Headlines
Sleep: యవ్వన రహస్యం ఇదేనా..? రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే..?

Sleep: యవ్వన రహస్యం ఇదేనా..? రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే..?

రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి? చాలామంది ఈ ప్రశ్నకు 8 గంటలు అనే సమాధానమే చెబుతారు. అయితే తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు సుమారు 6 నుంచి 8 గంటల మధ్య నిద్రపోవడం జీవ (Biological) వృద్ధాప్యాన్ని నెమ్మదించడంలో సహాయపడవచ్చని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తించే ఖచ్చితమైన నియమం కాదని కూడా వారు స్పష్టం చేశారు. పరిశోధకులు యూకే బయోబ్యాంక్ (UK Biobank)లోని సుమారు 5 లక్షల మంది పెద్దల…

Read Full News
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?

గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?

ఈ కొత్త వైరస్… కోవిడ్-19 మహమ్మారికి కారణమైన SARS-CoV-2, గతంలో విజృంభించిన SARS-CoV-1 వైరస్‌ల కుటుంబమైన ‘సార్బెకోవైరస్’కు చెందినది. ఇది మానవ కణాల్లో ఉండే ACE2 రిసెప్టర్‌లకు అతుక్కునే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. SARS-CoV-2 కూడా ఇదే మార్గం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించింది. ఈ లక్షణం వల్లే దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే, ఇప్పటివరకు ఈ వైరస్ మానవులకు సోకినట్లు ఎక్కడా ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇది కేవలం శాస్త్రీయంగా గుర్తించిన…

Read Full News
గుప్పెడు గింజలు చాలు.. నర నరాల్లో బలాన్ని పెంచి హార్మోన్స్ సమస్యలను తరిమికొడతాయ్

గుప్పెడు గింజలు చాలు.. నర నరాల్లో బలాన్ని పెంచి హార్మోన్స్ సమస్యలను తరిమికొడతాయ్

ఈ మెంతులు జీర్ణక్రియ పనితీరుకు ఎంతగానో సహాయపడతాయి ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి.అంతే కాదు బ్లడ్ షుగర్ నియంత్రణకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను కూడా నెమ్మదిగా చేస్తుంది. ఈ మొలకల్లో ఉండే ముఖ్య పోషకాలు శరీరానికి ఈజీగా చేరాతాయి అందుకే చాలా మంది వీటిని తీసుకుంటారు. కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా ఇది సహాయపడుతుంది. మీరు దీనిని ఎంచక్కా మీ ఫుడ్ డైట్ లో…

Read Full News
ఈ గోధుమ రంగు పత్తి గురించి మీకు తెలుసా..? దీని గురించి ఆశ్చర్యకర విషయాలు

ఈ గోధుమ రంగు పత్తి గురించి మీకు తెలుసా..? దీని గురించి ఆశ్చర్యకర విషయాలు

పత్తి అంటే మనకు గుర్తొచ్చేది తెలుపు రంగు. కానీ, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ (సీఐసీఆర్) శాస్త్రవేత్తలు, డాక్టర్ వినీత ఘట్మరే నాయకత్వంలో, సహజసిద్ధమైన గోధుమ రంగు పత్తిని విజయవంతంగా అభివృద్ధి చేశారు. 25 ఏళ్లుగా ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్న డాక్టర్ ఘట్మరే బృందం, 2021లో వైదేహీ-1 అనే గోధుమ రంగు పత్తి రకాన్ని పరిచయం చేసింది. ప్రస్తుతం, ముదురు గోధుమ నుంచి లేత గోధుమ రంగుల వరకు నాలుగు…

Read Full News
తక్కువకు వస్తున్నాయని సెకండ్‌ హ్యాండ్‌ AC వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది!

తక్కువకు వస్తున్నాయని సెకండ్‌ హ్యాండ్‌ AC వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది!

