత! వీడియో

రోడ్డుపై నడుస్తున్న మహిళ ముందు పడ్డ పొట్లం..ఆ తర్వాత! వీడియో

ఖమ్మం జిల్లాలో కొత్త తరహా బంగారు మోసం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళను టార్గెట్ చేసి, కేటుగాళ్లు పక్కా ప్రణాళికతో ఆమెను మోసగించారు. సెప్టెంబర్ 20న బోసుబొమ్మ సెంటర్ నివాసి అయిన 55 ఏళ్ల మహిళ గాంధీ చౌక్ వద్దకు రాగానే, ఆమెను అనుసరిస్తున్న మరో మహిళ ఆమె ముందుకు ఓ పొట్లాన్ని విసిరింది. ఆ పొట్లంలో బంగారం బిస్కెట్ ఉందని చెప్పి, దాన్ని పంచుకుందామని నమ్మబలికింది.ఇంతలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి, ఆ…

Read More
మెగా బ్రదర్స్‌పై RGV షాకింగ్ ట్వీట్

మెగా బ్రదర్స్‌పై RGV షాకింగ్ ట్వీట్

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి.. ‘ 22 సెప్టెంబర్ 1978 ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా మీకు పరిచయమై నేటికి 47 ఏళ్లయింది. నటుడిగా నాకు ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబసభ్యుడిగా, మెగాస్టార్‌గా నన్ను అనుక్షణం ఆదరించి అభిమానించిన తెలుగు సినీ ప్రేక్షకులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు మెగాస్టార్. ఇక చిరంజీవి ట్వీట్ కు…

Read More
Asia Cup 2025: కుల్దీప్ దెబ్బకు రికార్డు బద్దలు..13 వికెట్లతో టాప్ స్పిన్నర్.. ఫైనల్‌లో పాక్‎ను వణికిస్తాడా ?

Asia Cup 2025: కుల్దీప్ దెబ్బకు రికార్డు బద్దలు..13 వికెట్లతో టాప్ స్పిన్నర్.. ఫైనల్‌లో పాక్‎ను వణికిస్తాడా ?

Asia Cup 2025: ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నమెంట్‌లో అజేయంగా దూసుకుపోతోంది. ఫైనల్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. శ్రీలంకతో జరిగిన చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శన ఎలా ఉంది? అతను ఎలాంటి రికార్డు సృష్టించాడు? శ్రీలంకపై అద్భుత విజయం తర్వాత భారత…

Read More
Video: అంపైర్ వల్లే ఓడిపోయాం.. భారత్‌పై ఓటమితో పాక్ కెప్టెన్ మెంటల్ స్టేట్‌మెంట్

Video: అంపైర్ వల్లే ఓడిపోయాం.. భారత్‌పై ఓటమితో పాక్ కెప్టెన్ మెంటల్ స్టేట్‌మెంట్

Salman Ali Agha on Fakhar Zaman wicket Controversy: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ ఔట్ అయిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని ఫఖర్ జమాన్ బ్యాట్ అంచుకు తాకి కీపర్ సంజూ శాంసన్ చేతుల్లోకి వెళ్లింది. అయితే, శాంసన్ క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకిందా లేదా అనే దానిపై సందేహం నెలకొనడంతో…

Read More