Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌ లో టాప్ కంటెస్టెంట్స్

Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌ లో టాప్ కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు హౌస్ లోకి అడుగు పెట్టగా, ఇప్పటికే ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్‌ మర్యాద ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్‌ జరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ పెట్టాడు. టెనెంట్లు…..

Read More
అట్టహాసంగా స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవం.. కళాకారులకు దక్కిన అరుదైన రాజ గౌరవం

అట్టహాసంగా స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవం.. కళాకారులకు దక్కిన అరుదైన రాజ గౌరవం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కొత్త అక్షరధామ్ ఆలయం అత్యంత వైభవంగా ప్రారంభించబడింది. సెప్టెంబర్ 25న గురు మహంత్ స్వామి మహారాజ్ స్వయంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలో మూడవ అక్షరధామ్ ఆలయంగా, ప్రపంచంలో ఐదవదిగా నిలిచింది. ఇది నాగర శైలిలో, ఇంటర్‌లాకింగ్ రాతి వ్యవస్థలో నిర్మించబడింది. 42 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన మతపరమైన, పర్యాటక ప్రదేశంగా ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. రాజస్థాన్‌లోని రెండవ అతిపెద్ద నగరంలో ఉన్న ఈ ఆలయం భక్తి,…

Read More
Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర

Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర

Royal Enfield: ఈ ఏడాది మే నెలలో ఫ్లిప్‌కార్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను లిస్ట్ చేసింది. అయితే, కంపెనీ వాహనాలు ఇంకా ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి అందుబాటులో లేవు. ఇప్పుడు సెప్టెంబర్ 22 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయని నివేదించింది. కొత్త GST రేట్లు 22వ తేదీ నుండి అమల్లోకి వస్తున్నాయి. కొత్త GST రేట్లు, ఈ నెల ప్రారంభంలో పరిహార సెస్ తొలగింపు కారణంగా 350cc కంటే తక్కువ…

Read More
Telangana: వరంగల్‌కు CGHS వెల్‌నెస్ సెంటర్‌ మంజూరు.. వెల్లడించిన కిషన్ రెడ్డి

Telangana: వరంగల్‌కు CGHS వెల్‌నెస్ సెంటర్‌ మంజూరు.. వెల్లడించిన కిషన్ రెడ్డి

వరంగల్‌లో మరో కీలక ఆరోగ్య సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కోసం ప్రత్యేకంగా నడిపించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) వెల్‌నెస్ సెంటర్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సెంటర్‌ ద్వారా వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. సీజీహెచ్‌ఎస్ ఒక కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌ అయినప్పటికీ, వెల్‌నెస్ సెంటర్‌లలో ప్రాథమిక ఓపీడీ (OPD) చికిత్స సాధారణ ప్రజలకు…

Read More
ఓజీ క్రేజ్‌.. జనసేన ఖజానాకు విరాళాలు

ఓజీ క్రేజ్‌.. జనసేన ఖజానాకు విరాళాలు

అలా టికెట్ల వేలం ద్వారా లభించిన నగదును జనసేన పార్టీకి విరాళంగా అందిస్తున్నారు. ఓజీ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, తమ ఆరాధ్య నటుడి రాజకీయ పార్టీ జనసేన కు మద్దతు తెలుపుతూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. అభిమాన సంఘాలు ‘ఓజీ’ ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేసి, అందిన మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించారు. వివిధ ప్రాంతాల్లో వేలం ద్వారా సేకరించిన లక్షల రూపాయలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు…

Read More
శ్రీవారికి.. గోకర్ణపీఠం అరుదైన కానుక..

శ్రీవారికి.. గోకర్ణపీఠం అరుదైన కానుక..

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహారాష్ట్రలోని శ్రీ సంస్థాన గోకర్ణ పర్వతగాలి జీవోత్తమ మఠం నిర్వాహకులు విలువైన కానుకలను అందించారు. సోమవారం మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామిజీ 1.80 కోట్ల విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ కానుకలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండలిలో పేష్కార్ రామకృష్ణకు అందజేయబడ్డాయి. భక్తసం ఇంచార్జ్ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారికి కానుకలు సమర్పించిన మఠాధిపతికి…

Read More
ఫ్రెంచ్ అధ్యక్షుడికి అమెరికాలో ఊహించని షాక్.. నడి రోడ్డు మీదనే నిలబెట్టిన పోలీసులు!