తీవ్ర వేసవిలో ఎయిర్ కండిషనర్ల వినియోగం భారీగా పెరుగుతున్న వేళ, పాత లేదా సెకండ్ హ్యాండ్ ఏసీల వాడకంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తున్నాయని చాలా మంది వాడిన లేదా రీఫర్బిష్డ్ ACలను కొనుగోలు చేస్తున్నప్పటికీ, సరైన తనిఖీలు లేకుండా వాటిని ఉపయోగించడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అరిగిపోయిన భాగాలు, లోపభూయిష్ట వైరింగ్, గ్యాస్ లీకులు వంటి సమస్యలు అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీ పేలుళ్లు లేదా మంటలు…

Read Full News
మహానటి సావిత్రి నట ప్రయాణంలో ఆమె పాత్ర కీలకం..

మహానటి సావిత్రి నట ప్రయాణంలో ఆమె పాత్ర కీలకం..

మహానటి సావిత్రి గారికి వ్యక్తిగత సహాయకురాలిగా దాక్షాయణి అనే ఆమె నిరంతరం తోడుగా ఉండేవారు. ఆమె సావిత్రి గారికి మేకప్ చేసేటప్పుడు అవసరమైనవన్నీ అందించేవారు. అంతేకాకుండా, సినిమా షూటింగ్‌లలో కంటిన్యూటీని పకడ్బందీగా నిర్వహించడం దాక్షాయణి ప్రధాన బాధ్యత. ఏ సినిమాలో, ఏ సన్నివేశంలో, ఏ షాట్‌లో, ఏ చీర, ఏ నగలు ధరించారో వంటి వివరాలను ఆమె ఒక పుస్తకంలో నిశితంగా నమోదు చేసుకునేవారు. అవసరమైతే అసోసియేట్ డైరెక్టర్ల నుంచి కూడా వివరాలు సేకరించి రాసుకునేవారు. ఈ…

Read Full News
PM Modi: ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ప్రధాని కాన్వాయ్ 50 శాతానికి తగ్గింపు

PM Modi: ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ప్రధాని కాన్వాయ్ 50 శాతానికి తగ్గింపు

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఇంధన ఆదా చర్యలను ముమ్మరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా తన కాన్వాయ్‌ను 50 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇంధన ఆదా సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంగా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన ఆదా కోసం తన కాన్వాయ్‌ను 50 శాతం తగ్గించాలని కాన్వాయ్‌లో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని పెంచాలని కూడా అధికారులకు సూచించారు….

Read Full News
మీది ప్రధానిని అనే స్థాయా..?.. కర్నాటక కాంగ్రెస్ సర్కార్‌పై ప్రహ్లాద్ జోషి ఫైర్

మీది ప్రధానిని అనే స్థాయా..?.. కర్నాటక కాంగ్రెస్ సర్కార్‌పై ప్రహ్లాద్ జోషి ఫైర్

కర్ణాటక రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను దాచిపెట్టేందుకే సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా వేదికగా స్పందించిన ప్రహ్లాద్ జోషి.. “భారత్‌ను ఒకప్పుడు ‘ఫ్రాజైల్ ఫైవ్’ దేశాల జాబితాలోకి నెట్టింది కాంగ్రెస్ పాలనే. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆర్థిక…

Read Full News
Moral Story: ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ

Moral Story: ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ

అనగనగా ఒక దట్టమైన అడవిలో ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలపై అనేక పక్షులు నివసించేవి. వాటిలో ఒక కాకి జంట కూడా ఉండేవి. అవి ఎంతో ప్రేమగా జీవిస్తూ, తమకు సురక్షితమైన గూడు కట్టుకుని ఆనందంగా కాలం గడిపేవి. కొంతకాలానికి ఆడ కాకి కొన్ని గుడ్లు పెట్టింది. తమ పిల్లలు పుట్టబోతున్నాయని కాకి దంపతులు ఎంతో సంతోషించాయి. గుడ్లను కాపాడుతూ, వాటి కోసం ఆహారం తెచ్చి భవిష్యత్తు…

Read Full News
TOP 9 ET: గుడ్ న్యూస్‌.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్‌ | పెద్ది కోసం రంగంలోకి ధోని

TOP 9 ET: గుడ్ న్యూస్‌.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్‌ | పెద్ది కోసం రంగంలోకి ధోని

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా టీజర్ మే 20న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ‘డ్రాగన్’ టీజర్‌ను జూన్ 4న విడుదల కాబోయే ‘పెద్ది’ సినిమాతో జత చేస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో లేవని మెగా అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే, ఈ లోటును పూడ్చేందుకు చిత్ర…

Read Full News