Headlines
Indian Railways: రైలు టాయిలెట్ ట్యాంకులో పడిపోయిన రూ.లక్షల బంగారు ఉంగరం.. రైల్వే సిబ్బంది ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Indian Railways: రైలు టాయిలెట్ ట్యాంకులో పడిపోయిన రూ.లక్షల బంగారు ఉంగరం.. రైల్వే సిబ్బంది ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Indian Railways: రైలు ప్రయాణంలో మన వస్తువు ఏదైనా జారి పడిపోతే, అది తిరిగి దొరుకుతుందని ఆశించడం చాలా కష్టం. ముఖ్యంగా రైలు టాయిలెట్‌లో పడిపోతే ఇక ఆ వస్తువును వదిలేసుకోవాల్సిందే అని అందరూ అనుకుంటారు. కానీ, తాజాగా జరిగిన ఒక ఘటనలో రైల్వే సిబ్బంది తమ అంకితభావాన్ని చాటుకున్నారు. అసహ్యం అనిపించినా లెక్కచేయకుండా, ప్రయాణికురాలి లక్షల విలువైన బంగారు ఉంగరాన్ని టాయిలెట్ ట్యాంక్ నుండి వెలికితీసి ఆమెకు అప్పగించారు. అసలేం జరిగింది? ఈ ఘటన నార్త్…

Read Full News
32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల

32 ఏళ్ల తర్వాత ఆ ఊరుకు బస్సొచ్చింది.. ఫలించిన గ్రామస్తుల కల

ఎట్టకేలకు గతేడాది గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.2 కోట్ల నిధులతో కుచులాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గిరిగామ్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇటీవల సర్పంచి ఉత్తం, మార్కెట్ డైరె క్టర్ ధనుంజయ్ గ్రామ పెద్దలతో కలిసి ఆర్టీసీ అధికారులకు సమస్యను వివరించారు. ఆర్టీసీ అధికారులు సోమవారం జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుంచి సుంకిడి, కుచులాపూర్ ఎక్స్ రోడ్డు మీదుగా గిరిగామ్, లీమ్గూడ, అట్నాం గూడ గ్రామాలకు బస్సు సేవలను ప్రారంభించారు. Source link

Read Full News
సూర్యుడు అనుగ్రహంతో వీరి పంట పండబోతోంది.. ఆర్ధిక లాభాలతో పాటు అప్పులు కూడా మాయం

సూర్యుడు అనుగ్రహంతో వీరి పంట పండబోతోంది.. ఆర్ధిక లాభాలతో పాటు అప్పులు కూడా మాయం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు కొందరికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగినా ఈ ప్రభావం 12 రాశుల వారిపైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే, సూర్యుడు ప్రతి రాశిలో 30 రోజుల పాటు ఉండనున్నాడు. మే 15 న సూర్యుడు…

Read Full News
TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే

TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే

విజయ్‌ దళపతి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా.. ఓ చిన్న వెలితి మాత్రం ఆ ఈవెంట్లో కొట్టినట్టు కనిపించిందనేది కొంత మంది కామెంట్. విజయ్‌ ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన కొడుకు జేసన్ సంజయ్‌, కూతురు దివ్య.. ఈ ఇద్దరు విజయ్ ప్రమాణ స్వీకారానికి రాలేదు. కనీసం సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ఇప్పుడు విజయ్‌ రచ్చ గెలిచినా.. ఇంట మాత్రం ఓడిపోయారనే కామెంట్ వస్తోంది పలువురి నుంచి అంతే కాదు…..

