ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్‌ డెలివరీ .. అరుదైన ఘటన

ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్‌ డెలివరీ .. అరుదైన ఘటన

చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి దిలి ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. వైద్య చరిత్రలోనే ఇది అత్యంత విశేషమైన ఘట్టంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. వుహాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో సుమారు 20 మంది వైద్య నిపుణులు, నర్సుల బృందం సమిష్టి కృషితో ఈ క్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రసవంలో నలుగురు ఆడ శిశువులు, ఒక మగ శిశువు జన్మించారు. వైద్యుల వివరాల ప్రకారం, సహజ సిద్ధంగా ఒకేసారి…

Read More
Andhra Pradesh: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. త్వరలోనే..!

Andhra Pradesh: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. త్వరలోనే..!

ఏపీలోని రైతులకు కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో చాలామంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఈ దరఖాస్తులు ఎప్పటినుంచో ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. దీంతో విద్యుత్ కనెక్షన్లు ఎప్పుడు మంజూరు అవుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. దరఖాస్తు చేసుకున్నవారికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు కావడంతో రైతులు హర్షం…

Read More
చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో.. ఉరేసుకున్న టెకీ

జ్యోతిష్యంపై మితిమీరిన నమ్మకంతో ఓ యువతి సూసైడ్‌ చేసుకున్న విషాదకర ఘటన బెంగళూరులో జరిగింది. సమాజం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్నా, మూఢనమ్మకాలు ఇంకా విద్యావంతులను సైతం బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా సమాజంపై కనీస అవగాహన ఉన్నప్పటికీ, జ్యోతిష్యుడి మాటలకు భయపడి ఆ యువతి తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది. బెంగళూరులోని బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి (29) ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల…

Read More
Hyderabad: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌.. అప్పటి వరకు వైన్స్‌లు, బార్లు బంద్!

Hyderabad: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌.. అప్పటి వరకు వైన్స్‌లు, బార్లు బంద్!

హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్‌ నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. మార్చి 3న నేడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. నగర పరిధిలో అన్ని వైన్స్, కల్లు కాంపౌండ్లు, బార్లు, క్లబ్‌లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. అయితే నిబంధనలు వ్యతిరేకంగా ఎవరైనా ఆదేశాలను పాఠించకపోతే వారిపై…

Read More
బటన్ మష్రూమ్స్‌లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు..శరీరానికి ఇచ్చే అద్భుత లాభాలు.. తప్పక తెలుసుకోండి!

బటన్ మష్రూమ్స్‌లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు..శరీరానికి ఇచ్చే అద్భుత లాభాలు.. తప్పక తెలుసుకోండి!

పెన్ స్టేట్ సెంటర్ ఫర్ ప్లాంట్ అండ్ మష్రూమ్ ప్రొడక్ట్స్ ఫర్ హెల్త్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాబర్ట్ బీల్మాన్ ప్రకారం.. పుట్టగొడుగులలో రెండు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని, అవి ఎర్గోథియోనిన్, గ్లూటాథియోన్. ఇవి వృద్ధాప్యం, ఇతర వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులలోని పోషకాలు శరీరాన్ని రక్షిస్తాయి. 1,400 రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. అయితే అన్నీ తినదగినవి కావు. Source link

Read More
క్యాప్సికంను నిర్లక్ష్యం చేయొద్దు… ఆరోగ్యానికి ఇది బంగారం! శరీరానికి ఇది చేసే మేలు తెలిస్తే..

క్యాప్సికంను నిర్లక్ష్యం చేయొద్దు… ఆరోగ్యానికి ఇది బంగారం! శరీరానికి ఇది చేసే మేలు తెలిస్తే..

గ్రీన్ క్యాప్సికమ్ విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కేలరీలలో చాలా తక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ కూరగాయ యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. గ్రీన్‌ క్యాప్సికమ్‌ తినటం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. శీరీరానికి కావాల్సిన ఇనుము, విటమిన్లకు మంచి వనరు. వీటిని తీసుకోవడం…

Read More
Deepam Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక నుంచి అలా ఉండదు..

Deepam Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక నుంచి అలా ఉండదు..

దీపం పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న విషయం తెలిసిందే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించింది. ముందుగా లబ్దిదారులు గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం అకౌంట్లో నగుదును జమ చేస్తోంది. గ్యాస్ డెలివరీ తీసుకున్న 48 గంటల్లోనే ఈ సొమ్మును నేరుగా లబ్దిదారుల అకౌంట్లో వేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా…

Read More
Pakistan Cricket : వరల్డ్ కప్ ఎఫెక్ట్.. దిగ్గజ అంపైర్ అవుట్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముదురుతున్న సంక్షోభం

Pakistan Cricket : వరల్డ్ కప్ ఎఫెక్ట్.. దిగ్గజ అంపైర్ అవుట్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముదురుతున్న సంక్షోభం

Pakistan Cricket : పాకిస్థాన్ క్రికెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభం ముదురుతోంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాక్ జట్టు ప్రదర్శన ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సూపర్ 8 దశలోనే ఇంటిముఖం పట్టిన బాబర్ సేనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఆటగాళ్లందరికీ భారీగా జరిమానాలు విధించిన పీసీబీ, ఇప్పుడు బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ సెలక్షన్ కమిటీలో…

Read More
Gold: ఇది ట్రైలరే.. 24 గంటల్లో 128 డాలర్లు పెరిగిన బంగారం.. వెండిపై రాబర్ట్ కియోసాకి బ్లాస్టింగ్ కామెంట్స్..

Gold: ఇది ట్రైలరే.. 24 గంటల్లో 128 డాలర్లు పెరిగిన బంగారం.. వెండిపై రాబర్ట్ కియోసాకి బ్లాస్టింగ్ కామెంట్స్..

ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాంప్రదాయ కరెన్సీల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పెట్టుబడిదారులు వెంటనే అప్రమత్తం కావాలని ఆయన హెచ్చరించారు. బంగారం ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 128 డాలర్లు పెరిగిందని చెప్పారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనపడటం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు…

Read More
హోలీ రోజు నుంచి ఈ మూడు రాశుల వారి దశ తిరగడం పక్కా.. కూర్చొన్న చోటుకే డబ్బు

హోలీ రోజు నుంచి ఈ మూడు రాశుల వారి దశ తిరగడం పక్కా.. కూర్చొన్న చోటుకే డబ్బు

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు, రాశులు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, వీటి ప్రభావం అన్ని రాశుల వారి పైన పడనుంది. వారిలో మూడు రాశుల వారికీ అన్ని రకాలుగా మంచి జరగనుంది. Source link

Read More