ఫ్రెంచ్ అధ్యక్షుడికి అమెరికాలో ఊహించని షాక్.. నడి రోడ్డు మీదనే నిలబెట్టిన పోలీసులు!

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరు కావడానికి న్యూయార్క్ చేరుకున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కారును అమెరికా పోలీసులు ఆపారు. యూఎస్ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ కాన్వాయ్ కోసం ఎదురుచూస్తూ.. పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో మాక్రాన్ రోడ్డుపైకి అడుగుపెట్టి ట్రాఫిక్ పోలీసు అధికారులతో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, ఒక అధికారి ట్రంప్ కాన్వాయ్‌ వస్తుందంటూ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడుతూ రోడ్డును…

Read More
పెళ్లి మంచంలోంచి వింత శబ్ధాలు.. భయంతో ఓపెన్‌ చేసిన భర్త.. కట్‌చేస్తే సీన్‌ సీతార్‌..!

పెళ్లి మంచంలోంచి వింత శబ్ధాలు.. భయంతో ఓపెన్‌ చేసిన భర్త.. కట్‌చేస్తే సీన్‌ సీతార్‌..!

ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియాలో ప్రయాణిస్తోంది. ఇంటర్‌నెట్‌ వేదికగా ప్రతిరోజూ వింత విషయాలు, షాకింగ్‌ వార్తలు అనేకం వెలుగులోకి వస్తుంటాయి. ప్రతి రోజూ కొత్త వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు సమాజంలోని చీకటి కోణాన్ని బహిర్గతం చేసే సంఘటనలు బయటపెడుతుంటాయి.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సంచలనం సృష్టించింది. ఒక వధువు తన వివాహ సమయంలో కట్నంలో భాగంగా తెచ్చిన చెక్క మంచంలో ఎవరూ ఊహించని సీన్‌ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం…

Read More
Hyderabad: ముసుగులో మహిళ.. అసలు మ్యాటర్ తెలిస్తే మ్యాడైపోతారు..

Hyderabad: ముసుగులో మహిళ.. అసలు మ్యాటర్ తెలిస్తే మ్యాడైపోతారు..

బంజారాహిల్స్‌ ఉదయ్​ నగర్‌లో నివాసం ఉండే.. శివరాజ్ అనే వ్యక్తి ఈ నెల 16న​ఫ్యామిలీతో కలిసి నిజామాబాద్​ వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని శివరాజ్​ కుమారుడు తన ఫ్రెండ్‌ హర్షిత్‌కు ఫోన్ మాట్లాడుతుండగా చెప్పాడు. సీసీ కెమెరా టెక్నీషియన్ అయిన హర్షిత్​ లింగంపల్లిలో నివసిస్తున్నాడు. మరుసటి రోజు శివరాజ్​ఫ్యామిలీ తిరిగి హైదరాబాద్ వచ్చింది. చూసేసరికి ఇంటి తాళం బ్రేక్ చేసి, అల్మారాలో ఉన్న 6.75 తులాల బంగారు నగలు, రూ.1.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు….

Read More
AP, Telangana News Live: తిరుమల పరకామణి వ్యవహారంపై మాటల యుద్ధం..

AP, Telangana News Live: తిరుమల పరకామణి వ్యవహారంపై మాటల యుద్ధం..

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలా.. పరకామణి వ్యవహారం కూడా పాన్‌ ఇండియా లెవల్‌ ఇష్యూలా మారుతోంది. దీనిపై ఇప్పటికే అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా..ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు మంత్రి లోకేష్‌. అటు వైసీపీ మాత్రం సిట్‌తో కాదు సీబీఐను రంగంలోకి దించాలని డిమాండ్‌ చేస్తోంది. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని లోకేష్‌ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో…

Read More