Headlines

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే ఇదే కారణం.. ఇమ్యూనిటీని పెంచే పొలం పచ్చడి

పొలం పచ్చడికి కావాల్సిన పదార్థాలు : 100 గ్రాముల చింతపండు, 5 పచ్చిమిర్చి , రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, ఒక కట్ట కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు. సరైన కొలతలతో చేస్తే రుచిగా ఉంటుంది. Source link

Read Full News

Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. 8 మంది విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. శనివారం కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source link

Read Full News

School Holiday: 11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కారణం ఇదే!

School Holiday: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. ఇక సెప్టెంబర్‌ 11వ తేదీన విద్యార్థులకు సెలవు రానుంది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకుంటే పొరపాటే. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు కారణంగా ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని పాఠశాలలు, విద్యాశాఖ పరిధిలోని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సెప్టెంబర్‌ 5న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌పాఠశాలలు సహా…

Read Full News

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..!

గత రెండు రోజులుగా బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధమేఘాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. తమ పెట్టుబడులను సేఫ్ హెవెన్ వైపు తరలిస్తుండటంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 4 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,310లు పెరిగి రూ.1,56,660 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,43,600 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 4,…

Read Full News

హిందీ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేసుకుంటూ మన హీరోని అంటాడా.? ఇది కరెక్ట్ కాదు

నటుడు అరుంధతి అరవింద్, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ, వ్యక్తిగత జీవితం, పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌పై తన ఆలోచనలను పంచుకున్నారు. బయటి ప్రపంచం నటీనటుల జీవితాన్ని చాలా విలాసవంతంగా ఊహించుకుంటుందని, భారీ రెమ్యూనరేషన్, ఆస్తులు ఉంటాయని అనుకుంటుందని, కానీ చాలావరకు సంపాదన నిర్వహణ ఖర్చులకే సరిపోతుందని ఆయన వివరించారు. సినిమాలు లేని సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గతంలో చేసిన పొదుపు, బంగారం వంటివి ఆదుకున్నాయని తెలిపారు. జీవితాన్ని సాధ్యమైనంత విలాసవంతంగా గడపాలని…

Read Full News

మగావాళ్లు జేబులో చిన్న దువ్వెన ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? సైకాలజీ ప్రకారం వారి క్యారెక్టర్ ఎలాంటిదంటే..

చాలామంది పురుషులు జేబులో వాలెట్, ఫోన్‌తో పాటు ఎప్పుడూ ఒక చిన్న దువ్వెనను తమ దగ్గర ఉంచుకుంటారు. చూడటానికి ఇది కేవలం ఒక సాధారణ వ్యక్తిగత శుభ్రత అలవాటుగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైకాలజీ ఉందని నిపుణులు చెబుతున్నారు. సైకాలజిస్ట్ జాన్ నెజ్లెక్ నివేదికల ప్రకారం ఈ అలవాటు వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. సెల్ఫ్-ప్రెజెంటేషన్, ఆత్మవిశ్వాసం: సైకాలజీ ప్రకారం.. జేబులో ఎప్పుడూ దువ్వెన ఉంచుకునే పురుషులు తమ రూపం, ఇతరుల…

Read Full News

IRCTC చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ సహా 4 ధామాల దర్శనం.. ధర ఎంతంటే?

IRCTC Chardham Yatra 2026 Telugu: హిమాలయాల ఒడిలో కొలువైన పవిత్ర చార్‌ధామ్ క్షేత్రాల దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరానికి ప్రత్యేకంగా ‘చార్‌ధామ్ యాత్ర ఎక్స్ బెంగళూరు’ పేరుతో 12 రాత్రులు, 13 రోజుల ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌తో పాటు దేవప్రయాగ్, రిషికేశ్, హరిద్వార్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం…

Read Full News

ESIC: ఈఎస్‌ఐ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే ప్రయోజనాలు కట్.. త్వరగా పూర్తి చేయండి..

ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్‌ఐ సౌకర్యం అనేది ఉంటుంది. ఈ సదుపాయం ఉండటం వల్ల ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఆస్పత్రుల్లో వైద్య సేవలతో పాటు నగదు ప్రయోజనాలు వంటివి అందుతాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు సహకారం అందిస్తున్నాయి. అయితే ఈఎస్‌ఐ…

Read Full News

డిజిటల్ ఎంట్రీతో మోదీ సభ.. బుక్‌మైషోలో తొలిసారిగా బుకింగ్‌లు, స్లాట్‌లు.. గంటలోనే హౌజ్‌ఫుల్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 8వ తేదీన గుజరాత్‌లోని వడోదరలో పాల్గొననున్న కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. తొలిసారిగా ఇలాంటి ప్రధానమంత్రి కార్యక్రమానికి BookMyShow ద్వారా ఉచిత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేపట్టగా.. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన గంటలోపే అందుబాటులో ఉన్న సీట్లన్నీ బుక్ అయ్యాయి. ఆ తర్వాత కూడా భారీ సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించడంతో 42,000 మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో చేరారు. QR కోడ్‌తో డిజిటల్ ఎంట్రీ వడోదరలో నిర్వహించే ఈ…

Read Full News

వినాయకుడి బొజ్జలో సైబర్ సీక్రెట్..! గణపయ్య రూపంలో పోలీసుల వినూత్న వార్నింగ్..!

గణేష్‌ నవరాత్రులు వచ్చాయంటే సందడి మామూలుగా ఉండదు.. మండపాలు, పూజలు, విరాళాల సేకరణతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. అయితే ఇదే సందడిని సైబర్‌ కేటుగాళ్లు క్యాష్‌ చేసుకునే ప్రమాదం ఉంది. ఫేక్‌ విరాళాల నుంచి నకిలీ QR కోడ్‌ల వరకు.. పండగ వేళ జరిగే సైబర్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పండగ వాతావరణాన్ని కూడా సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు….

Read Full News