Jio Plan: మీరు క్రికెట్‌ అభిమానులా.. మీకో గుడ్‌న్యూస్‌.. రూ.149 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ!

Jio Plan: మీరు క్రికెట్‌ అభిమానులా.. మీకో గుడ్‌న్యూస్‌.. రూ.149 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ!

రూ.195 ప్లాన్ ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇది వినియోగదారులకు 15GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అదనంగా ఈ ప్లాన్‌తో పాటు 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ కూడా లభిస్తుంది. జియో ఇటీవల ప్రారంభించిన చవకైన ‘వాల్యూ ప్యాక్‌ల’ గురించి చెప్పాలంటే, కంపెనీ 28 రోజుల వ్యాలిడిటీతో రూ.189 ధర గల ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ కింద, వినియోగదారులు భారతదేశం అంతటా అపరిమిత కాలింగ్‌తో పాటు ఉచిత నేషనల్ రోమింగ్‌ను పొందుతారు. అదనంగా ఈ…

Read More
Gold Price: బంగారం కొనేవారికి షాక్.. ఇవాళ మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..?

Gold Price: బంగారం కొనేవారికి షాక్.. ఇవాళ మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..?

భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక మెటల్ కాదు.. స్పెషల్ సెంటిమెంట్. పెళ్లి, పండగ వేడుక ఏదైన బంగారం కొనాల్సిందే. అంతేకాకుండా కష్టసమయాల్లో ఆదుకునే ఆర్థిక భరోసా కూడా. అయితే గత కొంత కాలంగా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బంగారం కొనలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గతేడాది మొదట్లో రూ.లక్ష లోపు ఉన్న బంగారం ఇప్పుడు లక్షన్నర దాటింది. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణం అని చెప్పొచ్చు. ఇక బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం…

Read More
RCB vs LSG: బెంగళూరు బౌలర్ల ధాటిని తేలిపోయిన లక్నో.. ఆర్సీబీ ముందే స్వల్ప లక్ష్యం..!

RCB vs LSG: బెంగళూరు బౌలర్ల ధాటిని తేలిపోయిన లక్నో.. ఆర్సీబీ ముందే స్వల్ప లక్ష్యం..!

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants, 23rd Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2019లో భాగంగా 23వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈక్రమంలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 19వ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ వరుస…

Read More
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

ఇటీవల అడవుల్లో ఆహారం, నీళ్లు దొరక్క వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో పశువులు, మనుషులపై కూడా దాడులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లోకీ చొరబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి వన్యమృగాలు. అయితే ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్న వన్యమృగాలను తరిమి కొట్టేందుకు పోలాండ్‌ దేశంలో అదిరిపోయే హైటెక్‌ ప్లాన్‌ వేశారు. నగరంలోకి చొరబడుతున్న అడవి పందుల గుంపును చెల్లాచెదురు చేయడానికి ఒక హ్యూమనాయిడ్ రోబోను రంగంలోకి దించి వార్తల్లో నిలిచింది…

Read More
MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య 24వ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ముంబై అభిమానులకు షాకిస్తూ ఈ కీలక మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులో లేడు….

Read More
బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..

బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఓ సింహం వేట కోసం జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తూ 15 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. ఓ వ్యవసాయ క్షేత్రంలో రాత్రిపూట ఆహారం కోసమో, నీటి కోసమో వెతుకుతూ వచ్చిన సింహం పొరపాటున బావిలో పడిపోయింది. పైకి రాలేక నీటిలో తడబడుతూ అది చేసిన గర్జనలు విన్న స్థానికులు దానిని గమనించి అటవీ శాఖకు సమాచారం అందించారు.. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ కుల్‌దీప్ చౌహాన్ నేతృత్వంలోని బృందం, పోలీసుల సాయంతో అక్కడికి చేరుకుంది….

Read More
Iran Oil Tankers: భారత్‌కు చేరిన ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్‌లు

Iran Oil Tankers: భారత్‌కు చేరిన ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్‌లు

యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్ కు చెందిన రెండు చమురు నౌకలు భారత్‌ కు చేరుకున్నాయి. ఏడేళ్ల తర్వాత ఇరాన్‌ చమురు భారతదేశానికి వచ్చినట్లయ్యింది. ఈ రెండు నౌకలు గుజరాత్‌ లోని సిక్కా పోర్టు తలో లంగరేశాయి. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన రెండు చమురు నౌకలు మార్చి మధ్యలో ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి. రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చాయి. అయితే ఈ నౌకలను ఎవరు కొనుగోలు…

Read More
TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాబోతోంది..!

TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ.. 90 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్ రాబోతోంది..!

TVS Jupiter: భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో TVS Jupiter మరోసారి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు, అలాగే రోజువారీ వినియోగానికి అనుకూలమైన ఫీచర్లతో ఈ స్కూటర్ ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. అందుకే ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. మార్చి 2026లో రికార్డు అమ్మకాలు తాజా గణాంకాల ప్రకారం, 2026 మార్చి…

Read More
Cinema : ఇదెక్కడి సినిమా రా బాబు.. ఒక్కో సీన్ చూస్తే గుండె ఆగిపోవాల్సిందే.. ఓటీటీలో భయానక చిత్రం..

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబు.. ఒక్కో సీన్ చూస్తే గుండె ఆగిపోవాల్సిందే.. ఓటీటీలో భయానక చిత్రం..

సినిమా ఎలా ఉంది? సినిమా ప్రారంభ సన్నివేశం మనల్ని కేకలు వేయిస్తుంది. అది ఎంతగా అంటే, ఇది ఒక హారర్ సినిమా అని మనం అనుకుంటాం. అదేవిధంగా, సినిమా చివరి సన్నివేశంలోని మలుపు, అది కలిగించే ప్రభావం, సినిమా రెండవ భాగాన్ని చూడాలనే కోరికను మనలో కలిగిస్తుంది. ‘టైమ్ లూప్’ కథను స్థానిక ప్రజల నమ్మకాలకు అనుగుణంగా చెప్పడం గమనించదగ్గ విషయం. Source link

Read More
పుష్పలో సమంత సాంగ్‌ను మిస్ అయ్యింది ఈ అమ్మడే.. ఆమె చేసుంటే

పుష్పలో సమంత సాంగ్‌ను మిస్ అయ్యింది ఈ అమ్మడే.. ఆమె చేసుంటే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రపంచ వ్యక్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్పతో తొలిసారి పాన్ ఇండియా సినిమా చేశారు అల్లు అర్జున్.  ‘పుష్ప: ది రైజ్’ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా…

Read More