
పైన చూస్తే రాతి బండ.. తీరా చూస్తే బయటపడ్డ వెయ్యేళ్ల నాటి శాసనం.. ఎక్కడంటే?
దక్షిణ భారతదేశంలో చోళులకు ప్రత్యేక స్థానం ఉంది. పొత్తపి చోళులు ఆంధ్రప్రదేశ్లో తమ అధిపత్యాన్ని ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాల్లో చోళుల చరిత్రలో కీలక ఘట్టంగా ఉందని గతంలో పలు శాసనాలు నిరూపించాయి. అయితే తాజాగా వెయ్యేళ్లనాటి చోళుల కాలంలో ఉన్న అరుదైన చారిత్రక శిలాశాసనం తాజాగా బయటపడింది. 12వ శతాబ్దానికి చెందిన పొత్తపి చోళుల రాసిన శిలాశాసనం గుర్తించారు. నెల్లూరు జిల్లాకు చెందిన చరిత్రకారుడు రసూల్.. ఇదే విషయాన్ని పురావస్తు…