నియోజకవర్గాల పునర్విభజన: పెరగనున్న లోక్సభ సీట్లు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
నియోజకవర్గాల పునర్విభజన అంశం భారత రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. రేపు అంటే గురువారం, ఏప్రిల్ 16 నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లుల సారాంశం ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలు వీటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రభుత్వం చెబుతున్న వాదనలేంటి? అనే అంశాలపై ఒక సమగ్ర విశ్లేషణ ఒక్కసారి పరిశీలిద్దాం.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు చారిత్రక మార్పు దిశగా అడుగులు…