Read Full News
రెండు సార్లు ఆ హీరోతో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నా.. అసలు విషయం చెప్పిన ఇంద్రజ

రెండు సార్లు ఆ హీరోతో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నా.. అసలు విషయం చెప్పిన ఇంద్రజ

చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలనే ఆశ ఇంకా సజీవంగా ఉందని, దురాశ కాదని, కేవలం ఒక డాన్స్ పాటలో అయినా ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఉందని ఆమె స్పష్టం చేశారు. చిరంజీవిని “డాన్స్ అంటే చిరు గారు” అని ఆమె అన్నారు. చిరంజీవి నుంచి తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడే విధానం అని ఇంద్రజ అన్నారు. అందరితో ఎలా మర్యాదగా మాట్లాడాలి, కోపం ఉన్నప్పటికీ మాటల్లో ఎప్పుడూ సంయమనం కోల్పోకుండా…

Read Full News
Brown Paper Bag: షాపింగ్ మాల్స్ లో ఇచ్చే కవర్లు గోధుమ రంగులోనే ఎందుకుంటాయి, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి?

Brown Paper Bag: షాపింగ్ మాల్స్ లో ఇచ్చే కవర్లు గోధుమ రంగులోనే ఎందుకుంటాయి, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి?

షాపింగ్ మాల్స్ నుండి మొదలుపెడితే చిన్నపాటి కిరాణా దుకాణాల వరకు మీరు ఎక్కడ షాపింగ్ చేసినా వస్తువులను తీసుకువెళ్లడానికి గోధుమ రంగు కాగితపు సంచులను ఇస్తుంటారు. చాలా మందికి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో స్పష్టంగా తెలియదు. పాఠశాల పుస్తకాల రంగులాగే మార్కెట్లో లభించే అత్యధిక కాగితపు సంచులు రంగు వేయబడకుండా ఒకేలా ఉంటాయి. ఈ గోధుమ రంగు వెనుక కేవలం యాదృచ్ఛికమైన కారణం మాత్రమే లేదు. దీని వెనుక ఎన్నో ముఖ్యమైన శాస్త్రీయ…

Read Full News
దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సమయంలో ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వర్షాకాలంలో పచ్చి మిర్చి వెల్లుల్లి కారం పచ్చడిని వేడి వేడి అన్నంలో రోజుకు ఒకసారి తినడం వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట. కాగా, ఈ ఆరోగ్యకరమైన పచ్చి…

Read Full News
ఉదయాన్నే కార్లల్లో దిగారు.. ఎవరూ లేని చోట గుట్టుచప్పుడు కాకుండా పని స్టార్ట్ చేశారు.. కట్ చేస్తే..

ఉదయాన్నే కార్లల్లో దిగారు.. ఎవరూ లేని చోట గుట్టుచప్పుడు కాకుండా పని స్టార్ట్ చేశారు.. కట్ చేస్తే..

సినిమాల్లో మాత్రమే చూసే గుప్తనిధుల వేట.. ఇప్పుడు నిజంగానే కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో కలకలం రేపింది. ఓ పురాతన ఇంటిని టార్గెట్‌గా చేసుకుని కొందరు వ్యక్తులు పట్టపగలే రహస్య తవ్వకాలు చేపట్టడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం ఉదయాన్నే పలు ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు ఖరీదైన కార్లలో పునాదిపాడు గ్రామం చేరుకున్నారు. వారి చేతుల్లో ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలు, తవ్వకాల సామగ్రి ఉండటంతో మొదట నుంచే అనుమానాలు మొదలయ్యాయి. అంతలోనే వారు గ్రామంలోని…

Read Full News
ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌స్యూస్.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా..!

ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌స్యూస్.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా..!

సమాజంలో దశాబ్దాలుగా వివక్ష, నిరాకరణ, ఉపాధి లేమి మరియు గుర్తింపు సమస్యలతో సతమతమవుతున్న ట్రాన్స్‌జెండర్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, వారి సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు’ను ఏర్పాటు చేస్తూ, దానికి ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎస్ నంబర్ 14ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, ‘రూల్స్-2020’ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం…

Read Full News
TG RGUKT 2026 Registration: బాసర ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల బీటెక్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

TG RGUKT 2026 Registration: బాసర ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల బీటెక్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

హైదరాబాద్, మే 12: గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ గడువు మే 10, 2026వ తేదీతో ముగిసింది. అయితే ఈ గడువును తాజాగా పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మే 14, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు చివరి వరకు వేచి చూడకుండా ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తన ప్రకటనలో వివరించారు….

Read Full News