KCR Live: జగిత్యాల నుంచే జైత్రయాత్ర.. కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

KCR Live: జగిత్యాల నుంచే జైత్రయాత్ర.. కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

ఆయన జనంలోకి వచ్చినా వార్తే.. ఇంట్లో కూర్చున్నా వార్తే.. మాట్లాడినా సంచలనమే.. మౌనంగా ఉన్నా సంచలనమే.. అధికారం కోల్పోయాక .. అప్పుడప్పుడూ తప్ప పెద్దగా బయట కనిపించని కేసీఆర్‌ గురించి.. రెండున్నరేళ్లుగా ఇదే టాక్‌ నడుస్తోంది. అప్పుడెప్పుడో BRS రజతోత్సవ సభలో దర్శనమిచ్చిన కేసీఆర్‌… అడపాదడపా అగుపించినా ప్రజాక్షేత్రంలోకి మాత్రం పూర్తిస్థాయిలో రాలేదు.. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో ఆయన మరోసారి… జనంలోకి వస్తుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని షేక్‌ చేస్తోంది. అందులోనూ… కాంగ్రెస్‌తో 40ఏళ్ల జర్నీకి…

Read More
Viral Video: జాతీయ జెండా రంగుల్లో రిబ్బను ఏర్పాటు.. సీఎం ఏం చేశారో చూడండి..

Viral Video: జాతీయ జెండా రంగుల్లో రిబ్బను ఏర్పాటు.. సీఎం ఏం చేశారో చూడండి..

ఇటీవల శ్రీనగర్‌లోని కాశ్మీర్ హాట్ లో జరిగిన నో యువర్ ఆర్టిసన్స్ ప్రదర్శనను ప్రారంభోత్సవానికి సీఎం ఒమర్ అబ్దుల్లా ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన రిబ్బన్ కట్‌ చేసి ప్రదర్శనను ప్రారంభించాల్సి ఉంది. అయితే నిర్వాహకులు ప్రారంభోత్సవానికి జాతీయ జెండా రంగులతో కూడా రిబ్బను ఏర్పాటు చేశారు. అది గమనించిన సీఎం ఒమర్ అబ్దుల్లా ఒక్కసారిగా ఆగారు. ఈ రిబ్బన్‌ను తాను కట్‌ చేయలేనని చెప్పేశాడు. మువ్వనెల జెండాను ఎవరైనా కట్‌చేస్తారా? వెంటనే…

Read More
MS Dhoni : హైదరాబాద్‌కు బయలుదేరిన ధోనీ.. SRHతో మ్యాచ్‌లో ‘తలా’ సందడి ఖాయమేనా?

MS Dhoni : హైదరాబాద్‌కు బయలుదేరిన ధోనీ.. SRHతో మ్యాచ్‌లో ‘తలా’ సందడి ఖాయమేనా?

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందింది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పటి నుంచి మైదానంలో కనిపించని ‘తలా’ ఎంఎస్ ధోనీ, మళ్ళీ యాక్షన్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్ని వారాలుగా గాయంతో సతమతమవుతున్న ధోనీ, శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ప్రయాణమయ్యాడు. ధోనీ టీమ్ బస్సు ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో,…

Read More
Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..

Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..

ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ అందింది. కేంద్రం కూలీలకు చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. ఏపీలోని కూలీలకు ఇచ్చేందుకు రూ.1805 కోట్లు తాజాగా రిలీజ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం కోసం వీటిని విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు అర్ధిక భరోసాను అందించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు….

Read More
ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత రహస్యం గురించి తెలుసా..?

ఈ ఆకుతో మీ జుట్టు సమస్యలన్నీ మాయం.. ప్రకృతిలో దొరికే ఈ అద్భుత రహస్యం గురించి తెలుసా..?

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మొక్కలలో మునగ అగ్రస్థానంలో ఉంటుంది. మన పూర్వీకులు మునగను ఒక ఔషధ గనిగా అభివర్ణించారు. ప్రస్తుత కాలంలో కాలుష్యం, మారిన జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా చాలామంది జుట్టు రాలడం సమస్యతో సతమతమవుతున్నారు. మార్కెట్‌లో దొరికే ఖరీదైన షాంపూలు, సీరమ్స్ తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయే తప్ప.. శాశ్వత పరిష్కారాన్ని చూపవు. కానీ మన పెరట్లోనే దొరికే మునగతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మునగలో దాగున్న పోషకాల రహస్యం…

Read More
Weather Alert: అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్

Weather Alert: అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో్ ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ ఆంద్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలు పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ –…

Read More
కాపురానికి రావట్లేదనీ.. ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!

కాపురానికి రావట్లేదనీ.. ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!

కర్నూల్‌, ఏప్రిల్ 20: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులో ఉన్న భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం (ఏప్రిల్ 19) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం.. కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌కు చెందిన బోయ బెలగల్‌ రామయ్య, నరసమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు…

Read More
ఢీలిమిటేషన్.. దుమ్ముదుమారం.. లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. ఓటింగ్ ఎప్పుడంటే..

ఢీలిమిటేషన్.. దుమ్ముదుమారం.. లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. ఓటింగ్ ఎప్పుడంటే..

లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్రం. 131 రాజ్యాంగ సవరణ బిల్లును అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా.. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. అంతకుముందు రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సాగింది. బిల్లుపై చర్చించాలా వద్దా అనే దానిపై విపక్షాలు డివిజన్‌ కోరడంతో ఓటింగ్ జరిగింది. బిల్లుపై చర్చకు 207 మంది సభ్యులు మద్దతు తెలిపారు. బిల్లును వ్యతిరేకిస్తూ 126 మంది ఓటేశారు. ఓటింగ్‌ సమయంలో సభలో 333 మంది ఎంపీలు ఉన్నారు. మెజార్టీ…

Read More
కూల్‌డ్రింక్స్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్ ఫుడ్స్‌ తింటే మీ బాడీలో కూలర్ ఉన్నటే.. డే మొత్తం కూల్ కూల్

కూల్‌డ్రింక్స్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్ ఫుడ్స్‌ తింటే మీ బాడీలో కూలర్ ఉన్నటే.. డే మొత్తం కూల్ కూల్

సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణో్గ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పెరుగుతున్న ఎండల తీవ్రతను తట్టుకోవడానికి చాలా మంది కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ ఇవి కొద్ది సేపు మాత్రమే మన బాడీని హైడ్రెడ్‌గా ఉంచుతాయి. కాబట్టి మన శరీరాన్ని రోజంతా కూల్‌గా ఉంచే ఆహారాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణంగా మసాలాలు వేడి చేస్తాయని…

Read More
Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అయినా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 577 హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీర్ (సివిల్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగత అర్హత గల అభ్యర్థులు మే 1, 2026వ తేదీలోపు…

Read More